వైద్య రంగానికి సాయం అందించేందుకు నీతి అయోగ్ సానుకూల స్పంద‌న‌

– క‌డ‌ప జిల్లాలోని కాశీనాయ‌న క్షేత్రం అభివృద్ధికి ఎదుర‌వుతున్న స‌మ‌స్య‌ల్ని ప‌రిష్క‌రించేందుకు కేంద్ర మంత్రి అంగీకారం – అవిభ‌క్త అనంత‌పురం జిల్లాలో మైనారిటీల అభివృద్ధికి ప్ర‌తిపాద‌న‌ల్ని పంపించ‌మ‌న్న కేంద్రం – రాష్ట్రానికి రానున్న నీతి అయోగ్ స‌భ్యుడు, కేంద్ర మైనారిటీ సంక్షేమ శాఖా మంత్రి – ఫ‌లించిన మంత్రి స‌త్య‌కుమార్ చ‌ర్చ‌లు అమ‌రావ‌తి: రాష్ట్రంలో రెండు, మూడు ద‌శ‌ల్లో నిర్మించనున్న ప్ర‌భుత్వ వైద్య క‌ళాశాల‌ల‌కు వ‌య‌బిలిటీ గ్యాప్ ఫండింగ్‌ను అవ‌స‌రాల […]

Read More

బీసీల సంక్షేమానికి, విద్యార్థుల భవితకు కూటమి ప్రభుత్వం పెద్దపీట

•మెగా డీఎస్సీపై సీఎం చంద్రబాబు.. డీఎస్సీ కోచింగ్ సెంటర్లపై తాను తొలి సంతకాలు •చదువుతో పాటు ఆటపాటల్లో కూడా చిన్నారులు రాణించాలి •పిల్లలకు అండగా తాము ఉన్నామన్న భరోసా తల్లిదండ్రులు కల్పించాలి •రాష్ట్రంలో 107 బీసీ రెసిడెన్షియల్ స్కూళ్లు.. స్టడీ సర్కిళ్ల ద్వారా ప్రత్యేక శిక్షణ •జ్యోతిబా & సావిత్రిబాయి పూలే పేరుతో ప్రతిభా పురస్కారాలు ఇవ్వడం సంతోషకరం – బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ […]

Read More

పేద ప్రజలకు బాసటగా ఎమ్మెల్యే మాధవి

– క్రీడాకారులకు రూ. 10 వేలు సాయం గుంటూరు, మహానాడు: పశ్చిమ నియోజకవర్గంలో సహాయం కోరి తన కార్యాలయానికి వచ్చే పేదలకు ఎమ్మెల్యే గళ్ళా మాధవి బాసటగా నిలుస్తున్నారు. పశ్చిమ నియోజకవర్గ ప్రజల నుండి బుధవారం ఆమె అర్జీలు స్వీకరించారు. తురగ వెంకట పిచ్చయ్య కుమారుడు కరుణ్ కుమార్ కు రెండు కిడ్నీలు పాడయిపోయాయి. హృద్రోగ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఈ బాలునికి వైద్య ఖర్చులు భరించలేకపోతున్నాం అని, తమ […]

Read More

అగ్గిపెట్టెలు, కొవ్వొత్తులు, జనరేటర్ల ఖర్చు 23 లక్షలే

– 4.06 లక్షల బాధితులకు వరద నష్టపరిహారంగా రూ.601 కోట్లు చెల్లింపు – రెవెన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అమరావతి: రాష్ట్రంలో ఈ మధ్య సంభవించిన వరదల కారణంగా నష్టపోయిన దాదాపు 4.06 లక్షల మంది బాధితులకు నష్టపరిహారంగా రూ.601 కోట్లు చెల్లించినట్లు రాష్ట్ర రెవిన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. సుమారుగా రూ.602 కోట్లను నష్టపరిహారంగా చెల్లించాల్సి […]

Read More

బ్రాహ్మణుల సంక్షేమానికి పెద్దపీట

– బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత అమరావతి : బ్రాహ్మణుల సంక్షేమానికి సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని, వారిని ఆర్థికంగా ఆదుకోడానికి చర్యలు చేపట్టిందని బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. బుధవారం వారం ఆమె విజయవాడలోని గొల్లపూడిలో ఉన్న బ్రాహ్మణ కార్పొరేషన్ కార్యాలయాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె బ్రాహ్మణ […]

