ఆలయాల్లో బీజేపీ శ్రేణుల ప్రత్యేక పూజలు

గుంటూరు: భారత ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోడీ జన్మదినోత్సవం సందర్భంగా స్థానిక డొంక రోడ్డులో వేంచేసియున్న శ్రీ సీతారామాంజనేయ స్వామివారి దేవస్థానంలో మంగళవారం ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. పశ్చిమ నియోజకవర్గం నాలుగో మండల ప్రధాన కార్యదర్శి పెద్దింటి శ్రీకృష్ణ చైతన్య ఆధ్వర్యంలో ఆలయంలో సీతారామాంజనేయ స్వామి, శ్రీ వెంకటేశ్వర స్వామివార్లకు భారత ప్రధాని ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ శత వసంతాలు పూర్తి చేసుకోవాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ […]

Read More

జత్వానీ కేసులో భయంతోనే….నీలి మీడియా తప్పుడు రాతలు!

• మహిళలను కించపరుస్తూ రాసిన ఆ రాతలను తీవ్రంగా ఖండిస్తున్నాం • జత్వానీ కేసుకు దేశవ్యాప్తంగా మద్దతు  • నీలి మీడియా మాత్రం దోషులను కాపాడేందుకు తప్పుడు రాతలు  • కుట్రపూరితంగా మహిళలందిరినీ ఇబ్బందులకు గురిచేయాలని పన్నాగం • ఇది వారి దిగజారుడు రాజకీయానికి నిదర్శనం  • జగన్ మోహన్ రెడ్డి స్క్రిప్ట్‌తోనే జత్వానీపై కేసులు • జత్వానీని, ఆమె తల్లిదండ్రులను దారుణంగా హింసించారు. • 151 నుంచి 11కు […]

Read More

వరద బాధితులకు ఆపన్నహస్తం

– మంత్రి లోకేష్‌ను కలిసి విరాళాల అందజేత ఉండవల్లి, మహానాడు: వరద బాధితులను ఆదుకునేందుకు ఉండవల్లిలోని నివాసంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ను కలిసి పలువురు విరాళాలు అందజేశారు. విజయవాడ మాజీ మేయర్ తాడి శకుంతల ఆధ్వర్యంలో తెలుగు టెలివిజన్ డిజిటల్, ఓటీటీ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రతినిధులు రూ.5 లక్షలు అందజేశారు. అలాగే, గన్నవరం నియోజకవర్గానికి చెందిన తమ్మిన సత్యనారాయణ ఉదయం నిర్వహించిన ప్రజాదర్బార్ లో […]

Read More

స్వచ్ఛతా హీ సేవా ర్యాలీ

నరసరావుపేట, మహానాడు: స్వచ్ఛతా హీ సేవా ర్యాలీని జెండా ఊపి కలెక్టర్ అరుణ్ బాబు, నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్‌ అరవింద బాబు ప్రారంభించారు. స్వచ్ఛత ప్రతిజ్ఞ తరువాత ర్యాలీ ప్రారంభం అయింది. పల్నాడు బస్ స్టాండ్ నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు ర్యాలీ సాగింది. ర్యాలీలో మునిసిపల్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Read More

సజ్జల మెడకు జిత్వానీ ఉచ్చు?

– నోరు విప్పుతున్న పోలీసులు – ఆయన ఆదేశాల మేరకే చేశామని ఒప్పుకోలు? -జిందాల్ వచ్చినప్పటి నుంచి ఆ పోలీసుల కాల్‌లిస్టుపై నిఘా – సజ్జల, ముగ్గురు ఐపిఎస్‌ల కాల్‌డేటా పరిశీలన – అప్రూవర్‌గా మారనున్న ఓ ఐపిఎస్ – సజ్జలపైనా కేసు తప్పదా? – అవునంటున్న పోలీసు వర్గాలు ( మార్తి సుబ్రహ్మణ్యం) ముంబయి నటి కాదంబరి జిత్వానీని ముంబయి నుంచి చెరబట్టి.. విజయవాడకు తెచ్చి ఆమెను అక్రమంగా […]

