జూన్ 14 తర్వాత పాత ఆధార్ కార్డులు పనిచేయవంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఉడాయ్ ఖండించింది. గత పదేళ్లుగా ఆధార్ కార్డును ఎలాంటి అప్డేట్ చేసుకోని వారు జూన్ 14లోగా ఉచితంగా అప్డేట్ చేసుకోవాలని సూచించింది. గడువు తర్వాత అప్డేట్ చేసుకోవాలంటే కొంత రుసుము చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. అప్డేట్ చేయని పాత ఆధార్ కార్డులు పని చేయకపోవడం అనేది ఉండదని స్పష్టం చేసింది.
Read Moreహైదరాబాద్ ఇక ఉమ్మడి రాజధానిగా లేనట్లే!
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ గడువు జూన్ 2వ తారీఖున ముగియనుంది. దీంతో హైదరాబాద్ లో ఉన్న ఆంద్రప్రదేశ్ ప్రభుత్వ కార్యాలయాలన్నీఆ రాష్ట్రానికి మార్చుతున్నారు. గతేడాది ముఖ్యమంత్రి జగన్ అన్ని భవనాలను తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించాలని, కార్యాలయాలను ఆంధ్రప్రదేశ్ కి తరలించాలని జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ (GAD)కు ఆదేశాలు జారీ చేశారు.
Read Moreజనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ కు త్వరలో లీగల్ నోటీస్
అమరావతి,26 మే: విశాఖపట్నం జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డిపై రెండు రోజులుగా అసత్య, నిరాధారమైన ఆరోపణలు చేస్తున్న నేపధ్యంలో త్వరలో కార్పొరేటర్ మూర్తి యాదవ్ కు లీగల్ నోటీసు జారీ చేయనున్నారు. శనివారం విశాఖపట్నంలో కార్పోరేటర్ మూర్తి యాదవ్ సిఎస్ జవహర్ రెడ్డి వారిపై చేసిన అసత్యమైన,నిరాధార ఆరోపణలు వాస్తవం కాదని ఇప్పటికే ఖండిస్తూ పత్రికా ముఖంగా స్టేట్మెంట్/రిజాయిండర్ ఇవ్వడమైనది. అయినప్పటికీ […]
Read Moreఅతనొక్కడే!
1977 లో దారుణంగా ఓడిపోయి 78 లో పార్టీ పోయి..! గుర్తు పోయిన అత్యంత కష్టమైన టైం లో ఈయన ఇందిరా కాంగ్రెస్ లో ఉంటే, అనూహ్యంగా ఆమె మళ్ళీ ప్రధాని అయ్యారు..! అప్పుడే ఆంధ్రాలో రెడ్డి సిండికేట్ పెద్ద నాయకులందరినీ తీసుకుపోతే డిపాజిట్స్ కూడా రావనుకున్న ఇందిరా కాంగ్రెస్ అధికారం చేపట్టింది..ఈయన పోటీ చేసింది ఇందిరా కాంగ్రెస్ లో..! 81 లో ఈయన్ని అల్లుడు చేసుకుంటే, 83 లో […]
Read Moreఇంటిపేరులో సాని ఎలా వచ్చిందంటే..
పెమ్మసాని, చలసాని, మేడసాని, పోసాని వంటి ఇంటిపేర్లు కమ్మవారిలోనూ, ముద్దసాని, కాటసాని, గంగసాని, శూరసాని వంటి ఇంటిపేర్లు రెడ్డివారిలోనూ, ఇంకా బలిజలు, పెరిక బలిజల వంటి అనేక కులాల్లో బొమ్మసాని, కందసాని, ముప్పసాని, శిరసాని, సందసాని, సోమసాని, సుగసాని వంటి ఇంటిపేర్లు తరచుగా వినబడుతుంటాయి. చలసాని అశ్వనీదత్, మేడసాని మోహన్, పోసాని కృష్ణమురళి, ముద్దసాని దామోదర్ రెడ్డి, కాటసాని రాంభూపాల్ రెడ్డి తదితరుల పేర్లు మనకి సుపరిచితమే. సాని అంటే […]
Read Moreమార్జాల కిశోర న్యాయం – మర్కట కిశోర న్యాయం
వీటినే తల్లిపట్టు, పిల్లపట్టు అంటారు. ముక్తిని కోరుకునే భక్తులు పాటించాల్సిన రెండు మార్గాలను ఈ రెండు న్యాయాలు వివరిస్తాయి. మార్జాల కిశోరం అంటే పిల్లి పిల్ల. మర్కట కిశోరం అంటే కోతిపిల్ల. ఇవి తెలుస్తూనే ఉన్నాయి. పిల్లి పిల్లను కన్నప్పటి నుంచి ఆ పిల్ల భారం అంతా తానే వహిస్తుంది. పిల్ల కూడా తన అవసరాల కోసం పూర్తిగా తల్లి మీదే ఆధారపడుతుంది. పిల్లి తన పిల్లను మెడమీద నోటితో […]
Read Moreపురుషుడనే వాడు ఎలా ఉండాలి? ధర్మ శాస్త్రం ఏమని చెప్పబడింది?
