– తాడ్వాయ్ మండలం లో కంటైనర్ ఆసుపత్రి ములుగు : రాష్ట్రంలో తొలి కంటెయినర్ స్కూల్ అందుబాటులోకి వచ్చింది. తొలిసారిగా మలుగు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో ప్రభుత్వ స్కూల్ను కంటెయినర్లో ఏర్పాటు చేశారు.ఈ పాఠశాలను పంచా యతీ రాజ్, గ్రామీణాభి వృద్ది, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క ప్రారంభించారు. ములుగు జిల్లా కన్నాయి గూడెం మండలంలోని కాంతనపల్లి అటవీ ప్రాంతంలో బంగారుపల్లి ఆవాస గ్రామం ఉంది. ప్రస్తుతం […]
Read Moreఅధికారం పోయాకైనా ఆడవాళ్లను అవమానించడం మానుకో జగన్
– పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు దాసరి ఉదయ శ్రీ పల్నాడు: మహిళా సంక్షేమం, మహిళా భద్రత అంటూ గడిచిన ఐదేళ్లూ ప్రచారార్భాటాలు చేసిన జగన్మోహన్ రెడ్డి సొంత పత్రికలో మహిళను తీవ్రంగా అవమానిస్తూ తన నైజాన్ని బయటపెట్టుకుంటున్నాడు. జగన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతి రెడ్డి సాక్షి పత్రికకు చైర్ పర్సన్ గా ఉండి సాటి మహిళలను అవమానించడం సిగ్గుచేటు. జత్వానీ కేసులో తాడేపల్లి ప్యాలెస్ లోనే […]
Read Moreకా‘రణ’ జన్ముడు.. నరేంద్రుడు!
( చాడ శాస్త్రి) భార్య బాధ్యత లేదు.. పిల్లలు లేరు.. కుటుంబ బాధ్యతలు లేవు… పోగేసుకోవాలి అనే యావ లేదు..తరువాత తరం వాడికి తన పదవి ఎలా ఇవ్వాలి అనే తాపత్రయం లేదు. ఉన్నది ఒకటే కోరిక..ఒకటే ధ్యాస… నా భారత్ ని విశ్వగురువు ఎలా చేయాలి? ఎన్ని అడ్డంకులు ఎదురైనా… ఎన్ని విమర్శలు వచ్చినా…ఎన్ని తిట్లు తింటున్నా… ఉన్న సమయం అంతా, జీవితం అంతా దేశానికి అంకితం. ఇది […]
Read Moreబోట్ల తొలగింపు విజయవంతం
– ఒడ్డుకు చేర్చిన ఇంజినీర్లు విజయవాడ, మహానాడు: ప్రకాశం బ్యారేజీ వద్ద చిక్కుకున్న బోట్ల తొలగింపు ప్రక్రియ విజయవంతం అయింది. చివరగా మిగిలిపోయిన 40 టన్నుల భారీ బోటును బెకెం ఇన్ఫ్రా సంస్థ ఇంజినీర్లు ఒడ్డుకు చేర్చారు. 2 పడవలు ఇనుప గడ్డర్లతో అనుసంధానించి, వీటికి అదనంగా మరో 2 భారీ పడవలు అనుసంధానించి లాగడం ద్వారా బ్యారేజీ గేటు నుంచి బోటును తొలగించారు. గేట్ల వద్ద అడ్డుపడిన పడవలను […]
Read More100 రోజులు!