Read More

వరద బాధితులకు ఒక్క రూపాయి ఇవ్వని వైఎస్. జగన్మోహన్ రెడ్డి

– బాధితులకు కొండంత అండగా నిలిచిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు – 9వ డివిజన్లో దుస్తుల పంపిణీలో ఎమ్మెల్యే గద్దె రామమోహన్ విజయవాడ: గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హాయంలో అనేక సార్లు తుఫానులు, వరదలు వచ్చాయని ఆ సమయంలో బాధితులను అప్పడు ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్. జగన్మోహన్ రెడ్డి ఒక్క సారి కూడా పరామర్శించకపోగా, ఒక్క రూపాయి కూడా పరిహారంగా ఇవ్వలేదని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ అన్నారు. గతంలో […]

Read More

కారణజన్ముడు మహమ్మద్ ప్రవక్త

– కాకినాడ శాసనసభ్యులు వనమాడి కొండబాబు కాకినాడ: ప్రపంచంలో శాంతిపూర్వక మానవ సమాజాన్ని నెలకొల్పేందుకు తన జీవితాన్ని అంకితం చేసిన కారణజన్ముడు మహమ్మద్ ప్రవక్త అని కాకినాడ సిటీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు పేర్కొన్నారు. మహమ్మద్ ప్రవక్త జన్మదిన సందర్భంగా కాకినాడ నగరంలో ముస్లిం సోదరులు నిర్వహించిన ర్యాలీలో వనమాడి కొండబాబు పాల్గొని ముస్లిం సోదరులకు మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు తెలియజేసి స్వీట్స్ పంపిణీ చేశారు. ముందుగా మత […]

Read More

కోడెల శివప్రసాద్ జీవితం ఎందరికో ఆదర్శప్రాయం

– తెదేపా నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు గొల్లపూడి: 4 దశాబ్దాల రాజకీయ జీవితంలో డాక్టర్ గా, హోమ్, పంచాయతీరాజ్, ఇరిగేషన్, వైద్య, పౌరసరఫరాల మంత్రిగా, స్పీకర్ గా పదవులుకే కోడెల శివప్రసాద్ వన్నెతెచ్చార న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు అన్నారు. సోమవారం గొల్లపూడి కార్యాలయంలో ఆయన వర్ధంతిని పురస్కరించుకుని స్థానిక నేతలతో కలిసి కోడెల చిత్రపటానికి పూలమాలవేసి […]

Read More

కష్టకాలంలో పార్టీ వెన్నంటే ఉన్న వ్యక్తులు”పిల్లి”దంపతులు

– కూటమి ఐక్యతను దెబ్బతీసేందుకు కొన్ని శక్తులు పనిచేస్తున్నాయి – మంత్రి వాసంశెట్టి సుభాష్ కాకినాడ రూరల్ : పార్టీ కష్ట కాలంలో కూడా ఎన్నో ఒడిదుడుకులు తట్టుకుని నిత్యం ప్రజల్లో ఉంటూ తెలుగుదేశం పార్టీ వెన్నంటే “పిల్లి” దంపతులు వున్నారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక, ఫ్యాక్టరీలు, బాయిలర్స్,వైద్య బీమా సర్వీసెస్ శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. కాకినాడ రూరల్ వలసపాకల లోని నియోజక కో ఆర్డినేటర్ పిల్లి […]

Read More

జర్నలిస్టులు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధులు

-జర్నలిస్టుల సంక్షేమo కోసం కృషి చేస్తాం -జర్నలిస్టులు ప్రజల పక్షాన పోరాడాలి -రాష్ట్ర ఆరోగ్య వైద్య శాఖ మంత్రివర్యులు సత్య కుమార్ యాదవ్, బీసీ సంక్షేమ చేనేత జౌళి శాఖా మంత్రి సవిత పుట్టపర్తి : జర్నలిస్టుల సంక్షేమo కోసం కృషి చేస్తామని రాష్ట్ర ఆరోగ్య వైద్య శాఖ మంత్రివర్యులు సత్య కుమార్ యాదవ్, బీసీ సంక్షేమ చేనేత జౌళి శాఖా మంత్రి సవితమ్మ పేర్కొన్నారు. సోమవారం సత్యసాయి జిల్లా […]

Read More