హైదరాబాద్, మహానాడు: ఎమ్మెల్సీ కవిత బెయిల్ అంశం మీద కాంగ్రెస్, బీజేపీ చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు. ఈ మేరకు ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. కవిత బెయిల్ అంశంపై కాంగ్రెస్ , బీజేపీలవి చిల్లర మాటలు.. సుప్రీం కోర్టుని తప్పు బట్టే పద్ధతుల్లో కొంతమంది మాట్లాడుతున్నారు.. నిరాధారమైన కేసని మొదటి నుండి చెబుతున్నాం… మేం ఊహించినట్లుగానే కవిత ముత్యంలా బయటకు వచ్చారు. చరిత్రల్లో సీబీఐ, […]
Read Moreసాక్షిపై పరువునష్టం కేసులో క్రాస్ ఎగ్జామినేషన్
– 29న విశాఖ 12వ అదనపు జిల్లా కోర్టుకి హాజరు కానున్న మంత్రి – చినబాబు చిరుతిండి.. 25 లక్షలండి శీర్షికతో వెలువడిన కథనంపై లోకేష్ న్యాయపోరాటం అమరావతి, మహానాడు: సాక్షిపై వేసిన పరువునష్టం కేసులో విశాఖ 12వ అదనపు జిల్లా న్యాయస్థానంలో 29న జరగనున్న క్రాస్ ఎగ్జామినేషన్కి మంత్రి నారా లోకేష్ హాజరు కానున్నారు. చినబాబు చిరుతిండి.. 25 లక్షలండి శీర్షికతో 2019 అక్టోబర్ 22న సాక్షిపత్రికలో ఓ […]
Read Moreట్రిపుల్ ఐటీ విద్యార్థుల ఆరోగ్య స్థితిపై మంత్రి లోకేష్ ఆరా!
నూజివీడు, మహానాడు: నూజివీడు ట్రిపుల్ ఐటీలో గత మూడు రోజులుగా విద్యార్థులు పెద్దఎత్తున అనారోగ్యానికి గురయ్యారన్న సమాచారంతో రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ స్పందించారు. ఈ మేరకు బుధవారం ఆయన కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదల అయింది. విద్యార్థుల వార్త నన్ను ఆందోళనకు గురిచేసింది. దీనిపై తక్షణమే స్పందించి విద్యార్థులకు మెరుగైన చికిత్స అందించాల్సిందిగా అధికారులను ఆదేశించాను. విద్యార్థుల ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం తగదు. […]
Read Moreశ్రీశైలం జలాశయానికి భారీగా వరద
శ్రీశైలం, మహానాడు: శ్రీశైలం జలాశయానికి భారీగా వరద వస్తోంది. అధికారులు జలాశయం 3 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ఇన్ ఫ్లో 2,55,215 క్యూసెక్కులు.. ఔట్ ఫ్లో 1,53,149 క్యూసెక్కులుగా ఉందని, కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోందని వారు తెలిపారు.
Read Moreరైల్వే బోర్డు చైర్మన్గా తొలిసారి దళితుడి నియామకం
న్యూఢిల్లీ: ఇండియన్ రైల్వే మేనేజ్మెంట్ సర్వీస్ అధికారి సతీష్ కుమార్ రైల్వే బోర్డు చైర్మన్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా నియమితులయ్యారు. షెడ్యూల్డ్ కులం నుండి ఈ స్థానానికి ఎంపికైన మొదటి వ్యక్తి ఈయనే కావడం విశేషం. ఆగస్టు 31న పదవీ విరమణ చేయనున్న ప్రస్తుత బోర్డు చైర్పర్సన్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస జయ వర్మ సిన్హా స్థానంలో కుమార్ సెప్టెంబర్ 1నుంచి పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇండియన్ రైల్వే […]
Read Moreరైతన్నను మరోసారి మోసం చేశారు
పంట కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వ తీరును ఎండగడుతూ సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి, ఆహార పంటల బదులు పప్పుధాన్యాల సాగుతో మెరుగైన లాభాలు సాధించవచ్చన్న రైతుల ఆశలు అడియాశలు చేసేలా మీ ప్రభుత్వం వ్యవహరించడం శోచనీయం. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది క్వింటా పెసరకు మద్దతు ధర రూ. 8,682 ప్రకటించినప్పటికీ ఆ […]
Read Moreవిద్యుత్ స్మార్ట్ మీటర్ల ప్రక్రియ నిలిపివేయాలి
రాష్ట్రంలో వ్యవసాయ పంపుసెట్లకు, నివాస గృహలకు విద్యుత్ స్మార్ట్ మీటర్ల బిగింపు ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం యుగంధర్ డిమాండ్ చేశారు. స్థానిక సిపిఎం పార్టీ కార్యాలయంలో సిపిఎం పార్టీ కార్యదర్శి వర్గ సభ్యులు బి కృష్ణమూర్తి అధ్యక్షతన విద్యుత్ అమరవీరుల సంస్కరణ సభ జరిగింది. 2000 ఆగస్టు 28న బషీర్ బాగ్ కాల్పులలో విద్యుత్ […]
Read Moreఅర్చక వేతనాల పెంపుపై అఖిల భారతీయ బ్రాహ్మణ మహాసంఘం హర్షం
ఒంగోలు, ఆగష్టు 28: రాష్ట్ర ముఖ్యమంత్రి దేవాదాయశాఖపై సమీక్ష నిర్వహించి, రూ.10 వేలు వేతనం వచ్చే అర్చకులకు ఇకపై రూ.15 వేలుగా పెంచడం హర్షణీయమని అఖిల భారతీయ బ్రాహ్మణ మహాసంఘ రాష్ట్ర టెక్నికల్ డైరెక్టర్ డా. లంకా ప్రసన్న కుమార్ శర్మ అన్నారు. స్థానిక కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో అయన మాట్లాడుతూ ధూపదీప నైవేద్యాలకు ఇచ్చే మొత్తం రూ.5 వేల నుంచి 10 వేలకు పెంపు, నిరుద్యోగ వేద విద్యార్ధులకు […]
Read Moreఅద్దంకి నియోజకవర్గం నుండి బీజేపీలో చేరికలు
చేరికలతో పార్టీ బలోపేతం దగ్గుబాటి పురంధేశ్వరి విజయవాడ, ఆగస్ట్ 28: అద్దంకి నియోజకవర్గంలో బీజేపీకి మరింత బలం చేకూర్చేలా పలువురు సర్పంచ్లు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు బీజేపీలో చేరారు. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి చేతుల మీదుగా ఈ చేరికలు జరిగాయి. ఈ సందర్భంగా దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడుతూ, బీజేపీ జాతీయ భావాలపై నడిచే కార్యకర్తల సమూహం అని, కాషాయ కండువా […]
Read Moreవ్యభిచార గృహం నుంచి పోలీసుల మామూలు
– సస్పెండ్ చేసిన హైదరాబాద్ సిపి శ్రీనివాస్ రెడ్డి హైదరాబాద్, ఆగస్ట్ 28: మధురానగర్ పోలీస్ స్టేషన్కు చెందిన ముగ్గురు కానిస్టేబుళ్లు నామోదర్, నాగరాజు, సతీష్లను వ్యభిచార గృహం నుంచి లంచాలు వసూలు చేయడంతో సస్పెండ్ చేసినట్లు హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. ఇంజనీర్స్ కాలనీలోని రెయిన్ ఫ్యామిలీ సెలూన్ స్పాలో క్రాస్ మసాజ్ కింద గుట్టుగా సాగే వ్యభిచార గృహం నుంచి వీరు నెలవారీగా మామూలు […]
Read More