వైభవంగా దసరా ఉత్సవాలు

దుర్గమ్మ సేవలో ఎమ్మెల్యే సుజనా చౌదరి దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు విజయవాడ ఇంద్రకీలాద్రి పై గురువారం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజన చౌదరి) శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవిగా దర్శనమిచ్చిన అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రిన్సిపల్ సెక్రెటరీ శ్రీరాం సత్యనారాయణ, ఆలయ ఈవో, కె ఎస్ రామారావు సుజనాకు స్వాగతం పలికారు. వేద పండితులు, ప్రధాన అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మ […]

Read More

ఆంధ్రప్రదేశ్ ప్రజలు చంద్రన్న పాలనలో చల్లగా ఉండాలి

-శ్రీబాలాత్రిపుర సుందరీదేవి అలంకరణలో ఉన్న కనకదుర్గమ్మని దర్శించుకున్న హోంమంత్రి అనిత అమరావతి: దసరా శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా తొలిరోజున శ్రీబాలాత్రిపుర సుందరీదేవి అలంకరణలో కొలువై ఉన్న విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారిని హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో హోంమంత్రికి స్వాగతం పలికారు. అంతరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, అమ్మవారి దర్శనాంతరం వేద పండితులు హోం మంత్రి అనితకు ఆశీర్వచనాన్ని అందజేశారు. ఈవో ఛైర్మన్ […]

Read More

15 శాతం గ్రోత్ రేట్ లక్ష్యంగా ప్రభుత్వం పనిచేయాలి

గత అయిదేళ్లలో ప్రజల తలసరి ఆదాయంలో వృద్ధి రేట్ తగ్గింది ప్రజల జీవన ప్రమాణాలు పెంచే కార్యక్రమాలపై ఆయా శాఖలు దృష్టిపెట్టాలి జీఎస్డీపీపై సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష అమరావతి :- ప్రభుత్వంలో వివిధ శాఖల్లో నూతన పాలసీలతో అన్ని రంగాలను గాడిన పెట్టి మళ్లీ ఆర్థిక వృద్ది సాధించాలని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. 15 శాతం గ్రోత్ రేట్ లక్ష్యంతో ప్రభుత్వం పనిచేయాలని అధికారులకు సూచించారు. […]

Read More

సచివాలయ మహిళా ఉద్యోగులు క్యాన్సర్ స్క్రీనింగ్ బ్రాండ్ అంబాసిడర్లుగా మారాలి

– స్విమ్స్ డైరెక్టర్ కమ్ వైస్ చాన్సలర్ డాక్టర్ ఆర్వీ కుమార్ సచివాలయ మహిళా ఉద్యోగులు క్యాన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్లుగా మారాలని, వీరిని స్ఫూర్తిగా తీసుకుని ఇతర మహిళలు ముందుకు రావాలని శ్రీ వేంకటేశ్వర వైద్యవిజ్ఞాన సంస్థ (స్విమ్స్) డైరెక్టర్ కమ్ వైస్ చాన్సలర్ డాక్టర్ ఆర్వీ కుమార్ పిలుపునిచ్చారు. అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో మహిళా ఉద్యోగులకు గురువారం స్విమ్స్ శ్రీ బాలాజి ఇనిస్టిట్యూట్ ఆఫ్ అంకాలజి […]

Read More

వ్యక్తిపై పెట్రోల్ పోసి నిప్పంటించి రాజీకి యత్నం!

• ఎమ్మెల్సీ అనంతబాబు అనుచరులు అరాచకం • అమరావతిలో పొలం ఉందంటూ భారీ టోకరా! • భూముల కబ్జాపై పోటెత్తిన భూ బాధితులు మంగళగిరి, మహానాడు: అల్లూరి జిల్లా రంపచోడవరం, నియోజకవర్గం కూనవరం మండలంలో శాఖా నాగూ అనే వ్యక్తిపై వైసీపీ నేతలు పెట్రోల్ పోసి నిప్పంటించారని.. ఒళ్లంతా సగానికిపైగా కాలిపోయినా 18 శాతమే కాలినట్టు డాక్టర్ సర్టిఫికేట్ ఇవ్వడం స్థానిక పోలీసులు కూడా చిన్న కేసు పెట్టి చేతులు […]

Read More

అన్నదాత జోలికొస్తే ఊరుకోం!

