– హైడ్రా కు చుట్టం లేకపోతే అనుముల తిరుపతి రెడ్డి ని ఎందుకు వదిలిపెడుతున్నారు. – అయ్యప్ప సొసైటీలో తిరుపతి రెడ్డి ట్యాక్స్ వసూలు – మాదాపూర్ లో తిరుపతి రెడ్డి కమీషన్ల దుకాణం తెరిచిండని శేరిలింగంపల్లి ఎమ్మెల్యేనే చెప్పిండు – చిట్టి నాయుడు అన్నదమ్ముళ్లు ఏడుగురు మొత్తం తెలంగాణను పంచుకున్నారు – పట్నం మహేందర్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మీ ఎమ్మెల్యేలు, ఎంపీల ఇళ్లు దమ్ముంటే కూలగొట్టు […]
Read Moreమాజీ ఎమ్మెల్యే పార్వతమ్మ ఆరోగ్యం విషమం!
నెల్లూరు, మహానాడు: కాంగ్రెస్ పార్టీ దివంగత నేత, మాజీ ఎంపీ, ప్రముఖ పారిశ్రామికవేత్త మాగుంట సుబ్బరామిరెడ్డి భార్య పార్వతమ్మ ఆరోగ్యం విషమంగా ఉంది. ఆదివారం రాత్రి ఆమెను చెన్నై అపోలో ఆస్పత్రికి తరలించారు. కొద్ది రోజుల కిందట పార్వతమ్మ కుమారుడు మాగుంట విజయ్ రెడ్డి మృతి చెందారు. అప్పటి నుంచి ఆమె ఆరోగ్యం మరింత క్షీణించింది. మెరుగైన వైద్యం కోసం చెన్నై తరలించారు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి […]
Read Moreఓటుకు నోటు కేసు!
– నిందితులు హాజరుకాకపోవడంపై కోర్టు ఆగ్రహం నాంపల్లి, మహానాడు: ఓటుకు నోటు కేసు నాంపల్లి కోర్టులో మంగళవారం విచారణకు వచ్చింది. అయితే, ఈ కేసుకు సంబంధించిన నిందితులు హాజరుకాకపోవడంతో కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రేవంత్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, ఉదయ్ సింహ, సండ్ర వెంకట వీరయ్య, సెబాస్టియన్ తరపున ప్రతిసారీ కేవలం న్యాయవాదులు మాత్రమే హాజరవుతున్నారని న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు ట్రయల్ ప్రారంభించడానికి నిందితులు […]
Read Moreవిశాఖలో మంత్రి నారా లోకేష్ పర్యటన
విజయవాడ, మహానాడు: విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ విశాఖపట్నంలో పర్యటించనున్నారు. రెండు రోజుల పాటు విశాఖపట్నంలో పర్యటించనున్నారు. బుధవారం ఉదయం 10 గంటలకు నోవొటెల్ హోటల్ లో సిఐఐ నిర్వహిస్తున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమిట్ లో పాల్గొంటారు. పలు ఐటీ కంపెనీల ప్రతినిధులతో భేటీ అవుతారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రజలు, పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులను మంత్రి కలుస్తారు.
Read Moreముఖ్యమంత్రి మొద్దునిద్ర వీడేదెప్పుడు?
