విజయసాయి రెడ్డి అనే గుంట నక్క మొరుగుతోంది…

– లడ్డూ వివాదం నుంచి డైవర్ట్‌ చేసేందుకు పన్నాగం – మీరు దొంగలు కాదు.. గజ దొంగలు.. – అందుకే ఎవరూ నమ్మడం లేదు – 11 మందిలో 10 మంది చూపు టీడీపీ వైపు – ట్వీట్లు కాదు.. దమ్ముంటే బహిరంగ చర్చకు రా…. – ఇది నా సవాల్‌ – నక్క వేషాలు వేస్తే.. తగిన గుణపాఠం – టీడీపీ నేత బుద్దా వెంకన్న నిప్పులు విజయవాడ, […]

Read More

గవర్నర్‌ దృష్టికి లడ్డు కల్తీ సంగతి

– స్వామి వారు అత్యంత సంపన్నుడు – ఆయన ప్రసాదం కల్తీ కావడమేంటి? – సీబీఐతో దర్యాప్తు చేపట్టాలి – అందుకే గవర్నర్‌కు కలిశాం.. – దర్యాప్తు చేయాలని అడిగే హక్కు వైసీపీకి లేదు – ఏపీసీసీ చీఫ్‌ వైఎస్‌ షర్మిలా రెడ్డి విమర్శ విజయవాడ, మహానాడు: తిరుమలలోని శ్రీవారి మహా ప్రసాదం లడ్డూ ప్రసాదంలో జరిగిన కల్తీ అంశం మీద గవర్నర్ ను కలిశామని, కోట్లాది మంది భక్తుల […]

Read More

సామాన్య ప్రజలు సంతోషపడేలా పని చేయాలి

– రెవెన్యూ వ్యవస్థలో మార్పు రావాలి – ప్రభుత్వ భూములను పరిరక్షించాలి – ప్రతి గ్రామానికి రెవెన్యూ అధికారి -రెవెన్యూ సంఘాల సమావేశంలో రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖమంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హైదరాబాద్: ప్రజాపాలనలో ప్రజలు కేంద్ర బిందువుగా తమ ప్రభుత్వ నిర్ణయాలు, ఆలోచనలు ఉంటాయని వాటిని దృష్టిలో పెట్టుకుని సామాన్య ప్రజలు సంతోషపడేలా రెవెన్యూ శాఖలోని అధికారులు, సిబ్బంది సమిష్టిగా చిత్తశుద్ధితో పని చేయాలని […]

Read More

ఆదర్శవంతమైన నియోజకవర్గంగా నూజివీడు

– సమాచార శాఖా మంత్రి కొలుసు పార్థసారథి – నూజివీడులో ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పార్థసారథి నూజివీడు: నూజివీడు నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖా మంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు. నూజివీడులోని ఎం.ఆర్. అప్పారావు కాలనీలో త్రాగునీటి పైపులైన్ల నిర్మాణానికి శనివారం మంత్రి పార్థసారథి శంఖుస్థాపన చేశారు. ఎన్ .డి. ఏ . కూటమి […]

Read More

ప్రజలు మెచ్చిన కూటమి ప్రభుత్వం

– వంద రోజుల్లో అభివృద్ధి పథంలో నడిపిన ఘనత కూటమిదే – కమీషన్ల కోసమే వైసీపీ నేతలు టీటీడీ లడ్డూ నాణ్యతలో రాజీపడ్డారు – రూ 1 కోటి 72 లక్షలతో అభివృద్ధి పనులకు భూమి పూజచేసినమంత్రి సవిత పెనుకొండ: వంద రోజుల కూటమి ప్రభుత్వం ఇటు రాష్ట్రాన్ని, పెనుకొండ నియోజకవర్గ అభివృద్ధి పధంలో నడిపించిన ఘనత కూటమి ప్రభుత్వం కే దక్కుతుందని, మంత్రి సవితఅన్నారు శ్రీ సత్యసాయి జిల్లా […]

Read More

శ్రీవారి లడ్డూ తయారీలో వాడే నెయ్యిలో రివర్స్ టెండర్లు ఏంటి?

