మెడికల్ క్యాంపుల సంఖ్య పెంచండి

– మంత్రి గొట్టిపాటి ఆదేశం అమరావతి, మహానాడు: దాచేపల్లి నగర పంచాయతీలోని అంజనాపురం కాలనీలో డయేరియా తగ్గుముఖంపట్టే వరకు మెడికల్‌ క్యాంపుల సంఖ్య పెంచాలని ఇంచార్జి మంత్రి గొట్టిపాటి రవి కుమార్ అధికారులను ఆదేశించారు. ఆ కాలనీలో డయేరియాతో ఇద్దరు మృతి చెందిన విషయం విదితమే. మరణాలపై పల్నాడు కలెక్టర్ తో మంత్రి గొట్టిపాటి మాట్లాడారు. వైద్యాధికారులను అప్రమత్తం చేయాలని, డయేరియా లక్షణాలు ఉన్న ప్రాంతాల్లో తక్షణమే పారిశుద్ధ్య పనులు […]

Read More

తండ్రి రాజశేఖర రెడ్డినే కేసులో ఇరికించిన ఘనుడు జగన్!

– సర్వేపల్లి శాసన సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మంగళగిరి, మహానాడు: జగన్ ని మాజీ ముఖ్యమంత్రి అని పిలవటానికి కూడా అర్హుడు కారు.. మాజీ ముఖ్యమంత్రి అనే పదానికి విలువ లేకుండా చేశారని సర్వేపల్లి శాసన సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన గురువారం మంగళగిరి తెలుగుదేశం పార్టీ(టీడీపీ) కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జగన్‌ది అతి క్రూర మనస్తత్వం. […]

Read More

అంజనాపురం కాలనీలో కలెక్టర్‌ పర్యటన

దాచేపల్లి, మహానాడు: పల్నాడు జిల్లా, గురజాల నియోజకవర్గం, దాచేపల్లి నగర పంచాయతీ పరిధిలో గల అంజనాపురం కాలనీలో గురువారం కలెక్టర్‌ అరుణ్‌ బాబు పర్యటించారు. డయేరియా తో ఇద్దరు మృతి చెందారన్న సమాచారంతో అధికారులతో ఆ కాలనీని పరిశీలించారు. ఇంకా ఈ గ్రామానికి చెందిన ఆరుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అంజనాపురం కాలనీలో జరుగుతున్న వైద్య చికిత్స, పారిశుద్ధ్య కార్యక్రమాలను పరిశీలించారు. డయేరియా ఎలా సోకింది అనే అంశంపై ప్రభుత్వ […]

Read More

అంజనాపురం కాల‌నీలో ఇద్ద‌రి మృతిపై ఆరా!

– అధికారులతో సమీక్షించిన మంత్రి నారాయణ అమ‌రావ‌తి, మహానాడు: ప‌ల్నాడు జిల్లా, దాచేప‌ల్లిలోని అంజనాపురం కాల‌నీలో వాంతులు, విరేచ‌నాల‌తో ఇద్ద‌రు వ్య‌క్తుల మృతిపై మంత్రి పొంగూరు నారాయ‌ణ స‌మీక్షించారు. జిల్లా అధికారుల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా మంత్రి మాట్లాడారు. కలెక్ట‌ర్ అరుణ్ బాబు, జేసీ సూర‌జ్, ఆర్డీఎంఏ హ‌రికృష్ణ‌, డీఎంహెచ్ వో ర‌వికుమార్, ప‌బ్లిక్ హెల్త్ ఎస్ఈ శ్రీనివాస్, న‌గ‌ర పంచాయ‌తీ క‌మిష‌న‌ర్ అప్పారావులతో మాట్లాడారు. నీరు క‌లుషితం కావ‌డం […]

Read More

జగన్‌ ఆస్తులను సర్కారు స్వాధీనం చేసుకోవాలి

– డొక్కా మాణిక్యవరప్రసాద్ డిమాండ్‌ గుంటూరు, మహానాడు: నైతిక విలువలు లేకుండా సొంత తల్లి, చెల్లిపై కోర్టు ద్వారా ఇబ్బందులు పెట్టడం చూస్తే జగన్మోహన్ రెడ్డి చరిత్ర హీనుడుగా నిలవబోతున్నారు… గతంలో మీ ఆస్తులు ఎంత.. ఇప్పుడు మీ ఆస్తుల విలువ ఎంత అని డొక్కా మాణిక్యవరప్రసాద్‌ ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన గురువారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి ఆస్తులపై రాజకీయ నేతలు పార్లమెంట్ […]

Read More