మంగళగిరి రోడ్ షో లో నారా బ్రాహ్మణికి బ్రహ్మరథం

-దారిపొడవునా పూలవర్షం, హారతులు పట్టిన మహిళలు -ప్రజా ప్రభుత్వం రాగానే మంగళగిరి రూపరేఖలు మార్చేస్తామంటూ ప్రజలకు నారా బ్రాహ్మణి భరోసా మంగళగిరి: ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి పట్టణంలో నిర్వహించిన రోడ్ షో లో శ్రీమతి నారా బ్రాహ్మణికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అడుగడుగునా పూల వర్షం కురిపించారు. విక్టరీ సింబల్ చూపిస్తూ జై లోకేషన్న అంటూ నినాదాలు చేశారు. వైష్ణవి ఫంక్షన్ హాల్ నుంచి శ్రీ లక్ష్మీ నరసింహ […]

Read More

ఓటమి భయంతో క్లాస్ వార్ అంటూ జగన్ కాకమ్మ కబుర్లు

-తన తండ్రి మరణానికి కారణం రిలయన్స్ అని దాడులు చేయించి…అధికారంలోకి వచ్చాక ఆ సంస్థ వ్యక్తికే ఎంపీ పదవిచ్చాడు -జగన్ తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్టుతో ప్రజల భూములకు రక్షణ కరువు రైతుల పట్టాదారు పాసుపుస్తకాలపై నీ బొమ్మెందుకు జగన్? సంక్షేమానికి బడ్జెట్ లో టిడిపి 19.15% పెడితే జగన్ పెట్టింది 15.8% మాత్రమే దేశంలో మోదీ గ్యారెంటీ – రాష్ట్రంలో కూటమి షూరిటీ సూపర్ హిట్ శవరాజకీయాలతో వృద్ధులను […]

Read More

ఐదేళ్ల అరాచకానికి మరో పదిరోజుల్లో ఫుల్ స్టాప్

-దోపిడీదారులు, భూ కబ్జాకోరుల ముఠా నాయకుడు జగన్ రెడ్డి -ఫ్యాన్‌ని చిత్తు చేసి చెత్త ప్రభుత్వాన్ని చెత్త బుట్టలో పడేద్దాం -కుట్ర దారుల నుండి ప్రజల్ని రక్షించేందుకే కూటమిగా వస్తున్నాం -ప్రజల భూములపై హక్కుల్ని కూడా వారికి లేకుండా చేస్తున్నాడు -ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌తో భూముల్నీ కబ్జా చేసే కుట్ర చేశాడు -దోపిడీ కొనసాగదనే భయంతో పిచ్చి పిచ్చిగా వాగుతున్నాడు -కాలు కదిపినా కప్పం కట్టమనే వ్యక్తి నూజివీడు ఎమ్మెల్యే […]

Read More

రాహుల్‌ గాంధీ సభను దిగ్విజయం చేయండి

ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి జూపల్లి కృష్ణారావు గద్వాల్‌, మహానాడు: పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 5న గద్వాల్‌ జిల్లా ఎర్రవల్లిలో నిర్వహించే రాహుల్‌ గాంధీ బహిరంగ సభను దిగ్విజయం చేయాలని మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. శుక్రవారం ఎర్రవల్లిలో సభాస్థలి ప్రాంగణం, హెలీప్యాడ్‌, పార్కింగ్‌ ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో మంత్రి పర్యవేక్షించారు. బహిరంగ సభకు వచ్చే ప్రజలకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా తాగునీటి, మజ్జిగ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలని […]

Read More

ఉమ్మడి రాజధానికి కుట్రలు చేస్తున్నారు

తెలంగాణ తలరాతను మార్చే ఎన్నికలవి మాజీ మంత్రి హరీష్‌రావు కరీంనగర్‌, మహానాడు: కరీంనగర్‌ ఎంపీ అభ్యర్థి వినోద్‌కుమార్‌కు మద్దతుగా హుస్నాబాద్‌ నియోజకవర్గం అక్కంపేటలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌రావు శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ఎన్నికలు తెలంగాణ భవిష్యత్తును, తలరాతను మార్చే ఎన్నికలని పేర్కొన్నారు. హైదరాబాద్‌ ను ఉమ్మడి రాజధాని చేయడానికి చంద్రబాబు లాంటి వాళ్లు కుట్ర చేస్తున్నారు. వాళ్ల ఆటలు సాగకూడదనుకుంటే బీఆర్‌ఎస్‌’ను గెలిపించాలని పిలుపునిచ్చారు. ఆరు […]

