మంత్రి లోకేష్‌ పనితీరు భేష్‌

– గుంటూరు జిల్లా తెలుగుయువత అధ్యక్షుడు రావిపాటి సాయి కృష్ణ గుంటూరు, మహానాడు: యువనేత నారా లోకేష్ ఐటి మానవవనరుల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టాక విద్యారంగంలో సమూల మార్పులతో అంతఃకరణ శుద్దితో పనిచేస్తూ జిల్లా మంత్రిగా గుంటూరులో జాతీయ జెండా ఆవిస్కహరణ గౌరవవందనం స్వీకరణ ఎంతో గర్వకారణంగా ఉందని గుంటూరు జిల్లా తెలుగుయువత అధ్యక్షుడు రావిపాటి సాయి కృష్ణ సంతోషం వ్యక్తం చేశారు. 78వ స్వాతంత్ర దినోత్సవాల్లో భాగంగా […]

Read More

ఏ సెంటర్ లోనైనా చర్చకు సిద్ధం

హరీష్,కేటీఆర్ ఎవరు వస్తారో రండి హరీష్ ..నీకు చీము, నెత్తురు ఉంటే రాజీనామా చెయ్ అమర వీరుల స్థూపం వద్ద ముక్కు నేలకు రాసి.. తెలంగాణ రైతులకు క్షమాపణ చెప్పు 2026 పంద్రాగస్టులోగా సీతారామ ప్రాజెక్టును పూర్తి చేస్తాం ఖమ్మం జిల్లాలో 7 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తా ఏడాదిలోగా 65వేల ఉద్యోగాలు ఇచ్చేందుకు ప్రణాళికలు బీఆరెస్ పార్టీది ప్రస్తుతం బంజారాహిల్స్ బస్టాండ్ లో అడుక్కు తినే పరిస్థితి – […]

Read More

మీ చెత్తబుద్ది తెలుసు కాబట్టే చెప్పుతో కొట్టారు

కేసీఆర్ చెల్లని రూపాయి గోదావరి తల్లే మిమ్మల్ని తడిపి ఆశ్వీరదిందించింది కేసీఆర్ చేసిన అప్పులకు ప్రతి నెలా 6500 కోట్లు వడ్డీ కడుతున్నం పంపులు, మోటార్లు తయారు చేయించి కమిషన్లు మెక్కారు సాగునీటి వినియోగంలో కేసీఆర్ అసమర్థతను ప్రధాని మోదీ కి వివరించాం రెండు సీసాల్లో గోదావరి నీళ్లు కేసీఆర్ కు పంపించండి – సీతారామ ఎత్తిపోతల పథకం దగ్గర సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మం: జిల్లా ప్రజల ఆకాంక్షను […]

Read More

బ్లడ్ బ్యాంక్ వద్ద జెండా ఆవిష్కరించిన మెగాస్టార్ చిరంజీవి

హైదరాబాద్: జూబ్లీహిల్స్ బ్లడ్ బ్యాంక్ వద్ద నిర్వహించిన 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో మెగాస్టార్ చిరంజీవి, నిర్మాత అల్లు అరవింద్ హాజరయ్యారు.. అక్కడ ఏర్పాటు చేసిన జెండాను మెగాస్టార్ చిరంజీవి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి మనవరాళ్లు, అల్లు అర్జున్ కొడుకు అయాన్, కూతురు అర్హ కూడా పాల్గొన్నారు.

Read More

అధికారుల నిర్లక్ష్యం.. జాతీయ జెండాకు అవమానం

మహబూబాబాద్, మహానాడు: మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ ఎంపీడీఓ కార్యాలయంలో జాతీయ జెండాకు స్వాతంత్య్ర దినోత్సవం రోజు అవమానం జరిగింది. 78 వ స్వాతంత్య్ర దిన వేడుకల్లో భాగంగా స్థానిక స్పెషల్ ఆఫీసర్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో జెండా ఎగుర వేసేందుకు సిద్ధమయ్యారు. జాతీయ జెండా పైకి వెళ్ళాక ముడి ఎంతకూ వీడకపోవడంతో బలంగా లాగారు. దీంతో, జాతీయ జెండాకు ఉన్న ముడి వీడి జెండా ఆవిష్కరణ జరిగింది. అయితే, […]

