జగన్‌ కు అమరావతిలో ఉండే అర్హత లేదు

అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య ప్రజా రాజధాని అమరావతి లోని తాడేపల్లి ప్యాలెస్ లో ఉండే అర్హత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి లేదని, వెంటనే ఖాళీ చేసి వెళ్ళి పోవాలని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య వ్యాఖ్యానించారు. మూడు రోజుల క్రితం బెంగుళూరు బంగ్లా కు వెళ్ళిన వైఎస్ జగన్ తిరిగి తాడేపల్లి ప్యాలెస్ కు వస్తున్నారనే వార్తల నేపథ్యంలో బాలకోటయ్య […]

Read More

సంపద సృష్టికర్తకు సవాళ్ళేమీ కొత్త కాదు

-అవ్వాతాతల కళ్ళల్లో ఆనందమే కూటమి ప్రభుత్వ లక్ష్యం – ఊరూరా పండుగలా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం అమలు -దర్శిలో పింఛన్ల పంపిణీలో మంత్రి డాక్టర్ డోలా శ్రీబాలవీరాంజనేయ స్వామి, జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా టీడీపీ ఇంఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి  మొదటిసారి దర్శి నియోజకవర్గానికి విచ్చేసిన మంత్రివర్యులు స్వామికి శాలువాతో సత్కారించి, పుష్ప గుచం అందజేసి సాదర స్వాగతం పలికిన డా. గొట్టపాటి లక్ష్మీ లలిత్ సాగర్ […]

Read More

వైసీపీ నేత ఎంపీ నందిగం సురేశ్ సోదరుడు అరెస్ట్

-ఇసుకను అక్రమంగా తరలిస్తూ పట్టుబడిన ప్రభుదాస్‌ -ఉద్దండరాయునిపాలెంలో ఇసుక లారీలను పట్టుకున్న పోలీసులు -రెండు లారీలు, కారు స్వాధీనం -ప్రభుదాస్‌ను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించిన పోలీసులు ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక అక్రమ తవ్వకాలు, తరలింపునకు సంబంధించి ఇటీవల వార్తలు వెల్లువెత్తుతున్నాయి. బరితెగించిన ఇసుక మాఫియా ఏకంగా పోలీసులకే సవాలు విసురుతోంది. దీంతో రాష్ట్రంలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపాలని నిర్ణయించింది. తాజాగా, బాపట్ల వైసీపీ […]

Read More

యువనేత లోకేష్ ఇలాకాలో పెన్షన్ల పండుగకు శ్రీకారం!

లోకేష్, చంద్రబాబులకు పెనుమాక వాసుల ఆత్మీయస్వాగతం మంగళగిరి: యువనేత నారా లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి నియోజకవర్గం పెనుమాకలో సోమవారం ఉదయం పండుగ వాతావరణం నెలకొంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం అవ్వాతాతల పెన్షన్ ను రూ.4వేలకు పెంచిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు… 3నెలల ఎరియర్స్ కలిపి 7వేలరూపాయల పంపిణీ చేశారు. రాష్ట్రమంత్రి, యువనేత నారా లోకేష్ ఇలాకాలో పెంచిన పెన్షన్ల అందజేత కార్యక్రమానికి ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టడంతో ఇక్కడి […]

Read More

హైకోర్టులో కేసీఆర్‌కు ఎదురుదెబ్బ

-జ్యుడిషియరీ కమిషన్ విచారణపై కేసీఆర్ సవాల్ -కేసీఆర్ వాదనను త్రోసిపుచ్చిన హైకోర్టు -సుప్రీంకు వెళ్లనున్న కేసీఆర్ హైదరాబాద్: తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కేసీఆర్ వేసిన పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. ప్రభుత్వ వాదనలకు న్యాయస్థానం ఏకీభవించింది. విద్యుత్ కొనుగోలు అవకతవకలపై జ్యుడిషియరీ కమిషన్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కమిషన్ విచారణను కేసీఆర్ సవాల్ చేశారు. ఇరువైపుల వాదనలూ విన్న న్యాయస్థానం, ప్రభుత్వ వాదనలను సమర్థిస్తూ కేసీఆర్ పిటిషన్‌ను కొట్టేసింది. దీనితో […]

