వైసిపి నేతల అక్రమాలు ఈ రకంగా ఉంటాయా ?

-రోడ్లు, డ్రైనేజ్ నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని ఆదేశం -గత ప్రభుత్వ మాదిరిగా కమిషన్లు అడిగే వారు ఎవరు లేరు – ఎమ్మెల్యే గళ్ళా మాధవి గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ నేతలు అధికారాన్ని ఉపయోగించి ఇష్టానుసారం వ్యవహరించి, సామాన్యులకు అయితే ఒక న్యాయం, వైసీపీ నేతలకు అయితే న్యాయం అనేటట్లు చేశారని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యురాలు గళ్ళా మాధవి ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం […]

Read More

అవయవ దానంతో మళ్లీ జీవించండి

– జాయింట్ కలెక్టర్, భార్గవ్ తేజ ఐఎఎస్ బ్రెయిన్ డెత్ తో మరణించిన వారి అవయవాలతో 9 మందికి సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించగలమని గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎ. భార్గవ్ తేజ ఐఎఎస్ పేర్కొన్నారు. ఈనెల మూడో తేదీన మానవత ఆధ్వర్యంలో జాతీయ అవయవ దాన దినోత్సవ సభ గుంటూరులోని బృందావన్ గార్డెన్స్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలో గల బాలాజీ కళ్యాణ మండపంలో జరిగింది. […]

Read More

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు పుస్తకాలు, బ్యాగుల పంపిణీ

-పాల్గొన సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ ఈ సందర్భంగా కన్నా మాట్లాడుతూ… మన ప్రజా ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు కావొస్తుంది, ప్రజల అవసరాలను తీరుస్తాం .మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, ఆయన నాయకత్వంలో మన పక్కనే ఉన్న మన రాజధాని అమరావతి అభివృద్ధితో పాటు, రాష్ట్ర అభివృద్ధి కూడా త్వరితగతిన జరుగుతుందని అన్నారు. అలాగే […]

Read More

రాజధానిలో అక్రమ లేఅవుట్లు తొలగింపు

గుంటూరు: రాజధాని అమరావతి చుట్టూ పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న లేఔట్ల పై సీఆర్డీఏ దృష్టి సారించింది. ఎలాంటి అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన లే ఔట్లపై చర్యలు ప్రారంభించింది. తాడికొండ పరిసరాల్లో చాలామంది పంట పొలాల్ని స్తిరాస్తి వ్యాపారం కోసం ప్లాట్లుగా మార్చి లేఔట్లు వేశారు. సీఆర్డీఏ నుంచి అనుమతులు తీసుకోకుండా.. నాలా పన్ను చెల్లించకుండా కూడా కొందరు ప్లాట్లు వేస్తున్నారు. దీంతో సీఆర్డీఏ అనుమతి లేని ప్లాట్ల వద్ద కంచెలు […]

Read More

పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత

– ఎమ్మెల్యే గళ్ళా మాధవి పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత అని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా మాధవి పేర్కొన్నారు. శనివారం నగరంపాలెం ట్రావెల్స్ బంగ్లా వద్ద అభయ ఫౌండేషన్ వారి సహకారంతో కారంగి అనిల్ ఆధ్వర్యంలో “ఏక్ పేడ్ – మాకే నామ్” అనే ప్రధాని నరేంద్ర మోడీ నినాదంతో గుంటూరులో ఏపి రాజధాని నిర్మాణంలో పచ్చదనంతో మొదటి అడుగు అంటూ మొక్కల పంపిణీ కార్యక్రమానికి […]

Read More

ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత చేరువ కావాలి

-క్షేత్ర స్థాయిలో ప్రజలకు ప్రభుత్వ సేవలు అందించేది సచివాలయాలే  -ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు క్షేత్ర స్థాయిలో ప్రజలకు ప్రభుత్వ సేవలు అందించేది గ్రామ, వార్డు సచివాలయాలే అని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు తెలియజేశారు. పట్టణ పరిధిలో 26,27,28,29 వార్డులకు సంబంధించిన 17,18,19,20 వ సంచివాలయాలను శనివారము ఉదయం ప్రత్తిపాటి పుల్లారావు ఆకస్మికంగా పరిశీలించారు. సచివాలయ సిబ్బంది వివరాలు, వారు అందించే సేవలు గురించి అడిగి తెలుసుకున్నారు.ఈ సంధర్భంగా జరిగిన పాత్రికేయుల […]