Read More

రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని దుర్గమ్మను వేడుకున్నా

– గతం కంటే మిన్నగా భక్తులకు సౌకర్యాలు కల్పించాం – ప్రభుత్వం చేసిన ఏర్పాట్లపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారు -ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు – శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కుటుంబ సభ్యులతో కలిసి దుర్గమ్మకు చీరసారె సమర్పించిన సీఎం అమరావతి : ‘తెలుగు రాష్ట్రాలు, దేశంలో ఉన్న దుర్గాదేవి భక్తులకు దసరా శుభాకాంక్షలు. అత్యంత విశిష్టమైన అమ్మవారి జన్మనక్షత్రమైన మూలా నక్షత్రం రోజున కనకదుర్గ అమ్మవారిని దర్శించుకోవడం నా […]

Read More

జగన్‌ తీరు మారకుంటే.. వచ్చే ఎన్నికల్లో ఒక్క సీటూ రాదు

– పుర‌పాల‌క, ప‌ట్ట‌ణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయ‌ణ‌ అమ‌రావ‌తి, మహానాడు: సాక్షి ప‌త్రిక‌లో ఏం రాస్తున్నారో కూడా జ‌గ‌న్ కు తెలియ‌డం లేదు. ప్ర‌భుత్వం మొత్తం 601 కోట్లు ఖ‌ర్చు చేస్తే 534 కోట్లు ఎలా దుర్వినియోగం జ‌రుగుతుంది…? ఏదో ఒక‌సారి వ‌చ్చి చూసి వెళ్లిన జ‌గ‌న్ కు వాస్త‌వాలు ఎలా తెలుస్తాయి. స్వ‌యంగా ముఖ్య‌మంత్రి నీళ్ల‌లో తిరిగారు.. మునిగిన ఇళ్ల‌కు వెళ్లారు..స్వ‌యంగా ప‌రిక‌రాలు డ్యామేజిని ప‌రిశీలించారని పుర‌పాల‌క, […]

Read More

మలేషియాలో బతుకమ్మ సంబరాలు

కౌలాలంపూర్: మలేషియా రాజధాని కౌలాలంపూర్ లో మలేషియా తెలంగాణ సంఘం (మైతా) ఆద్వర్యంలో జరిగిన బతుకమ్మ వేడుకలలో సుమారు 800 మంది ప్రవాస తెలంగాణ ఆడ బిడ్డలు తెలంగాణ సంస్కృతిని గౌరవిస్తూ కోలాటం, ఇతర సాంస్కృతిక కార్యక్రమలతో ఘనంగా బతుకమ్మ వేడుకలను జరుపుకున్నారు. ఈ వేడుకలలో ఉత్తమంగా ఉన్న బతుకమ్మలను సెలెక్ట్ చేసి వాటికి మొదటి, రెండవ, ముడవ బహుమతులకు బంగారు బహుమతులు అందించారు. ఈ కార్యక్రమములో ముఖ్య అతిథి […]

Read More

గంజి చిరంజీవిపై కేసు నమోదు కు విజిలెన్స్ సిఫార్సు

మంగళగిరి: టిడ్కో ఇళ్ల కేటాయింపుల్లో జరిగిన అవకతవకల నేపథ్యంలో మంగళగిరి వైసీపీ నేత, మున్సిపల్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గంజి చిరంజీవి పై కేసు నమోదు చేసి.. చట్టపరంగా చర్యలు తీసుకోవాలంటూ, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. కేసును సీఐడీ లేదా ఇతర ప్రత్యేక విభాగానికి అప్పగించి మరింత లోతైన దర్యాప్తు చేయించాలని కోరింది. అక్రమాలకు కారకులైన అధికారులపైనా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సూచించింది. మున్సిపల్ […]

Read More

కుటుంబ సమేతంగా బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న మంత్రి నారా లోకేష్

విజయవాడ, మహానాడు: దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనక దుర్గ అమ్మవారిని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఏడో రోజు మూలా నక్షత్ర శుభముహూర్తాన సరస్వతీ దేవి అలంకారంలోని కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేదపండితులు ఆశీర్వచనాలు అందించారు. అనంతరం ప్రత్యేక జ్ఞాపికను, తీర్థప్రసాదాలను అందించారు. అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలు ఆయురారోగ్యాలతో, సిరిసంపదలు, […]

Read More