– నాలుగు నెలలుగా పాలన గాలికొదిలేశారు – డైవర్షన్ పాలిటిక్స్తో కాలం వెళ్లదీస్తున్నారు – కూటమి ప్రభుత్వం.. ఫ్యామిలీ పాలన అయింది – వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్ ఒంగోలు: కుటుంబ తగాదాలు రాజకీయం చేయొద్దని వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్, సీఎం చంద్రబాబును హెచ్చరించారు. ప్రజల సంపదను ఎవరు దోచుకున్నారు?. దాచుకున్నది ఎవరో ప్రజలందరికీ తెలుసని ఆయన అన్నారు. రాష్ట్ర […]
Read Moreఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థుల గెలుపునకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి
– ఉమ్మడి తూర్పు గోదావరి-పశ్చిమ గోదావరి, కృష్ణా-గుంటూరు జిల్లాల టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యనేతలతో టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్ అమరావతి, మహానాడు: జనసేన, భారతీయ జనతా పార్టీ(బీజేపీ)లతో సమన్వయం చేసుకుని ముందుకు వెళుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థుల గెలుపునకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారు. ఉమ్మడి తూర్పు గోదావరి-పశ్చిమ గోదావరి, కృష్ణా-గుంటూరు జిల్లాల టీడీపీ […]
Read Moreమానవత్వం చాటుకున్న కేటీఆర్!
– యాక్సిడెంట్ బాధితులను తన అంబులెన్స్ లో హాస్పిటల్ కు తరలింపు జిల్లెల్ల, మహానాడు: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. తన నియోజకవర్గం సిరిసిల్ల నుంచి హైదరాబాద్ కు వస్తుండగా మార్గమధ్యంలో సిరిసిల్ల నుంచి 15 కిలోమీటర్ల దూరంలో జిల్లెల్ల వద్ద జరిగిన యాక్సిడెంట్ ను గమనించారు. వెంటనే స్పందించి, గాయపడిన వ్యక్తులను తన ఎస్కార్ట్ వాహనంలో సిరిసిల్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ యాక్సిడెంట్ […]
Read Moreదీపావళి నుంచి ఉచిత గ్యాస్…మహిళల సంబరాలు!
– ఎమ్మెల్యే గళ్ళా మాధవి గుంటూరు, మహానాడు: ఎన్డీయే ప్రభుత్వం దీపావళి పండుగ కానుకగా ఉచిత గ్యాస్ సిలెండర్ ఇవ్వనుందన్న ప్రకటనతో మహిళల నుండి పెద్ద ఎత్తున హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళ మాధవి పేర్కొన్నారు. పార్టీ స్థానిక కార్యాలయంలో శుక్రవారం ఎమ్మెల్యే ఆధ్వర్యంలో తెలుగు మహిళలతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఫ్లెక్సి కి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… ముఖ్యమంత్రి […]
Read Moreకొత్త రైల్వే లైన్ తో రాజధాని ప్రాంతం అభివృద్ధి
– ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ పెదకూరపాడు, మహానాడు: అమరావతి నూతన రైల్వే లైన్ నిర్మాణంతో రాజధాని ప్రాంతం శరవేగంగా అభివృద్ధి చెందుతుందని పెదకూరపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ అన్నారు. పెదకూరపాడు నియోజకవర్గ క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే శుక్రవారం మీడియాతో మాట్లాడారు. అమరావతి నూతన రైల్వే లైన్ కు కేంద్రం ఆమోదం తెలపడం హర్షణీయమన్నారు. కూటమి ప్రభుత్వ పాలనలో నూతన రైల్వే లైన్ నిర్మాణంతో అమరావతి రాజధానికి మహర్ధశ పడుతుందన్నారు. […]
Read Moreఅర్హులకు దీపావళి నుండి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు!
•ఎల్.పి.జి కనెక్షన్, తెల్ల రేషన్ కార్డు, ఆధార్ కార్డు అర్హతగా ఈ పథకం అమలు • ప్రతి ఏడాది రూ.2,684.75 కోట్ల మేర ప్రభుత్వం పై భారం •అయిల్ కంపెనీలకు అడ్వాన్సుగా రూ.894.92 కోట్లను 29 న చెక్కు రూపేణా చెల్లింపు * 29 నుండి గ్యాస్ బుకింగ్ ప్రారంభం, 31 న ప్రతి ఇంటికీ తొలి సిలిండర్ డెలివరీ •గ్యాస్ బుక్ చేసుకున్న 24 గంటల్లో పట్టణ ప్రాంతాల్లో, […]
Read Moreనేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ లఘుచిత్ర పోటీలో ఎస్.ఆర్.ఎం.ఏపీ టీమ్ ప్రతిభ
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ద్వారా అంతర్జాతీయ విపత్తు రిస్క్ తగ్గింపు దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎస్ఆర్ఎంఏపీ నుండి సినీ కళాకారులు ప్రతిష్ఠాత్మకమైన జాతీయ స్థాయి లఘు చిత్రాల పోటీలో పాల్గొని రెండో బహుమతిని గెలుచుకున్నారు. ఢిల్లీలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్లో ఎన్ఐడిఎం బృందం నిర్వహించిన గ్రాండ్ వేడుకలో వారికి 1.5 లక్షల నగదు బహుమతిని అందజేశారు. ఈ బహుమతిని సాంస్కృతిక శాఖ మంత్రి, పర్యాటక శాఖ […]
Read Moreవైన్, ఇసుక మీద ఉన్న శ్రద్ధ మంచినీళ్ల మీద లేదు
– గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి విమర్శ నరసరావుపేట, మహానాడు: గురజాలలో ఈరోజు నీళ్లు కూడా లేని దుస్థితి ఏర్పడింది… దాచేపల్లిలో ప్రజలు మంచినీరు తాగాలి అంటే భయపడాల్సిన పరిస్థితి ఉంది… గత ఐదేళ్లలో ఎప్పుడూ ఇలాంటి ఘటనలు జరగలేదు… దాచేపల్లిలో డయేరియాతో ఇద్దరు చనిపోవడం బాధాకరమని గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన మీడియాతో ఏమన్నారంటే.. […]
Read Moreఅవును..అది నా అబ్బ సొమ్ము
– నీ ఆస్తులు కావు – నువ్వు గార్డియన్వి మాత్రమే – మోసం చేసింది నువ్వే – నా పోరాటం నా ఆస్తి కోసం కాదు – వైఎస్ కోరిక నెరవేర్చడం కోసం – సీఎం అయిన నెలరోజులకే విడిపోదాం అని ఇజ్రాయిల్ పర్యటనలో ప్రతిపాదన పెట్టారు – రాజశేఖర్ రెడ్డి గారి కుమారుడే సొంత తల్లిని కోర్టుకి ఈడ్చడం, ఆ తల్లికి ఎంత అవమానం? – టీడీపీ హ్యాండిల్ […]
Read Moreవైసీపీ పాపాలే మాకు శాపాలుగా మారాయ్
– వైద్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ అంజనాపురం, మహానాడు: పల్నాడు జిల్లా, దాచేపల్లి మండలం అంజనాపురం డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో వైద్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్, గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అంజనాపురంలో ఒక డయేరియా మరణం కూడా సంభవించలేదని, మంచినీటి బోరులో మురుగునీరు కలిసి నీరు కలుషితమై 18 డయేరియా కేసులు నమోదు అయ్యాయని ఒక ప్రాథమిక […]
Read More