Read More

అవకాశాలున్నా ఇళ్లు ఇవ్వలేకపోయారు

పేదలకు నివాసాలు ఇవ్వలేని నాయకులపై పెమ్మసాని  ఫైర్ జిల్లాపరిషత్ సర్వసభ్య సమావేశం పాల్గొన్న గ్రామీణ అభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ శనివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రం దేశ వ్యాప్తంగా 2 కోట్ల ఇళ్ల నిర్మాణం చేపట్టేందుకు అనుమతులు ఇచ్చింది. గత ప్రభుత్వం తీరు వల్ల ఇంటి నిర్మాణాలు చేపట్టడంలో రాష్ట్రం వెనుకబడింది. కేంద్రం ఇచ్చిన అవకాశాన్ని, నిధులను వినియోగించుకుంటే 5-6 […]

Read More

ప్రత్యర్థులపై దాడులు చేస్తే సొంత పార్టీ కార్యకర్తలైనా ఉపేక్షించేది లేదు

-ప్రజాస్వామ్యాన్ని ప్రతి ఒక్కరు గౌరవించాల్సిందే -తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు యరపతినేని శ్రీనివాసరావు మాచవరం మండలంలో ఉమ్మడి కూటమి సర్వసభ్య సమావేశం నిర్వహించిన గురజాల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు యరపతినేని శ్రీనివాసరావు. ఈ సందర్భంగా యరపతినేనిశ్రీనివాసరావు మాట్లాడుతూ… 151 సీట్లు ఉన్నాయని అధికార మదంతో ప్రజాస్వామ్యంపై దాడులు చేశారని… అందుకు ప్రతి చర్యగానే ప్రజలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి 11 సీట్లు కట్టబెట్టి తగిన గుణపాఠం చెప్పారన్నారు. ప్రజలు ఆంధ్రప్రదేశ్ […]

Read More

అందరూ ప్రభుత్వ ఉద్యోగాలు కావాలంటే సాధ్యం కాదు

– సృజనాత్మకతను వెలికి తీసే విద్యా విధానం రావాలి – ఇరవై లక్షల బిల్లుకు రెండు లక్షల పని చేసి, 18లక్షలు దోచేశారు – మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీ లు సృష్టించాలంటే టెక్నాలజీ లాంటి విద్య అవసరం – మాతృభాషను మరచిపోతే ఎలా? – అఖిల భారతీయ రాష్ట్రీయ షేక్షిక్ మహాసంఘ్, స్కూల్ ఆఫ్ ప్లన్నిన్ అండ్ ఆర్కిటెక్చర్, ఆధ్వర్యంలో ఉన్నత విద్యలో జాతీయ విద్యా విధానం అమలు, సవాళ్లు […]

Read More

మేరా భారత్ మహాన్!

మన దేశం గురించి 35 ‘మైండ్ బ్లోయింగ్’ నిజాలివి. ప్రపంచంలో ఇంగ్లీష్ అత్యధికంగా మాట్లాడే రెండో దేశం భారత్. తొలి దేశం అమెరికా. ప్రపంచంలోని రాజ్యాంగాల్లో ఇండియాదే అతి పెద్దది. 448 ఆర్టికల్స్, 25 భాగాలు, 12 షెడ్యూళ్లతో ఉంటుంది. ఆసియా సింహాలను పరిరక్షిస్తున్న ఏకైక దేశం ఇండియానే. ప్రపంచంలో అత్యధిక శాఖాహారులున్న దేశం కూడా మనదే. దాదాపు 40 శాతం భారతీయులు మాంసాహారం ముట్టరు. ఇండియాలోని రోడ్లతో భూమి […]

Read More