వరద సాయంలోనూ అంతులేని అవినీతి

– రూ.534 కోట్ల దాతల సాయం దుర్వినియోగం – భోజనానికి రూ.368 కోట్లు. మంచినీళ్లకు రూ.26 కోట్లు – వామ్మో.. కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలకు రూ.23 కోట్లా? – మరి అక్షయపాత్ర రోజూ పంపిన లక్ష భోజనాలు ఏమైనట్లు? – ఆహార పంపిణీకి 412 డ్రోన్లు వాడినట్లు తప్పుడు లెక్కలు – అలా ఏకంగా రూ.534 కోట్ల లెక్కల గోల్‌మాల్‌ – వెంటనే కాంట్రాక్టు సంస్థ వివరాలు బయటపెట్టాలి – వైయస్సార్‌సీపీ […]

Read More

వైన్‌షాప్‌ల టెండర్లలో కూటమి ఎమ్మెల్యేల దందా

– టెండర్లకు ముందుకు రాని వ్యాపారులు – ప్రభుత్వ ఖజానాకు వందల కోట్ల నష్టం – ఇసుక పాలసీ మాదిరిగానే ఇదీ అట్టర్‌ఫ్లాప్‌ కావడం ఖాయం – లిక్కర్, ఇసుక, డెయిరీ, కేబుల్‌..అన్నింటా టీడీపీ సిండికేట్స్‌ – గుంటూరు క్యాంప్‌ ఆఫీస్‌లో వైయస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు గుంటూరు: లిక్కర్, ఇసుక, డెయిరీ, కేబుల్‌ సిండికేట్లతో టీడీపీ నాయకులకు సంపద సృష్టించడం, వైయస్సార్‌సీపీ నాయకులను కేసులతో […]

Read More

చిరువ్యాపారులను ఇబ్బంది పెట్టవద్దు

– ఎమ్మెల్యే గళ్ళా మాధవి గుంటూరు, మహానాడు: పశ్చిమ నియోజకవర్గంలో టౌన్ ప్లానింగ్ అధికారులు ఆక్రమణల తొలగింపు పేరుతో చిరువ్యాపారులను ఇబ్బంది పెట్టవద్దని ఎమ్మెల్యే గళ్ళా మాధవి టౌన్ ప్లానింగ్ సూపర్ వైజర్ లక్ష్మణ్ స్వామిని కోరారు. సోమవారం గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టిడిపి కార్యాలయంలో లక్ష్మణ్ స్వామితో ఎమ్మెల్యే సమావేశమయ్యారు. పలు అంశాలపై ఎమ్మెల్యేతో చర్చించారు. ప్రధానంగా రోడ్డు పక్కన ఉన్న చిరువ్యాపారులను ఇబ్బంది పెట్టవద్దని, నిరుపేదలు మాత్రమే […]

Read More

ప్రతి హామీ అమలుకు ఎన్డీయే ప్రభుత్వం కృషి

– మంత్రి లోకేష్‌ అమరావతి, మహానాడు: యువగళం పాదయాత్రలో నేను ఇచ్చిన ప్రతి హామీని అమలుచేసేందుకు రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోంది…. మారుమూల ప్రాంతాల్లో ఎటువంటి ఆదాయం లేని ఆలయాల్లో ధూప, దీప నైవేద్యాలకు ఇబ్బందిగా ఉందని బ్రాహ్మణులు పాదయాత్ర సందర్భంగా నా దృష్టికి తెచ్చారని రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వారికి ఆనాడు ఇచ్చిన […]

Read More

పెదకూరపాడులో ప్రజా దర్బార్‌

– వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్‌ పెదకూరపాడు, మహానాడు: పెదకూరపాడులో ప్రజా దర్బార్‌ జరిగింది. సోమవారం ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ చేపట్టగా, విశేష స్పందన లభించింది. అమరావతి మండలంలో నిర్వహించిన ఈ ప్రజా దర్బార్ లో 200 పైగా ప్రజా వినతులు వచ్చాయి. తమ సమస్యలను నేరుగా ఎమ్మెల్యేకి ప్రజలు విన్నవించుకున్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. కార్యక్రమంలో వివిధ విభాగాలకు […]

Read More

గుడిలో ఇత్తడి సామాన్లు కొట్టేసిన గోపిరెడ్డి అనుచరులు!