స్త్రీ ఎలా ఉండాలో అనే కాదు, పురుషుడు కూడా ఎలా ఉండాలో ధర్మ శాస్త్రం చెప్పింది. కానీ ఎందుచేతో ఈ పద్యం జన బాహుళ్యం లో లేదు. కార్యేషు యోగీ, కరణేషు దక్షః, రూపేచ కృష్ణః, క్షమయాతు రామః, భోజ్యేషు తృప్తః, సుఖదుఃఖ మిత్రం, షట్కర్మయుక్తః ఖలు ధర్మనాథః (కామందక నీతిశాస్త్రం) 1.కార్యేషు యోగీ పనులు చెయ్యడంలో ఒక యోగి వలె, ప్రతిఫలాన్ని ఆశించకుండా చెయ్యాలి. 2.కరణేషు దక్షః కుటుంబాన్ని […]
Read Moreఈ గుడికి వస్తే నేతల పదవి గోవిందా!
– నేతలు ఈ గుడికి రావాలంటే భయపడతారు శ్రీ గోవిందరాజస్వామి ఆలయం.. తిరుపతి. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చే లక్షలాది మంది భక్తుల్లో కొందరు వెంకన్నకు పెద్దన్నగా చెప్పబడే శ్రీ గోవిందరాజస్వామిని ముందుగా దర్శించుకొంటారు. తమ్ముడి వివాహానికి కుబేరుడు అప్పుగా ఇచ్చిన ధనాన్ని కొలిచి కొలిచి అలసిపోయి తల కింద కుంచం పెట్టుకుని దిగువ తిరుపతిలో విశ్రాంతి తీసుకొంటున్నాడట. శ్రీ గోవిందరాజ స్వామి గుడి తిరుపతి పరిసరాల్లోని […]
Read Moreఆ పరమాచార్యులు.. అపర శంకరులు
నడిచే దైవంగా జగత్ ప్రసిద్ధులైన ఆధ్యాత్మిక గురువు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి. ఆదిశంకరాచార్యులు స్థాపించిన కంచి పీఠానికి 87 సంవత్సరాల పాటు పీఠాధిపత్య బాధ్యతలు వహించిన మహనీయులు. అపర శంకరులుగా పూజలందుకున్న ప్రేమస్వరూపులు. 1894 వైశాఖ బహుళ పాడ్యమి నాడు తమిళనాట విల్లిపురంలో జన్మించిన చంద్రశేఖరేంద్రుల అసలు పేరు స్వామినాథన్. పదమూడేళ్లకే కంచి పీఠాధిపతి అయిన కారణజన్ములు వారు. నడిచే దేవుడు: ఆదిశంకరాచార్యుల మార్గాన్నే అనుసరిస్తూ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి […]
Read Moreచనిపోయేవారి నోట్లో తులసితీర్ధం ఎందుకు?
– తులసి ఒక నమ్మకం కాదు.. వైద్య శాస్త్ర నిజం – గుండె ఆగిపోయిన వ్యక్తికి ఆధునిక వైద్యులు ఇచ్చే షాక్ ట్రీట్ మెంట్ అతిముఖ్యమైన రోగనిరోధకశక్తిని శరీరంలో ఉత్పత్తి చేసే పవర్ హౌస్ ఎక్కడ ఉంది? అష్టాదశమహాపురాణాలు, శ్రీబ్రహ్మవైవర్త మహాపురాణంలోని ప్రకృతిఖండం లో చాలా ప్రధానమైంది కీలకమైన పితృదేవతారహస్య లో అతిముఖ్యమైన స్తోత్రాలు ఇందులో ఉన్నాయి. అంతేకాక స్వధా మాత జన్మరహస్యాలు కూడా ఇందులో ఉన్నాయి. దీనితో పాటుగా […]
Read More