భూపాలపల్లి: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర మళ్లీ భారీ శబ్దాలు, ప్రకంపనలు వచ్చాయి. శుక్రవారం ఏడో బ్లాకులోని 16వ గేటును పైకి ఎత్తేందుకు ప్రయత్నించగా భూగర్భంలో శబ్దాలు వినిపించాయి. దీంతో బ్యారేజ్ పెను ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంటుందన్న అనుమానంతో పనులు నిలిపివేశారు. గతంలో వరదల సమయంలో పునాదుల కింద ఇసుక కొట్టుకు పోవడంతో భారీ గొయ్యి ఏర్పడినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. దానిని పూడ్చివేశాకే గేట్లు తెరిచే అవకాశం […]
Read Moreసీఎం రేవంత్ జోకర్, ఫేక్ న్యూస్ పెడ్లర్
-ఎందుకు జైల్లో పెట్టకూడదో చెప్పాలి -ఎక్స్ వేదికగా కేటీఆర్ మండిపాటు హైదరాబాద్: సీఎం రేవంత్రెడ్డిపై ఎక్స్ వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. రేవంత్ తనపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాడు. నా బంధువుకు వెయ్యి కోట్ల కోవిడ్ డ్రగ్ కాంట్రాక్ట్ వచ్చిందని సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడు. సచివాలయంలో నిజాం ఆభరణాలను నేను తవ్వినట్లు రేవంత్ రెడ్డి అనే జోకర్ నకిలీ కథనాన్ని సృష్టించాడు. కేంద్ర హోంమంత్రి అమి […]
Read Moreవెధవల్లారా…ఖాకీ డ్రస్ వేసుకోవడానికి సిగ్గు లేదా?
-వైసీపీకి అమ్ముడుబోయిన కాపలా కుక్కలు -పోలీసులపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వ్యాఖ్యలు అమరావతి, మహానాడు: పోలీసులపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలీసులు వైసీపీకి కాపలా కుక్కల్లాగా వ్యవహరిస్తున్నారని, ఏపీలో పోలీసు వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైందని ధ్వజమెత్తారు. బదిలీ, సస్పెన్షన్ అయిన వెధవ లు ఖాకీ డ్రస్ వేసుకోవడానికి సిగ్గు లేదా అంటూ ప్రశ్నించారు. పోలీసులు అమ్ముడుపోయిన కుక్కలు అంటూ మండిపడ్డారు. ఈవీఎంలను పగులగొట్టిన […]
Read Moreజగన్రెడ్డికి ఓటమి భయం పట్టుకుంది
-హింసకు తెరలేపి గెలవాలని వైసీపీ నేతలు ప్లాన్ చేశారు -మాచర్ల, తిరుపతి, తాడిపత్రి, నరసరావుపేట ఘటనలే ఉదాహరణ -పిన్నెల్లిని కావాలనే తప్పించారు.. నామమాత్రపు కేసులు పెట్టారు -ఆయనపై 307 సెక్షన్ పెట్టి ఉంటే బెయిలు వచ్చేది కాదు -డీఎస్పీ చైతన్య వంటి వారి అండతో వైసీపీ నేతలు రెచ్చిపోయారు -జూన్ 4న టీడీపీ కూటమి అఖండ మెజార్టీతో గెలవడం ఖాయం -వైసీపీ నేతలు రాష్ట్రం విడిచి పారిపోవడం తథ్యం -ఇకనైనా […]
Read Moreసీఎస్ జవహర్రెడ్డి చిత్తశుద్ధికి అగ్నిపరీక్ష
– ‘మంచోడు’ పిన్నెల్లిపై ‘సుప్రీం’కు వెళతారా? – ఎమ్మెల్యే పిన్నెల్లికి హైకోర్టులూ బెయిల్ ఊర ట – 5 వరకూ ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశం – మరి హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్ చేస్తారా? – ఏబీకి క్యాట్ అనుకూల తీర్పు ఇచ్చినా హైకోర్టులో అపీల్ – హైకోర్టు తీర్పులపై గతంంలో సుప్రీంకోర్టుకు వెళ్లిన జగన్ సర్కార్ – మరి పిన్నెల్లి బెయిల్పైనా సుప్రీంకు వెళతారా? – అందరి […]
