పార్టీ కార్యాలయంలో మంత్రి సవిత

– మంత్రి సవితకు వర్ల సన్మానం మంగళగిరి: శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీతో గెలిచిన మొదటిసారే మంత్రిపదవి చేపట్టిన సంజీవరెడ్డిగారి సవిత మంగళగిరి టీడీపీ జాతీయ ప్రధాన కార్యాలయంకు విచ్చేసి రాష్ట్ర టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్యని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈందర్భంగా వర్లరామయ్య ఆమెను దుశ్శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. సీఎం చంద్రబాబు గురుతరమైన బాధ్యతను అప్పగించినట్లు.. మంత్రిగా రాష్ట్రాభివృద్ధికి, రాష్ట్ర ప్రజల […]

Read More

శీనయ్యకు టీడీపీ పగ్గాలు

– పల్లాకు పార్టీ పగ్గాలు – యాదవుల చేతికి టీడీపీ సారథ్యం – పల్లా మెజారిటీకి బాబు గుర్తింపు – మళ్లీ ఉత్తరాదికే దక్కిన టీడీపీ అధ్యక్ష పదవి ( మార్తి సుబ్రహ్మణ్యం) ఇటీవల జరిగిన ఎన్నికల్లో రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీ సాధించిన పల్లా శ్రీనివాసరావు అద్భుత విజయానికి, తగిన గుర్తింపు-గౌరవం లభించింది. మంత్రి గుడివాడ అమర్నాధ్‌పై 95,235 ఓట్ల మెజారిటీతో విజయం సాధించిన పల్లాకు, మంత్రివర్గంలో చోటు లభిస్తుందని […]

Read More

ఏపీ మంత్రులకు శాఖల కేటాయింపు

ఏపీలో కొత్తగా కొలువుదీరిన కూటమి మంత్రివర్గ సభ్యులకు శాఖలు కేటాయించారు. నిన్ననే సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు… వెంటనే మంత్రులకు శాఖల కేటాయింపుపై నిన్న అర్ధరాత్రి దాటాక కూడా కసరత్తులు చేశారు. ఈ మధ్యాహ్యానికి మంత్రులకు శాఖల కేటాయింపు ఓ కొలిక్కి వచ్చింది. సీఎం చంద్రబాబు సాధారణ పరిపాలన శాఖ, శాంతి భద్రతలు తనవద్దనే ఉంచుకున్నారు. జనసేనాని పవన్ కల్యాణ్ కు పర్యావరణం, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలు […]

Read More

ఎమ్మెల్యేకు ఎస్కార్ట్, పైలెట్ వైభోగాలు అవసరమా?

– ఇళ్ల దగ్గర పోలీసు అవుటోపోస్ట్ – సీఐ, డీఎస్పీల అత్యుత్సాహంతో ట్రాఫిక్ ఆపుతున్న ఓవరాక్షన్ – తన కోసం ట్రాఫిక్ ఆపవద్దన్న సీఎం చంద్రబాబు – ఎమ్మెల్యేలు సీఎం కంటే ఎక్కువా? -అనధికార ప్రోటోకాల్లో ఎమ్మెల్యేలకు పోలీసు సేవ -వైఎస్ జమానా నుంచి కొనసాగుతున్న ప్రత్యేక సేవలు – చంద్రబాబు జమానాలో అయినా తెరదించుతారా? ( మార్తి సుబ్రహ్మణ్యం) దేవాలయాల్లో కొన్ని ప్రత్యేక పూజలు ఉంటాయి. వాటిని సేవల […]

Read More

నరసరావుపేట స్టేడియం అభివృద్ధి చేస్తాం

– ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు నరసరావుపేట పట్టణంలోని సత్తెనపల్లి రోడ్డు గల డాక్టర్ కోడెల శివప్రసాదరావు క్రీడా ప్రాంగణాన్ని అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన బీజేపీ, జనసేన, టీడీపీ నాయకులతో కలిసి స్టేడియం సందర్శించారు. వాకింగ్ ట్రాక్, స్విమ్మింగ్ పూల్ పరిశీలించారు. గత ప్రభుత్వ హయాంలో స్టేడియం నిరాదరణకు గురైందని అన్నారు.

