-రాష్ట్రవ్యాప్తంగా ఫ్యాకల్టీ ఖాళీలపై నివేదిక సమర్పించండి -ఉన్నత విద్యాశాఖ అధికారులకు మంత్రి లోకేష్ ఆదేశం అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా విద్యాదీవెన, వసతి దీవెన పథకాల కింద ప్రభుత్వం విద్యార్థులకు చెల్లించాల్సిన బకాయిల వివరాలను సమర్పించాలని రాష్ట్ర మానవవనరులు, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. ఉండవల్లిలోని నివాసంలో ఉన్నత విద్య శాఖ ముఖ్య అధికారులతో మంత్రి నారా లోకేష్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… తాను పాదయాత్ర […]
Read Moreటీడీపీ కార్యకర్తలు, నేతలతో సీఎం నారా చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
-కూటమి ఘనవిజయానికి కారణమైన కార్యకర్తలు, నేతలకు ధన్యవాదాలు, అభినందనలు తెలిపిన చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ లో టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు:- • కూటమి విజయం వెనుక నాయకులు, కార్యకర్తల కష్టం, కృషి ఎంతో ఉంది • 20 ఏళ్లలో గెలవని సీట్లు కూడా ఈసారి మనం గెలిచాం. ఈ విజయం కార్యకర్తలకు అంకితం చేస్తున్నా. • కూటమి విజయం సాధారణమైంది కాదు…గాలివాటంగా వచ్చిన గెలుపు కాదు. ప్రజలు […]
Read Moreగుంటూరులో నిరుద్యోగ యువత విజయోత్సవ ర్యాలీ
-ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేస్తూ డిఎస్సి అభ్యర్థులు, తెలుగుయువత విద్యార్థులతో గుంటూరు పశ్చిమ శాసససభ్యురాలు గళ్ళా మాధవి భారీ ర్యాలీ లాడ్జి కూడలిలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి తెలుగు యువత ఆధ్వర్యంలో విజయోత్సవ యాత్ర నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడునిరుద్యోగ యువతకు ఇచ్చినహామీ మెగా డిఎస్సి మొదటి సంతకాన్ని పెట్టి వారి భవిష్యత్ కు బంగారు బాటవేశరని కొనియాడారు. “జాబులు ఇచ్చేది బాబే – జాబులు తెచ్చేది బాబే “అంటూ […]
Read Moreజగన్ అరాచకాల ప్రక్షాళనకు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు ప్రారంభమే
ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు మాజీ ముఖ్యమంత్రి జగన్ జమానా అరాచకాల ప్రక్షాళనలో ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు తొలి అడుగు మాత్రమే అన్నారు మాజీమంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు. ఒక్కసంతకంతో రాష్ట్రవ్యాప్తంగా ఇన్ని సంబరాలు చేసుకుంటున్నారంటేనే జగన్రెడ్డి నాడు తీసుకున్న నిర్ణయం ఎంత దుర్మార్గమైనదో అర్థం చేసుకోవచ్చన్నారాయన. అదే కారణంగా ప్రజలు వైకాపా ప్రభుత్వాన్ని ఈడ్చి కొట్టినా ఇంకా ఆ రాక్షసచట్టం మంచిదేనంటూ జగన్ సమర్థించుకోవాలని […]
Read Moreవిద్యావ్యవస్థలో మార్పులకు మంత్రి నారా లోకేష్ శ్రీకారం
-డ్రాప్ అవుట్స్, మౌలికసదుపాయాలపై ఉన్నతాధికారులతో సమీక్ష -ప్రభుత్వ ఇంటర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు జులై 15 నాటికి పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్, బ్యాక్ పాక్ ఇవ్వాలని కీలక నిర్ణయం అమరావతి: ఏడాదిలోగా పాఠశాలల్లో పూర్తిస్థాయి మౌలిక సదుపాయాలు కల్పించాలని రాష్ట్ర మానవవనరులు, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. ఉండవల్లి నివాసంలో విద్యాశాఖ ఉన్నతాధికారులతో మానవవనరులు, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి లోకేష్ శనివారం […]