– ప్రజల మనోభావాలు అంటే లెక్కలేకుండా గత ప్రభుత్వం వ్యవహరించింది – తప్పులు, పాపాలు చేసి మళ్లీ సిగ్గులేకుండా బుకాయిస్తున్నారు. – ప్రతి మతానికి కొన్ని సాంప్రదాయాలు, కట్టుబాట్లు ఉంటాయి..వాటిని కాపాడాలి – దేవాలయాల పవిత్రతకు, భక్తుల సెంటిమెంట్ కు అంత్యంత ప్రాధాన్యం ఇస్తాం – పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో సీఎం చంద్రబాబు చిట్ చాట్ అమరావతి : దేవాలయాల పవిత్ర, భక్తుల సెంటిమెంట్ ను కాపాడేందుకు అత్యంత […]

Read More

ఢిల్లీ సీఎంగా ఆతిశీ ప్రమాణస్వీకారం

ఢిల్లీ : నూతన ముఖ్యమంత్రిగా ఆప్ నేత ఆతిశీ ప్రమాణస్వీకారం చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆమెతో ప్రమాణం చేయించారు. ప్రస్తుతం ఆతిశీ ఆర్థిక, విద్య, పీడబ్ల్యూడీ, రెవెన్యూ సహా పలు శాఖలకు మంత్రిగా వ్యవహరిస్తున్నారు. ఆమెతో పాటు మరో ఐదుగురు మంత్రులుగా ప్రమాణం చేశారు. కేజ్రీవాల్ రాజీనామా చేయడంతో ఆప్ ఎమ్మెల్యేలు ఆతిశీని సీఎంగా ఎన్నుకున్నారు.

Read More

తిరుపతి లడ్డు కలుషితంపై సీబీఐ విచారణ జరిపించాలి

– సీపీఐ నేతల డిమాండ్‌ గుంటూరు, మహానాడు: తిరుపతి లడ్డులో జంతువుల కొవ్వు కలపటంపై సీబీఐ విచారణ జరిపించాలని పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నట్టు సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు కోరారు. గుంటూరు నగరంలోని పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. యావత్ భారత దేశంలో తిరుపతి వెంకన్న లడ్డు కలుషితంపై హిందూ సమాజం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు… వైసీపీ నేతలు చేసిన లడ్డు […]

Read More

27న జాషువా కవితా పురస్కారం ప్రదానోత్సవ సభ

గుంటూరు, మహానాడు: నవయుగ కవి చక్రవర్తి గుఱ్ఱం జాషువా 129వ జయంతి సభను జయప్రదం చేయాలని శాసన మండలి సభ్యుడు కెఎస్‌ లక్ష్మణరావు కోరారు. 2/7 బ్రాడిపేటలోని గుఱ్ఱం జాషువా విజ్ఞాన కేంద్రంలో శనివారం ప్రచార పోస్టర్‌ని అవిష్కరించారు. ఈ సందర్బంగా లక్ష్మణరావు మాట్లాడుతూ ఈ నెల 27న జాషువా 129వ జయంతి సభ జాషువా విజ్ఞాన కేంద్రంలో జరుగుతుందని, సభలో శాసన మండలి మాజీ సభ్యుడు ఎంవీఎస్‌ శర్మ, […]

Read More

త్వరలో కన్సల్టేటివ్ ఫోరం!

– పెట్టుబడిదారులు నేరుగా సర్కారుతో మాట్లాడవచ్చు – 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యం – ఏపీలో అడుగుపెట్టేందుకు పారిశ్రామికవేత్తల రడీ – సీఐఐ సమావేశంలో మంత్రి నారా లోకేష్ వెల్లడి విజయవాడ, మమానాడు: పెట్టుబడుదారులు తాము ఎదుర్కొంటున్న సమస్యలపై నేరుగా ప్రభుత్వంతో చర్చించేందుకు కన్సల్టేటివ్ ఫోరం ఏర్పాటుచేయనున్నట్టు విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. విజయవాడలోని తాజ్ వివాంత హోటల్ లో భారత పరిశ్రమల […]

Read More