– కోల్డ్ స్టోరేజ్ ఘటనలో రైతులకు న్యాయం జరగాలి – ఎస్పీ, బ్యాంకర్లతో ఫోన్ లో మాట్లాడిన పెమ్మసాని గుంటూరు, మహానాడు: అన్నదాత జోలికి ఎవరొచ్చినా ఊరుకోం. రైతులకు ఎట్టి పరిస్థితుల్లో న్యాయం జరగాలని రూరల్ డెవలప్ మెంట్ అండ్ కమ్యూనికేషన్స్ శాఖ కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ స్పష్టం చేశారు. గుంటూరులోని ఎంపీ క్యాంప్ కార్యాలయంలో గురువారం కొందరు రైతులు పెమ్మసాని ని కలిసి కోల్డ్ స్టోరేజ్ […]

Read More

అలసత్వాన్ని సహించం

– రైల్వే ప్రాజెక్టులు ఆలస్యంపై పెమ్మసాని సీరియస్ – అండర్ పాస్ లో డ్రైనేజ్ పైపులు లీకులు – సమస్యలకు గల కారణాలపై ఆరా! – ప్రతి నెలా సమీక్షించి, చర్యలు తీసుకుంటాం – రైల్వేస్టేషన్ ను పరిశీలించిన క్రమంలో పెమ్మసాని గుంటూరు, మహానాడు: రైల్వే ప్రాజెక్టు పనులపై అలసత్వం వహిస్తే సహించం. అండర్ పాస్ లో డ్రెయినేజీ లీకులను 20 రోజుల్లో అరికట్టాలి. నిధులున్నా రైల్వే కాంట్రాక్ట్ పనులు […]

Read More

దుర్గమ్మకు అజ్ఞాతవాసి స్వర్ణ కిరీటం బహూకరణ

విజయవాడ, మహానాడు: బెజవాడ దుర్గమ్మకు బంగారు కిరీటాన్ని అజ్ఞాతవాసి బహూకరించారు. అమ్మవారు గురువారం నుంచి ఈ కిరీటంతో దర్శనం ఇస్తున్నారు. రూ. 2.5 కోట్లతో బంగారం, వజ్రాలతో కిరీటం తయారు చేయించారు. ఈవజ్ర కిరీటంతో బాలా త్రిపుర సుందరి దేవిగా అమ్మవారు భక్తులకు దర్శనం ఇచ్చారు.

Read More

పేదలకు ఇచ్చిన మాటను నెరవేర్చిన బాబు

– తలారి గంగమ్మ, కవిత కుటుంబాలకు అండగా నిలిచిన ప్రభుత్వం – ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పుచ్చకాయలమడ గ్రామానికి చెందిన తలారి గంగమ్మ కుమారుడు అశోక్ కుమార్ కు ఎలక్ట్రికల్ ఆటో, కవిత భర్త వైద్యం ఖర్చులకు సిఎం రిలీఫ్ ఫండ్ కింద లక్ష రూపాయల ఆర్థిక సాయం అందచేసిన జిల్లా కలెక్టర్, పత్తికొండ ఎమ్మెల్యే కర్నూలు: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు.. మీ కష్టాలు […]

Read More

తొలగించిన కాంట్రాక్టు కార్మికులను విధుల్లోకి తీసుకోండి

– డెడ్‌లైన్‌… 4వతేదీ మధ్యాహ్నం ఒంటి గంట! – ఏపీసీసీ చీఫ్‌ షర్మిలా రెడ్డి విశాఖపట్నం, మహానాడు: విశాఖ స్టీల్ ప్లాంట్ లో తొలగించిన నాలుగు వేల మంది కార్మికులను ఈ నెల నాలుగోతేదీ మధ్యాహ్నం ఒంటిగంటలోపు విధుల్లోకి తీసుకోవాలని ఏపీసీసీ చీఫ్‌ షర్మిలా రెడ్డి డిమాండ్‌ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద రోడ్డుపై బుధవారం బైఠాయించి ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె ఏమన్నారంటే… […]

Read More