ఐపిఎస్‌లు సరే.. ఐఏఎస్‌లను పిలవరా?

– వెయిటింగ్‌లో 1ం మంది ఐఏఎస్‌లు – వెయిటింగ్‌లో శ్రీలక్ష్మి, రజత్‌భార్గవ్, గోపాలకృష్ణ ద్వివేదీ, ముత్యాలరాజు, మురళీధర్‌రెడ్డి, నారాయణ్‌భరత్ గుప్తా, మాధవీలత, అనిల్‌కుమార్‌రెడ్డి, నీలకంఠారెడ్డి, హరిత – తాజాగా హరితకు పోస్టింగ్ ఇచ్చి రద్దు చేసిన వైనం – మరి వారిని సీఎస్ హాజరుకావాలని మెమో ఇవ్వరా? – ఐఏఎస్‌ల ఐకమత్యమే సీఎస్ మౌనానికి కారణమా? – జగన్‌తో టచ్‌లో ఉన్నందుకే ఆ ఐపిఎస్‌లకు పిలుపు? – అందులో నలుగురు […]

Read More

దువ్వాడ శ్రీనంటే నాకు పిచ్చి

– మాధురి వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అంటే తనకు పిచ్చి అని ఆయన స్నేహితురాలు మాధురి ఓ టీవీ ఇంటర్వ్యూ లో పేర్కొన్నారు. ఆ ఇష్టాన్ని పిచ్చి అనొచ్చా అని యాంకర్ ప్రశ్నించగా ఆమె జవాబిచ్చారు. ‘మీ భాషలో అది పిచ్చి అనుకుంటే నాకు శ్రీనివాస్ అంటే పిచ్చే. ఆయనంటే నాకు చాలా గౌరవం, అభిమానం. హీరోల కంటే మంచి లక్షణాలు ఆయనలో ఉన్నాయి. శ్రీనుగారికి ఎవరైనా డైరెక్టర్ […]

Read More

మా నిర్ణయాలలో తప్పు జరిగితే సరిదిద్దుకుంటున్నాం

తొలి సారి రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధ పాలన ప్రపంచానికి సరికొత్త యుద్ధ తంత్రాన్ని చూపించిన దేశం మనది సాగర్, శ్రీశైలం, భాక్రానంగల్, శ్రీరాం సాగర్ లాంటి ప్రాజెక్టులు నెహ్రూ ప్రారంభించిన సాగునీటి ప్రాజెక్టులే అన్ని వర్గాల సర్వతోముఖాభివృద్ధి జరిగినప్పుడే ప్రజాస్వామ్యానికి విలువ తెలంగాణ లో దశాబ్ద కాలం తర్వాత నిజమైన ప్రజా పాలన మొదలైంది – స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో తొలిసారి […]

Read More

తెలంగాణ రైతుల రుణ మాఫీ.. దేశ చరిత్రలోనే కొత్త రికార్డు

– మొదటి విడత రూ.6098.93 కోట్లు – 11,50,193 మంది రైతులు – రెండో విడత రూ.6190.01 కోట్లు – 6,40,823 మంది రైతులు – మూడో విడత రూ.5644.24 కోట్లు – 4,46,832 మంది రైతులు – మొత్తం మూడు విడతల్లో..రుణ విముక్తులైన రైతులు 22,37,848 – రైతుల ఖాతాల్లో జమ చేసిన నిధులు రూ.17934 కోట్లు హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంది. ఆగస్ట్ […]