Read More

భగత్ సింగ్ ను కాపాడిన దుర్గావతి దేవి

(టివి గోవింద రావు) దుర్గావతి దేవి (1907 అక్టోబరు 7 – 1999 అక్టోబరు 7) “దుర్గా భాభీ”గా సుపరిచితురాలు. ఆమె భారతీయ విప్లవ, స్వాతంత్ర్య సమరయోధురాలు. పాలక బ్రిటిష్ రాజ్‌కు వ్యతిరేకంగా సాయుధ విప్లవంలో చురుకుగా పాల్గొన్న కొద్దిమంది మహిళా విప్లవకారులలో ఆమె ఒకరు. ఆమె రైలు ప్రయాణంలో భగత్ సింగ్‌తో పాటు ఉండి ఆమె సాండర్స్ హత్య తర్వాత మారువేషంలో తప్పించుకున్న సంఘటనలో ఆమె గుర్తింపు పొందింది. […]

Read More

దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతుంది

-రాష్ట్రపతి ముర్ము భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశ ప్రజలకు 78వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. జాతిని ఉద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి వికసిత్​ భారత్​ లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందన్నారు. దేశం అభివృద్ది పథంలో దూసుకుపోతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం మహిళా సాధికారతే లక్ష్యంగా పనిచేస్తూ 2047 నాటికి అభివృద్ది చెందిన దేశంగా భారత్​ ఉంటుందని రాష్ట్రపతి ముర్ము అన్నారు. మేకిన్​ ఇండియాకు అధికప్రాధాన్యత ఇచ్చిన ప్రభుత్వం జీ 20 […]

Read More

భారత్ కోసం గూగుల్ ప్రత్యేక డూడుల్

భారత స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా గూగుల్ తమ హోం పేజీని ప్రత్యేక డూడుల్తో అలంకరించింది. ఫ్రీలాన్స్ ఆర్ట్ డైరెక్టర్ వృందా జవేరీ దీన్ని రూపొందించారు. దేశవ్యాప్తంగా ప్రజలు ఈ రోజు త్రివర్ణాలతో వేడుకలు చేసుకుంటారని, ఈ సందర్భంగా వారసత్వ నిర్మాణశైలిని ప్రతిబింబించేలా పలు వర్ణాలతో డూడుల్ని తీర్చిదిద్దామని గూగుల్ తెలిపింది. ప్రత్యేక సందర్భాల్లో గూగుల్ హోం పేజీలో డూడుల్ను ఏర్పాటు చేస్తుంటుంది.

Read More

దేశంలో అత్యాచారాలను తీవ్రంగా ఖండిస్తున్నా : మోదీ

కోల్‌కతాలో ట్రైనీ వైద్యురాలు హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న నేపథ్యంలో ప్రధాని మోదీ స్పందించారు. దేశంలో అత్యాచారాలను తీవ్రంగా ఖండిస్తున్నానని స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట వద్ద ప్రసంగంలో వ్యాఖ్యానించారు. మహిళా ఉద్యోగుల మెటర్నిటీ సెలవులను 12 వారాల నుంచి 26 వారాలకు పెంచామని ఆయన గుర్తు చేశారు. తాము మహిళలను గౌరవించడమే కాకుండా వారి కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా […]

Read More

పేదవాడు ఆకలితో ఉండకూడదన్నదే అన్నక్యాంటీన్ల లక్ష్యం

రూ.5లకే భోజనంతో కూలీలు, కార్మికులు, పేదలకు లబ్ధి పేదవాడి కడుపు నింపడం కన్నా సంతృప్టి ఏముంటుంది? రాష్ట్ర వ్యాప్తంగా 203 క్యాంటీన్లు ప్రారంభిస్తాం అన్నక్యాంటీన్ల నిర్వహణకు రోజుకు రూ.53 లక్షల ఖర్చు అన్నక్యాంటీన్ కు విరాళం అందించేందుకు దాతల ఆసక్తి అన్నక్యాంటీన్ల ప్రారంభానికి ఎన్టీఆర్, డొక్కా సీతమ్మే స్ఫూర్తి గుడివాడలో అన్నక్యాంటీన్ ను ప్రారంభించిన చంద్రబాబు నాయుడు సామాన్యులతో కలిసి భోజనం చేసిన సీఎం చంద్రబాబు, భువనేశ్వరి గుడివాడ : […]

Read More