Read More

పింఛన్ల పంపిణీ ప్రారంభం

గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాక గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. పింఛన్‌ లబ్ధిదారులతో మాట్లాడిన సీఎం చంద్రబాబు -ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం -పెనుమాకలో పింఛన్ల పంపిణీ కోసం లబ్ధిదారు ఇంటికి వెళ్లిన సీఎం చంద్రబాబు -పింఛన్‌ లబ్ధిదారులతో మాట్లాడుతున్న సీఎం చంద్రబాబు నరసరావుపేటలో ప్రారంభమైన పెన్షన్ల పంపిణీ -నరసరావుపేటలో లబ్ధిదారులకు స్వయంగా పింఛన్ అందజేసిన ఎమ్మెల్యే […]

Read More

టీవీ9 రజనీకాంత్.. ఒక స్వాతిరెడ్డి!

– ‘మెరుగైన సమాజం’లో ధైర్యం మరుగైందా? – టీవీ9 రజనీకాంత్‌పై ఓ మహిళ ప్రశ్నల వర్షం – రజనీకాంత్ ఆస్తులపై బహిరంగ చర్చ పెట్టిన వైనం – ఆధారాలతో ప్రశ్నలు సంధించిన స్వాతిరెడ్డి -బంధువు పేరుతో స్థలాలు, విల్లాలు కొన్నారంటూ ఆధారాలు బయటపెట్టిన స్వాతిరెడ్డి – నివ్వెరపోయి నోరెళ్లబెట్టిన ‘మెరుగైన సమాజం’ – ఆమె ప్రశ్నలకు జవాబు చెప్పని రజనీకాంత్ – తాను సచ్చీలుడినని చాటే చాన్సు వినియోగించుకోని వైచిత్రి […]

Read More

సంపద సృష్టించడం అంటే ఇదేనా?

-7000 కోట్ల నుంచి రూ. 10,000 కోట్లకు అప్పులు -సూపర్‌ సిక్స్‌ పథకాల కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు -రైతులకు సాయం ఎప్పుడు చేస్తారు? -వైఎస్‌ఆర్‌సీపీ జాతీయ అధికార ప్రతినిధి కె.రవిచంద్రారెడ్డి ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం కొలువుదీరి మరో నాలుగు రోజుల్లో నెల రోజులు పూర్తి కావొస్తుంది. టెక్నికల్‌గా జులై 12కు నెల రోజులవుతుంది. చంద్రబాబు మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలు, సూపర్‌ సిక్స్‌ పథకాల కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు. రేపు పెన్షన్స్‌ […]

Read More

విశాఖ నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

– ఏపీ రవాణ శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మంగళగిరి : మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామంటూ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీపై త్వరలోనే తీపి కబురు చెబుతామని ఏపీ రవాణ శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని విశాఖ నుంచి ప్రారంభిస్తామని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీని తప్పకుండా నెరవేర్చుతామని వివరించారు. ప్రస్తుతం […]

Read More

మరీ ఇంత నిర్లక్ష్యమా?

-అంబేద్కర్ భవన్ ను శిథిలావస్థకు చేర్చారు -కోట్లు వెచ్చించి పార్టీ కార్యాలయం కట్టుకున్నారు -మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్ నిర్మిస్తాం -ప్రతిపాదనలు సిద్దం చేయండి -ఎస్సీ వెల్ఫేర్ శాఖ డీడీకి -మంత్రి కొల్లు రవీంద్ర ఆదేశాలు మచిలీపట్నం: ప్రజావసరాలను పక్కన పెట్టి.. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి విలాసవంత భవనాన్ని కట్టుకున్నారని వైసీపీపై మచిలీపట్నం దళిత జనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న తరుణంలో… గత పాలకుల నిర్లక్ష్యంతో శిథిల భవనంగా మారిన […]

Read More