Read More

గిరిజనుల ఉసురు కాకాణికి తగలక తప్పదు

ఐదేళ్ల వైసీపీ హయాంలో ప్రతినిత్యం తమ గిరిజనుల పొలాలలో, సర్వేపల్లి రిజర్వాయర్ లో విచ్చలవిడిగా గ్రావెల్ తవ్వకాలు చేపట్టింది వైసీపీ నాయకులే ఆనాడు ఏమయ్యాడు కాకాణి గోవర్ధన్ రెడ్డి.. చెక్కభజన ఏమైనా చేస్తున్నాడా గ్రావెల్ తవ్వకాలను ఎందుకు నిలుపుదల చేయలేదు గ్రావెల్ తవ్వకాలు చేపట్టింది వైసీపీ నాయకులైతే నిందలు మాత్రం మా పెద్దాయన సోమిరెడ్డి పైన.. ఇది ఎంతవరకు న్యాయం గిరిజనుల ఆపద్బాంధవుడు మా పెద్దాయన సోమిరెడ్డి వెంకటాచలం మండలం […]

Read More

గవర్నర్ కు మంత్రి లోకేష్‌ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు

విజయవాడ, మహానాడు: రాజ్ భవన్ లో గవర్నర్ అబ్దుల్ నజీర్ ఏర్పాటు చేసిన తేనీటి విందు కార్యక్రమంలో విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ కు పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన వివిధ పార్టీల నాయకులను ఆప్యాయంగా పలకరించి వారితో కాసేపు మాట్లాడారు.

Read More

బత్తులకు పలువురి పరామర్శ

సత్తెనపల్లి, మహానాడు: పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం ముప్పాల మండలం ఇరుకుపాలెం గ్రామం ముప్పాల మండల పార్టీ అధ్యక్షుడు బత్తుల నాగేశ్వరావు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ విషయం తెలుసుకున్న నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, గుంటూరు నగర మాజీ మేయర్, సత్తెనపల్లి నియోజకవర్గ యువ నేత కన్నా నాగరాజు, తదితరులు గురువారం వెళ్ళి పరామర్శించారు.

Read More

సంగారెడ్డి జిల్లాలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలు

– జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మంత్రి దామోదర్ రాజనర్సింహ సంగారెడ్డి, మహానాడు: సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో గురువారం 78వ స్వాతంత్య్ర దినోత్సవం అట్టహాసంగా జరిగింది. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు పండుగ వాతావరణంలో పంద్రాగస్టు కార్యక్రమాలు కొనసాగాయి. ఈ వేడుకలకు జిల్లా యంత్రాంగం విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేసింది. ముఖ్య అతిథిగా రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమం, సైన్సు అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి […]

Read More

కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని ఆఫీసులో స్వాతంత్య్ర వేడుకలు

గుంటూరు, మహానాడు: గ్రామీణ అభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ కార్యాలయంలో స్వాతంత్ర వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. సీనియర్ వైద్యుడు డాక్టర్ మద్దినేని గోపాలకృష్ణ చేతుల మీదుగా జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఆవిష్కరణ అనంతరం గోపాలకృష్ణ గారు మాట్లాడుతూ ఎందరో త్యాగధనులు తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన ఫలితంగా దేశ స్వాతంత్య్ర లభించిందన్నారు. ప్రజాభివృద్ధి, సంక్షేమం కోసం గుంటూరులో పెమ్మసాని, రాష్ట్రవ్యాప్తంగా […]

Read More

అన్న క్యాంటీన్ పునఃప్రారంభోత్సవంలో అవమానాలు

– ఆహుతులకు కుళ్ళిన తిను బండారాలు పంపిణీ చేసిన అధికారులు గుడివాడ, మహానాడు: గుడివాడ అన్న క్యాంటీన్ పునఃప్రారంభోత్సవంలో కుళ్లిన తిను బండారాలు, ఆహారం సరఫరా చేయడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించనున్న అన్న క్యాంటీన్ కార్యక్రమానికి అధికారుల నుండి ఆహ్వానాలు అందాయి. అయితే, అక్కడకు వెళ్ళిన ఆహుతులకు అవమానకర పరిస్థితులు ఎదురయ్యాయి. ఇది అధికారుల వైఫల్యమా, నిర్లక్ష్యమా అన్న దానిపై వివిధ వాదనలు […]

Read More