Read More

దేశంలో వసూలు చేస్తున్నదంతా మోదీ టాక్స్‌

-ఎలక్ట్రోరల్‌ బాండ్లతో రాబట్టుకోవడమే లక్ష్యం -మళ్లీ వస్తే రాజ్యాంగం, రిజర్వేషన్ల రద్దు ఖాయం -టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్‌ మధుయాష్కి గౌడ్‌ హైదరాబాద్‌, మహానాడు: దేశంలో ప్రస్తుతం మోదీ టాక్స్‌ నడుస్తుందని, దేశ ప్రజల నుంచి వసూలు చేసిన టాక్స్‌ను 21 మంది పారిశ్రామిక వ్యక్తులకు దారాదత్తం చేస్తున్నాడని, ఎలక్ట్రోరల్‌ బాండ్ల ద్వారా కార్పొరేట్ల నుంచి ఆ టాక్స్‌ తీసుకుంటున్నారని టీపీసీసీ క్యాంపెయిన్‌ కమిటీ చైర్మన్‌ మధుయాష్కి గౌడ్‌ విమర్శించారు. […]

Read More

కూటమి నేతల రాకతో జోష్‌

టీడీపీ నాయకుడు అబ్దుల్‌ అజీజ్‌ నెల్లూరు, మహానాడు: నెల్లూరు టీడీపీ కార్యాలయంలో శుక్రవారం విలేఖరుల సమావేశంలో టీడీపీ నాయకుడు అబ్దుల్‌ అజీజ్‌ మాట్లాడారు. మూడు పార్టీల కలయికతో ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో ఆశ చిగురించింది. చంద్రబాబు ముఖ్యమంత్రి కావటం, జగన్మోహన్‌ రెడ్డి ఇంటికి వెళ్లడం ఖాయమన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ నెల్లూరు పర్యటన కూటమి శ్రేణుల్లో జోష్‌ నింపిందని వివరించారు. ఈ సమావేశంలో కోటం రెడ్డి […]

Read More

సత్తెనపల్లిలో కన్నా ఫణీంద్ర ప్రచారం

ఘనస్వాగతం పలికిన కూటమి శ్రేణులు సత్తెనపల్లి, మహానాడు: సత్తెనపల్లి పట్టణం 30వ వార్డులో శుక్రవారం సత్తెనపల్లి నియోజకవర్గ యువ నాయకుడు కన్నా ఫణీంద్ర ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఆయనకు పట్టణ కూటమి నాయకులు ఘన స్వాగతం పలికారు. వార్డు లో ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రాలు పంచి ఎన్నికల మేనిఫెస్టో గురించి వివరించారు. ఈ సందర్భంగా ఫణీంద్ర మాట్లాడుతూ మహాశక్తి పేరుతో తల్లికి వందనం పథకం ద్వారా రూ.15 వేలు […]

Read More

బీఆర్‌ఎస్‌ సికింద్రాబాద్‌ ఎంపీ అభ్యర్థి ప్రచారం

సికింద్రాబాద్‌, మహానాడు: పార్లమెంట్‌ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా సనత్‌ నగర్‌ నియోజకవర్గం అమీర్‌పేటలో బీఆర్‌ఎస్‌ సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ అభ్యర్థి పద్మారావుగౌడ్‌, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ శుక్రవారం ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి బీఆర్‌ఎస్‌ చేసిన అభివృద్ధిపై ఓటర్లకు వివరించారు. వారికి అడుగడుగునా మంగహారతులు, పూలమాలలతో ఘన స్వాగతం పలికారు. తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ మాట్లాడుతూ కేసీఆర్‌ నాయకత్వంలో పదేళ్ల పాలనలో హైదరాబాద్‌ నగరాన్ని ఎంతో అభివృద్ధి చేశాం. […]

Read More

జగన్ కు రాష్ట్ర భవిష్యత్తు పట్టదు

• భయపెట్టి ఓట్లు అడుగుతున్న జగన్ • టీడీపీ నిర్మాణం… బీజేపీ శక్తి… జనసేన పోరాటం… రాష్ట్ర ప్రగతికి చోదకాలు • విజన్ 2047లో రాష్ట్ర యువత నుంచే అధిక భాగస్వామ్యం ఉండాలి • నెల్లూరు అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం • నెల్లూరు ప్రజాగళం సభలో ప్రసంగించిన జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల్లో దణ్ణం పెట్టి ఓట్లు అడిగిన జగన్- ఇప్పుడు వేలు చూపించి ప్రజలను భయపెట్టి […]

Read More