Read Moreఉన్నతాధికారులతో మంత్రి అచ్చెన్నాయుడు సమావేశం
రాష్ట్ర వ్యవసాయశాఖ,పశుసంవర్ధక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు నేడు తమ నివాసంలో వ్యవసాయ, పశుసంవర్ధక, మత్స్య, మార్కెటింగ్, సహకార మరియు పాడి పరిశ్రమ శాఖల ఉన్నత అధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న వ్యవసాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది ఐఏఎస్ తో ఖరీఫ్ సీజన్ సమీపించిన తరుణంలో విత్తనాలు మరియు ఎరువులు కొరత రాకూడదని, పంటలకు నాణ్యమైన పురుగుల మందులు అందించాలని, ఈ నెల 18న రైతన్నలకు […]
Read Moreఅధికారుల బదిలీలపై సీఎం చంద్రబాబు కసరత్తు
-సీఎంవో, సీఎస్, డీజీపీతో చంద్రబాబు భేటీ.. -అన్ని విభాగాల్లో మార్పులు, చేర్పులపై సీఎం దృష్టి.. -అధికారుల పనితీరుపై నివేదికల ఆధారంగా బదిలీలు అధికారుల బదిలీలపై సీఎం చంద్రబాబు కసరత్తు మొదలుపెట్టారు. అందులో భాగంగా సీఎంవో, సీఎస్, డీజీపీలతో చంద్రబాబు భేటీ అయ్యారు. అన్ని విభాగాల్లో మార్పులు, చేర్పులపై సీఎం దృష్టి పెట్టారు. అధికారుల పనితీరుపై నివేదికల ఆధారంగా బదిలీలు చేస్తున్నట్లు సమాచారం.గత ప్రభుత్వంలో నిబంధనలకు విరుద్ధంగా పనిచేసిన అధికారులను పక్కనపెట్టనున్న […]
Read Moreస్పా కేంద్రం ముసుగులో యువతులతో వ్యభిచారం
రాజమహేంద్రవరం: స్పా కేంద్రం ముసుగులో యువతులతో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో జిల్లా స్పెషల్ బ్రాంచ్ పోలీసులు దాడి చేశారు. ఏవీ అప్పారావు రోడ్డులో జిమ్, కేంద్రం నిర్వహిస్తున్నారు. అందులో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు సమాచారం పోలీసులు దాడి చేశారు. ముగ్గురు యువకులు, ముగ్గురు యువతులు ఉన్నారు.
Read Moreమేం ఐదుగురికి డిప్యూటీ సీఎం ఇచ్చాం?
– పవన్ ఒక్కడికే డిప్యూటీ సీఎం పదవా? – వైసీపీ నేత పోతిన మహేశ్ విజయవాడ: కూటమి ప్రభుత్వంలో సామాజిక న్యాయం ఎక్కడుందని వైసీపీనేత పోతిన మహేశ్ ప్రశ్నించారు. మొదటి సంతకమే సామాజిక మోసంపై చేశారని విమర్శించారు. పవన్ కళ్యాణ్ కి మాత్రమే డిప్యూటీ సీఎం పదవి ఇచ్చి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలను అగౌరవ పరిచారని అన్నారు. ‘వైఎస్ జగన్ తన ఐదేళ్ల పాలనలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, […]
Read Moreఇచ్చిన మాటకు కట్టుబడిన మోదీ
– మెగా డీఎస్సీ పై సంతకం పెట్టడం సంతోషం – బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు మిట్టా వంశీ కృష్ణ విజయవాడ: ఈ రాష్ట్రంలో జగన్ పాదయాత్ర లో యువతని నమ్మించి గత ఐదు సంవత్సరాలు మోసం చేసారు. ఎన్డీయే ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో మెగా డీఎస్సీ ప్రకటిస్తే వైసీపీ నేతలు స్పందన చూస్తే వారి అహం మాటల్లో కనపడుతోంది. అందుకే యువత వారి ఓటుతో వైసీపీ కి తగిన గుణపాఠం […]
Read More