– అభివృద్ధి జట్టు ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు – గొప్ప ప్రణాళికలు డబుల్ ఇంజన్ సర్కార్ సొంతం – వందేళ్ళ దేశ, రాష్ట్ర భవిష్యత్ వైపు అడుగులు – వికసిత భారత్, వికసిత ఆంధ్ర వైపు ప్రయాణం – ఏపీ బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ విజయవాడ, మహానాడు: దేశం, రాష్ట్రం సంపూర్ణ సంక్షేమం, అభివృద్ధికి ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు నాయుడు జట్టుగా ఏర్పడి […]
Read Moreబాధితులకు వైఎస్ జగన్ ఆర్థిక సాయం
– లీగల్ టీమ్ ఏర్పాటు విజయవాడ: ప్రత్యర్థుల దాడిలో ఇళ్లు కోల్పోయిన బాధితులకు మాజీ సీఎం వైఎస్ జగన్ ఆర్థిక సాయం చేశారు.కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని కాశీవారిపాకలకు చెందిన పోలవరపు లోవలక్ష్మికి రూ.లక్ష, వాసంశెట్టి శ్రీలక్ష్మికి రూ.50 వేల సాయం అందించారు. ఇటీవల జగన్ పిఠాపురం పర్యటనకు వెళ్లగా, బాధితులు ఆయనకు తమ గోడు వెళ్లబోసుకున్నారు. దీంతో వారికి సాయం చేయడంతోపాటు లీగల్ టీమ్ కూడా ఏర్పాటు చేశారు.
Read Moreజమిలి ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్
– మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ కమిటీ సిఫార్సులకు కేబినెట్ ఆమోదం – వన్ నేషన్ వన్ ఎలక్షన్పై కేంద్ర క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ – 8 మంది సభ్యులతో కమిటీ ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వన్ నేషన్ వన్ ఎలక్షన్పై మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలోని కమిటీ ఇచ్చిన నివేదికను కేబినెట్ బుధవారం మధ్యాహ్నం ఆమోదించింది. రానున్న శీతాకాల సమావేశాల్లో […]
Read Moreఏరియా ఆస్పత్రే నా మానస పుత్రిక
– సమీక్షా సమావేశంలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు నర్సీపట్నం, మహానాడు: ఏరియా ఆస్పత్రే నా మానస పుత్రిక… దీన్ని చెడగొట్టేందుకు ప్రయత్నం చేస్తే సహించేది లేదని భావోద్వేగంతో మాట్లాడిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు హెచ్చరించారు. కలెక్టర్ విజయ్ కృష్ణణ్ ఆధ్వర్యంలో ఏరియా ఆస్పత్రిలో జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడారు. ఆస్పత్రిలో రోగులకు సేవ చేయడం వైద్యులకు దేవుడిచ్చిన వరమని, దీనిని అందరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. […]
Read Moreఇది లవ్ జిహాద్ కేసు!
– షేక్ జానీ బాషా (జానీ మాస్టర్)ను తక్షణం అరెస్టు చేయాలి – బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు డాక్టర్ శిల్పారెడ్డి హైదరాబాద్, మహానాడు: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ యువతి (అసిస్టెంట్ కొరియోగ్రాఫర్)పై డ్యాన్స్ కొరియోగ్రాఫర్ షేక్ జానీ బాషా (జానీ మాస్టర్ ) లైంగిక వేధింపుల ఘటనను తీవ్రమైన చర్యగా భావిస్తున్నాం. ఓ యువతిని ఐదేళ్ల పాటు నరకం చూపించడంతో పాటు, వేధింపులు, దాడులకు పాల్పడటం, మతం […]
Read Moreమాజీ మంత్రి ఆలపాటి అందలం…
– ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపిక – టీడీపీ హైకమాండ్ గ్రీన్సిగ్నల్ అమరావతి, మహానాడు: గుంటూరు – కృష్ణా జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం అభ్యర్థిగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను ఎంపిక చేశారు. ఆలపాటి అభ్యర్థిత్వానికి తెలుగుదేశం పార్టీ(టీడీపీ) గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. మంగళవారం పొద్దుపోయే వరకు జరిగిన పార్టీ ఇన్చార్జీల సమావేశంలో ఆలపాటి రాజా కు విషయం చెప్పిన అధిష్ఠానం. పట్టభద్రుల నియోజకవర్గంలో ఇప్పటినుంచే గ్రౌండ్ వర్క్ ప్రారంభించాలని […]
Read More