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయకుండా టీడీపీ నేతను కిడ్నాప్ చేసిన వైసీపీ రౌడీలు • 5 నెలలుగా జీతాలు అందడం లేదని డైలీవేజ్ వర్కర్ల విన్నపం • ఆట స్థలం వైసీపీ నేతల కబ్జా • వివిధ సమస్యలపై పోటెత్తిన అర్జీదారులు.. అర్జీలు స్వీకరించిన నేతలు మంగళగిరి, మహానాడు: నాటి ఎమ్మెల్యే గొప్పిరెడ్డి శ్రీనివాసుల రెడ్డి అండదండలతో వైసీపీ నాయకులు బొగ్గరంమూర్తి అతని అన్న నరసింహకుమార్ లు నరసరావుపేట పట్టణంలోగల […]

Read More

శారదా పీఠం పేరుతో ఎస్.ఎన్.పాల్ భూ కుంభకోణం

– పీఠం ప్రవేశ ద్వారం ఎదుట ఉన్న పబ్లిక్ రోడ్డును తన ఆధీనంలోకి తీసుకున్నారు – గెడ్డ స్థలంలో గోశాల ఏర్పాటు – మొత్తం వ్యవహారంపై విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలి – 15 ఎకరాల భూమిని కూటమి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి – ఆ 15 ఎకరాల భూమిని విశాఖలో పాత్రికేయులకు కేటాయించాలి – జిల్లా కలెక్టర్ ఎన్.హరేందర్ ప్రసాద్ కు తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్ ఫిర్యాదు […]

Read More

సమస్యల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ

– ఎమ్మెల్యే సత్యానందరావు ప్రజల సమస్యలకు సరైన పరిష్కార వేదిక ప్రజాదర్బార్ అని, వీలైనంత త్వరగా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. కొత్తపేట పంచాయితీ కార్యాలయంలో సత్యానందరావు ప్రజాదర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో ప్రతి సోమవారం ప్రజలను కలుసుకుని సమస్యల వినతులు స్వీకరించి వారిని పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటానని చెప్పారు. ప్రజాదర్బార్ కు 403 […]

Read More

వందరోజుల పాలనలో నిజాలు.. అబద్ధాలూ..

( రాజేష్) చంద్రబాబు వంద రోజుల పాలన వైఫల్యా లంటూ ఎవరో వాట్సాప్ ఫార్వార్డు పంపారు.అసలేం బాలేదు అంటూ… నాకు తోచిన, నాకున్న పరిమిత అవగాహన ప్రకారం సమాధానం ఇద్దామనుకున్నాను. వంద రోజులు పూర్తి అయ్యాక ఏమి జరుగుతుందో ఒకసారి సమీక్షించుకుందాం. నిప్పు కోడి తన తలని ఇసుకలో కప్పెట్టుకుని ఏమీ జరగలేదని జరగడంలేదని భావిస్తే అంతకంటే భావ దారిద్ర్యం ఇంకా ఉండదు. రహదారులు నిర్మాణం ఊపందుకోలేదు. వానాకాలంలో రహదారులు […]

Read More

అభియోగాలపై వివరణ ఇవ్వండి

-సీఐడీ మాజీ చీఫ్ సునీల్‌కు సర్కారు నోటీసు అమరావతి: జగన్ జమానాలో ఆయన అండ చూసుకుని చెలరేగిపోయి.. వృద్ధుల నుంచి యువకుల వరకూ కేసులతో వేధించిన, సీఐడీ మాజీ దళపతి సునీల్‌పై సర్కారు క్రమశిక్షణ చర్యలకు సిద్ధమవుతోంది. అందులో భాగంగా ఆయనపై నమోదైన అభియోగాలకు, 15 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. దీనితో సునీల్‌పై చర్యల కొరడా ఖాయమని స్పష్టమవుతుంది. టీడీపీ ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఇచ్చిన ఫిర్యాదుకు సంబంధించి […]

Read More