– గ్రీవెన్స్లో ఎమ్మెల్యే మాధవి వద్ద బాధితుల మొర గుంటూరు, మహానాడు: పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి గురువారం తన క్యాంప్ కార్యాలయంలో ప్రజల నుండి వినతిపత్రాలు స్వీకరించారు. అరండల్ పేటలో ఇటీవల ఉద్యోగాల పేరుతో ఓ సాఫ్ట్ వేర్ సంస్థ తమ వద్ద నుండి లక్షలో వసూలు చేసి మోసం చేసిందని, తమకు న్యాయం చేయాలంటూ బాధితులు ఎమ్మెల్యే వద్ద గోడును వెళ్ళబోసుకున్నారు. సంస్థ నిర్వాహకుడి పై […]
Read More‘ఉగ్ర‘ సాయాన్ని ఉక్కు సంకల్పంతో అడ్డుకుందాం
– ఉగ్రవాదంపై ప్రధానమంత్రి మోడీ కీలక వ్యాఖ్యలు కజాన్: బ్రిక్స్ దేశాల్లో యువతను ఉగ్రవాదంవైపు పురికొల్పడాన్ని అడ్డుకోవడానికి క్రియాశీల చర్య లు చేపట్టాలని, ఉగ్రవాదాన్ని, ఉగ్రవాదులకు ఆర్థిక సాయాన్ని అడ్డుకోవడంలో అందరూ కలిసి పనిచేయాలని, ఈ విషయంలో ద్వంద్వ ప్రమాణాలకు తావు లేదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తేల్చిచెప్పారు. రష్యాలో జరిగిన 16వ బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) సదస్సులో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, ఉగ్రవాదం అనే సవాలును […]
Read Moreఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వైపు పరుగులు
– బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి విజయవాడ: శ్రీకాకుళంలోని రణస్థలంలో 6-లేన్ల ఎలివేటెడ్ కారిడార్ విస్తరణ మరియు విస్తరణ కోసం 252.42 కోట్ల బడ్జెట్ను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వం ఆమోదించింది. కొత్త సామాజిక-ఆర్థిక అవకాశాలను తెరవడంతో పాటు ట్రాఫిక్ రద్దీని తగ్గించడంలో, రహదారి భద్రతను పెంచడంలో మరియు పట్టణ రవాణాను మెరుగుపరచడంలో ఈ చొరవ కీలక పాత్ర పోషిస్తుందని భావిస్తున్నారు.
Read Moreఉచిత ఇసుక విధానానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది
– ఉచితంగా ఇసుక ప్రజలకు అందించడమే ప్రభుత్వ లక్ష్యం – అక్రమంగా రవాణాచేస్తే వాహనాలను సీజ్ చేయడంతోపాటు పిడి యాక్ట్ సైతం అమలుచేస్తాం – ముసునూరు మండలం వలసపల్లిలో ఇసుక రీచ్ ను ప్రారంభించిన రాష్ట్ర మంత్రి కొలుసు పార్ధసారధి ఏలూరు/ముసునూరు: ప్రజలకు పారదర్శకంగా ఎటువంటి అబ్బందులు లేకుండా ఉచిత ఇసుక సరఫరాకు నిర్ధేశించిన ఉచిత ఇసుక పాలసీకి ప్రభుత్వం కట్టుబడివుందని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ, సమాచార పౌర సంబంధాల […]
Read Moreరోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టండి
– ఏపీ & టీఎస్ బస్ ఆపరేటర్స్ అసోసియేషన్స్ సమావేశంలో పాల్గొన్న రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి విజయవాడ: ప్రతి నిత్యం రహదారులపై జరుగుతున్న రోడ్డు ప్రమాదాల నివారణకు బస్సు యజమానులు చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా మరియు క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సూచించారు. రామవరప్పాడు లోని ది కె హొటెల్ లో నిర్వహించిన ఆంద్రప్రదేశ్ మరియు తెలంగాణ […]
Read Moreఆరోగ్యంపై అశ్రద్ధ వద్దు
– వైద్య శిబిరం ప్రారంభోత్సవంలో ఎస్పీ శ్రీనివాసరావు పల్నాడు, మహానాడు: పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం – 2024 సందర్భంగా నిర్వహిస్తున్న కార్యక్రమాలలో భాగంగా గురువారం పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో వైద్య శిబిరం నిర్వహించారు. ఎస్పీ కంచి శ్రీనివాసరావు శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ… శాంతి భద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ లో భాగంగా పోలీసులు ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ఉంటారు. దానిని దృష్టిలో […]
Read Moreఅభివృద్ధి పనులకు సమిష్టి నిర్ణయం
– ఉమ్మడి ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జిల సమావేశం విజయవాడ, మహానాడు: రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ క్యాంప్ ఆఫీస్ లో గురువారం ఉమ్మడి ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జిల సమావేశం జరిగింది. దామచర్ల సత్య, నూకసాని బాలాజీ, పిల్లి మాణిక్యాలరావు, లంక దినకర్లకు రాష్ట్రస్థాయి వివిధ కార్పొరేషన్ చైర్మన్ లగా నియమించినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ నెల […]
Read Moreజగన్కు రాజకీయ నేత లక్షణాలు లేవు!
– జనసేన నేతలు గాదె, చందు విమర్శ గుంటూరు, మహానాడు: కూటమి ప్రభుత్వం ఏర్పడి ఈ నాలుగు నెలల పాలనలో గత వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్దడానికే సరిపోయింది… ఆకస్మిక వరదలతో దెబ్బతిన్న ప్రాంతాలను ఆదుకుని పరిపాలిస్తోందని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు, ఆ పార్టీ నేత చందు సాంబశివరావు అన్నారు. ఈ మేరకు ఆయన మీడియాతో ఏమన్నారంటే.. వైసీపీ అధినేత జగన్ గుంటూరు వచ్చి […]
Read Moreలోకేష్ కాలిగోటికి కూడా జగన్ రెడ్డి సరిపోడు!
• లోకేష్ పై జగన్ అవాకులు చవాకులు పేలడం సిగ్గుచేటు • జగన్ రెడ్డి లా & ఆర్డర్ గురించి మాట్లాడటం హాస్యాస్పదం • గత ఐదేళ్లలో 2 లక్షల మంది మహిళలపై అఘాయిత్యాలు • ఒక్క రోజు కూడా జగన్ నోరు తెరవలేదు • నేడు దోషులను కఠినంగా శిక్షిస్తున్నాం • సీఎం చంద్రబాబు, లోకేష్ ల పాలనలోనే రాష్ట్రాభివృద్ధి • రాష్ట్రాభివృద్ధిని అడ్డుకోవడం ఎవరితరం కాదు – […]
Read Moreప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేలా కూటమి 120 రోజుల పాలన
– తెలుగుదేశం పార్టీ నేతలు వినుకొండ, మహానాడు: రాష్ట్ర ప్రజలు ఎన్నికల్లో ఏ నమ్మకంతో అఖండ మెజార్టీ అందించారో ఆ నమ్మకాన్ని మరింత పెంచేలా కూటమి పనిచేస్తోందని మంత్రి గొట్టిపాటి రవికుమార్, తెలుగుదేశం పార్టీ(టీడీపీ) లోక్సభాపక్ష నేత ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు పేర్కొన్నారు. వినుకొండ మండలం గోకనకొండ-నూజండ్ల మండలం పువ్వాడ మధ్య గుండ్లకమ్మ నదిపై హైలెవెల్ వంతెన నిర్మాణానికి గురువారం వారు శంకుస్థాపన చేశారు. […]
Read More