Read More

పింఛన్ పథకానికి ఎన్టీఆర్ భరోసాగా పేరు పునరుద్ధరణ

-పింఛన్ పథకానికి వైఎస్సాఆర్ పేరును తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు.. -రూ. 3వేలు ఉన్న పెన్షన్ రూ.4వేలకు పెంపు.. పెన్షన్ల పెంపు ఎవరికి ఎలా అంటే? వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, నేతన్నలు, మత్స్యకారులు, కల్లు గీత కార్మికులు, డప్పు కళాకారులు, HIV బాధితులు, హిజ్రాలకు ₹4,000(గతంలో ₹3వేలు) దివ్యాంగులకు ₹6,000(గతంలో ₹3వేలు) -కుష్టుతో వైకల్యం సంభవించినవారికి ₹6,000 కి-డ్నీ, కాలేయం, గుండె మార్పిడి చేసుకున్నవారికి, డయాలసిస్ స్టేజీకి ముందున్న కిడ్నీ […]

Read More

ప్రజలకిచ్చిన మాట నిలబెట్టుకున్న చంద్రబాబు నాయుడు

– జన చైతన్య వేదిక ఎన్నికలకు ముందు ప్రజలకిచ్చిన మాట నిలబెట్టుకుని రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు పదవీ స్వీకారం చేపట్టిన వెంటనే రాష్ట్ర ప్రజలకు తోడ్పడే ఐదు పథకాల ఫైల్స్ పై సంతకాలు చేయడం పట్ల జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి హర్షం ప్రకటించారు. మెగా డీఎస్సీ తో దాదాపు 16,350 ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేయడం, రైతులకు నష్టం కలిగించే ల్యాండ్ […]

Read More

నవ్విపోదురుగాక.. నాకేటి సిగ్గు?

– హోదా కోరాలట… హ్హిహ్హిహ్హి! – జగన్ పలుకులపై సోషల్‌మీడియాలో జజ్జనకరిజనారే – ఐదేళ్లూ గాడిదలు కాశారా అని నెటిజర్ల ఫైర్ – కేసుల కోసం మోదీకి మోకరిల్లారంటూ ధ్వజం – సిగ్గులేని మాటలెందుకని అక్షింతలు – ఓడినా సిగ్గురాలేదని విమర్శలు ( మార్తి సుబ్రహ్మణ్యం) వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి మెదడు మోకాల్లోకి వచ్చినట్లుంది. ఆయన తెలివి తెల్లారినట్లుంది. 11 సీట్లతో జనం పంగనామాలు పెట్టినా ఇంకా గతితప్పిన మతిలేని […]

Read More

వినయ , విధేయ లోకేష్

ఎన్నో అవమానాలు , మరెన్నో అవహేళనలు , ముళ్ల మీద నడక , రాళ్లు పడినా ఆగని యాత్ర , భూమికి ఉన్నంత ఓర్పు , సముద్రానికి ఉన్నంత గంభీరత. తన 15 సం.ల రాజకీయ ప్రస్థానంలో ఇవన్నీ అధికమించి జనం మెచ్చిన రాజకీయ నాయకుడయ్యాడు. అయినా అదే వినయం , అదే విధేయత , అదే ఆప్యాయత , అదే కృతజ్ఞత . ఇదే కదా చంద్రబాబు ఆధ్వర్యంలో […]

Read More

మంత్రి మనోహర్ కు భారీ ర్యాలీతో ఘన స్వాగతం పలికిన కూటమి నాయకులు, కార్యకర్తలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటిసారిగా తెనాలి నియోజకవర్గానికి వచ్చిన మంత్రి నాదెండ్ల మనోహర్ కి ఘన స్వాగతం పలికిన టీడీపీ,జనసేన,బిజెపి పార్టీల నాయకులు కార్యకర్తలు. నందివెలుగు గ్రామం నుంచి ఆటోనగర్, విఎస్ఆర్ కాలేజీ, ఐతనగర్, గాంధీ చౌక్, మీదగా జనసేన పార్టీ కార్యాలయం వరకు భారీ ఊరేగింపుతో మనోహర్ కి ఊరేగింపు స్వాగతం పలికిన టీడీపీ, జనసేన, బిజెపి పార్టీల నాయకులు, కార్యకర్తలు.

Read More