Read Moreఆంధ్రాను చంద్రబాబు రూపంలో ఆ దేవుడే కాపాడాలి
– ఎంపి రఘురామకృష్ణంరాజు ఐనవల్లి స్వయంభు శ్రీ విఘ్నేశ్వర స్వామి దేవాలయం, వాడపల్లి శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయాలను నర్సాపురం ఎంపి, ఉండి టీడీపీ అభ్యర్ధి రఘురామకృష్ణంరాజు కుటుంబసభ్యులు సందర్శించారు. ఈ సందర్భంగా రఘురామకృష్ణంరాజు మీడియాతో మాట్లాడుతూ.. ఐదేళ్ల పాటు నిలువెల్లా గాయమై, రక్తమోడిన ఆంధ్రప్రదేశ్ను చంద్రబాబునాయుడు రూపంలో మీరే కాపాడాలని, 4న వైసీపీకి పెద్ద కర్మ పెట్టాలని ప్రార్ధించానన్నారు. తన ఇష్టదైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి తన కోరికను మన్నిస్తారన్న […]
Read Moreఏ పని అయినా నేను ఎంతో ధ్యానంగా చేస్తా
-తెలంగాణలో బౌద్ధ బిక్షు లకు తగిన గౌరవం -ఒక పాఠశాలను నిర్వహించాలని కోరుతున్న -సికింద్రాబాద్ లోని మహా బుద్ధ విహారలో సీఎం రేవంత్ రెడ్డి గొప్ప క్షేత్రాన్ని సందర్శించిన అనుభూతి కలిగింది. రాజ్యం, అధికారం ఉండి వాటిని కాదని, 29 ఏళ్ల వయసులో శాంతి కోసం బుద్ధుడు ఆలోచించారు. రెండున్నర వేల సంవత్సరాలుగా బౌద్ధ సిద్ధాంతం నిలబడి ఉంది. ప్రతి పనిని ధ్యానం గా చేయాలన్న సూచన లో చాలా […]
Read Moreఎన్నికల కేసులపై ఎస్పీ సమీక్ష
-ఒక్కరోజే 54 మంది అరెస్ట్ -ఐదుగురిపై రౌడీషీట్లు నరసరావుపేట, మహానాడు: జిల్లాలో ఎన్నికల కేసులకు సంబంధించి పురోగతిపై ఎస్పీ మల్లికాగార్గ్ సమీక్షించారు. జిల్లాలో సిట్ కేసులలో ఈ ఒక్కరోజే 13 మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు. పోలింగ్ తేదీన, పోలింగ్ తేదీకి ముందు, పోలింగ్ తర్వాత జరిగిన కేసులకు సంబంధించి ఈ ఒక్కరోజే 54 మందిని అరెస్టు చేసినట్లు వివరించారు. ఎన్నికల నేరాలలో ఈ ఒక్కరోజే 9 మందికి 41ఏ […]
Read Moreప్రజల నెత్తిన కాంగ్రెస్ భస్మాసుర హస్తం
-రాష్ట్రం దివాలా తీసే పరిస్థితికి వచ్చింది -కేంద్రమంత్రి కిషన్రెడ్డి జనగాం, మహానాడు: వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖమ్మం వెళుతున్న కేంద్రమంత్రి కిషన్రెడ్డి గురువారం జనగాం జిల్లా కేంద్రంలో మీడియాతో మాట్లాడారు. హామీలు అమలు చేయకుండా కాంగ్రెస్ పార్టీ ప్రజల నెత్తిన భస్మాసుర హస్తం పెట్టింది. రైతు రుణమాఫీ చేయలేదు. క్వింటా 500 బోనస్ సన్న రకానికని రైతులను ముంచారు. రైతు బంధు, రైతులకు, కౌలు […]
Read Moreధాన్యం కొనడానికి ఏం నొప్పి?
-కేంద్రం దొడ్డు బియ్యానికి సిద్ధంగా ఉన్నా స్పందించరా? -చెయ్యి గుర్తుపై ఓటేసినందుకు భస్మాసుర హస్తమేనా? -రాష్ట్రం ప్రభుత్వ వైఖరిపై కేంద్రమంత్రి కిషన్రెడ్డి ఆగ్రహం హైదరాబాద్, మహానాడు: రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లపై కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం దొడ్డు బియ్యాన్ని కొనేందుకు సిద్ధంగా ఉన్నా…రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదంటూ ప్రశ్నించారు. ఆయన గురువారం ఉదయం బీబీనగర్ మండలం రాఘవాపూర్, రుద్రవెల్లి […]
Read More