– కాంగ్రెస్ సర్కారు వైద్యవిద్య ప్రవేశాలు చేసేదెప్పుడు ? – డెడ్ లైన్ సమీపిస్తున్నా ఈ డైలమాకు తెరదించేదెప్పుడు ? – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్: గత పదేళ్లు ప్రశాంతంగా, పకడ్బందీగా సాగిన ఎంబీబీఎస్, బీడీఎస్ అడ్మిషన్ల ప్రక్రియను.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే ఎందుకు ఇంత అస్థవ్యస్థంగా మార్చేసింది. ఎందుకింత గందరగోళాన్ని సృష్టిస్తోంది. తెలంగాణ బిడ్డలకు స్థానికత విషయంలో అన్యాయం చేసేలా రాష్ట్ర ప్రభుత్వం […]
Read Moreవైసీపీ ప్రభుత్వంపై ప్రజలు తిరుగుబాటు
– ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ పెడన, మహానాడు: గడచిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వంపై ప్రజలు తిరుగుబాటు చేసినట్టుగానే భావిస్తున్నామని శాసన సభ్యుడు కాగిత కృష్ణ ప్రసాద్, మాజీ శాసన సభ్యుడు బూరగడ్డ వేదవ్యాస్ అన్నారు. పెడన మండలం నడుపూరు గ్రామ సచివాలయం వద్ద మంగళవారం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో వారు మాట్లాడుతూ గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద నిప్పులు చెరిగారు. […]
Read Moreజగన్ పాలనతో అప్పుల ఊబిలో రాష్ట్రం!
– ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు ఇబ్రహీంపట్నం, మహానాడు: జగన్ పాలనతో రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని, ప్రజలు అప్పగించిన అధికారంతో 74 ఏళ్ళ వయసులో కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం కృషి చేస్తున్నారని మైలవరం శాసన సభ్యుడు వసంత వెంకట కృష్ణప్రసాదు పేర్కొన్నారు. ఇబ్రహీంపట్నం మండలం కొటికలపూడి గ్రామంలో మంగళవారం జరిగిన ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కూటమి […]
Read Moreపవన్కు అసలు హిందూ సనాతన ధర్మం తెలుసా?
-దానిపై ఎందుకు ఆ అసంబద్ద ప్రసంగాలు? -పవన్, అసలు ప్రాయశ్చిత్త దీక్ష ఎందుకు చేపట్టారు? -పవన్, అసలు మీ సిద్ధాంతం, విధానం ఏమిటి? -హిందూ ధర్మంపై పవన్ వ్యాఖ్యలు ఆశ్చర్యకరం -వైయస్సార్సీపీ నేత పోతిన మహేష్ ధ్వజం తాడేపల్లి: పవన్ ఒకసారి బాప్టిటమ్ తీసుకున్నానని చెప్పారని, మరోసారి తన తండ్రి పక్కా నాస్తికుడని అన్నారని, ఆకలితో అలమటించడం కంటే గొడ్డు మాంసమైనా తినొచ్చని చెప్పారని, ఇంకోసారి తన పిల్లలు ఆర్థోడాక్స్ […]
Read Moreఇకపై లాభసాటిగా వ్యవసాయం
-తక్కువ పెట్టుబడులతో ఎక్కువ దిగుబడి లక్ష్యంగా “పొలం పిలుస్తోంది” – వ్యవసాయ సాగు పద్ధతులపై రైతులకు అవగాహన – సాగులో రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి సూచన – పెరవలి మండలం కాకరపర్రు గ్రామంలో పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించిన పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ – డ్రోన్ సాంకేతిక పరిజ్ఞానంతో పురుగుల మందు పిచికారీ చేసే ప్రదర్శన కార్యక్రమంలో పాల్గొని అధికారులను అడిగి వివరాలు […]
Read Moreరియల్ టైం గవర్నెన్స్ సెంటర్ ను సందర్శించిన సీఎం చంద్రబాబు
– ఆర్టీజీ ద్వారా పౌరసేవలను సులభతరం చేయడం.. పాలనలో వేగం పెంచడంపై అధికారులతో చర్చ – ఆర్టీజీ ద్వారా మెరుగైన సేవలు అందించే ప్రాజెక్టును 100 రోజుల్లో సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశం అమరావతి: సచివాలయంలోని మొదటి బ్లాక్ లో ఉన్న రియల్ టైం గవర్నెన్స్ సెంటర్ ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సందర్శించారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఈ రియల్ టైం గవర్నెన్స్ సెంటర్ ను ఎంతో […]
Read More