– మంత్రి లోకేష్ అమరావతి, మహానాడు: విలువలు, మానవత్వంతో కూడిన వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించిన మహా దార్శనికుడు రతన్ టాటా. దేశాభివృద్ధి, ప్రజా శ్రేయస్సు, ఉద్యోగుల సంక్షేమమే పరమావధిగా టాటా గ్రూప్ సంస్థలను దశాబ్దాలుగా అదే నిబద్ధతతో నిర్వహించిన పద్మవిభూషణ్ రతన్ టాటా సేవలు చిరస్మరణీయమని విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. టాటా గ్రూప్ ఉత్పాదనలు వాడని భారతీయులు ఉండరు. దేశంలో ఏ మూల ఏ […]
Read Moreదసరా పండుగను సంతోషంగా జరుపుకోండి
– గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము గుడ్లవల్లేరు, మహానాడు: ప్రజలందరూ దసరా పండుగను సంతోషంగా జరుపుకోవాలని… ప్రభుత్వంపైన, రాష్ట్ర ప్రజలపై అమ్మవారి కరుణాకటాక్షాలు ఉండాలని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అమ్మవారిని ప్రార్థించారు. ప్రసిద్ధిగాంచిన వేమవరం శ్రీ కొండాలమ్మ అమ్మవారి దేవస్థానంలో శ్రీదేవి శరన్నవరాత్రుల గ్రామోత్సవ ఊరేగింపు గురువారం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహించి, ఊరేగింపును ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ప్రారంభించారు. భక్తులతో కలిసి, ఊరేగింపులో […]
Read Moreదేశం పారిశ్రామిక దిగ్గజాన్ని కోల్పోయింది
విజయవాడ, మహానాడు: రతన్ టాటా ఇక లేరన్న విషయం తెలుసుకుని పారిశ్రామిక రంగం శోకసంద్రంలో మునిగిపోయింది…. భారత దేశం విలువలతో కూడిన పారిశ్రామిక దిగ్గజాన్ని కోల్పోయిందని భారతీయ జనతా పార్టీ(బీజేపీ)కి చెందిన పలువురు నేతలు విచారం వ్యక్తం చేశారు. రతన్ టాటా జాతీయ వాది, గొప్ప మానవతా వాదిగా వారు పేర్కొన్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి, కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, అనకాపల్లి ఎంపీ సీఎం […]
Read Moreరతన్ టాటా మృతిపై బూరగడ్డ వేదవ్యాస్ దిగ్భ్రాంతి
మచిలీపట్నం, మహానాడు: రతన్ టాటా మృతిపై మాజీ డిప్యూటీ స్పీకర్, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బూరగడ్డ వేదవ్యాస్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే.. రతన్ టాటా మరణం దిగ్భ్రాంతికి గురిచేసింది. మేకిన్ ఇండియా నినాదంతో ముందుకు సాగిన టాటా ప్రయాణం చిరస్మరణీయం. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ధ్యేయంగా టాటా ప్రస్థానం సాగింది. పెద్ద ఎత్తున ఉపాధి కల్పించడంపైనే టాటా ఎక్కువ శ్రద్ధ చూపారు. విపత్తుల […]
Read Moreగోదావరి పుష్కరాలకు కేంద్రం రూ.100 కోట్లు విడుదల
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. గోదావరి నది పుష్కరాలకు కేంద్ర ప్రభుత్వం రూ.100 కోట్లు నిధులు విడుదల చేసింది. తూర్పుగోదావరి జిల్లాకు గోదావరి పుష్కరాలు నిర్వహించడం కోసం రూ.100 కోట్లనిధులు కేటాయింపులు జరిగాయి. 2027 గోదావరి పుష్కరాలను పురస్కరించుకుని అఖండ గోదావరి ప్రాజెక్ట్ లో భాగంగా కేంద్ర ప్రభుత్వం తూర్పు గోదావరి జిల్లాకు ఈ నిధులు కేటాయించారు. ఈ దిశగా టూరిజం శాఖ అధికారులు పనులు త్వరలో […]
Read Moreయూట్యూబ్లో ఇక 3 మినిట్స్ షార్ట్స్
కంటెంట్ క్రియేటర్స్ షార్ట్టైమ్లో ఆడియన్స్తో కనెక్ట్ అయ్యేందుకు ‘షాట్స్’ని మరింత భిన్నంగా ప్లాన్ చేయొచ్చు. ఇకపై యూట్యూబ్ షాట్స్ నిడివిని ఇన్స్టాగ్రామ్ రీల్స్లాగా పెంచొచ్చు. అందుకు తగిన ఫీచర్ని ప్రత్యేక టెంప్లెట్లా అందించేందుకు యూట్యూబ్ సిద్ధమైంది. ఈ టెంప్లెట్తో నయా స్టెల్స్తో షాట్స్ని రూపొందించొచ్చు. ఈనెల 15 తర్వాత మూడు నిమిషాల షాట్స్ను యూజర్లు అప్లోడ్ చేసే ఫెసిలిటీ అమల్లోకి రానుంది.
Read Moreరతన్ టాటా మృతిపై మాజీ ప్రేయసి ట్వీట్..
పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా మరణం పట్ల ఆయన మాజీ ప్రేయసి, బాలీవుడ్ నటి సిమి గరేవాల్ సంతాపం తెలిపారు.. ‘ఇక నువ్వు లేవని అంటున్నారు. ఇది భరించలేనిది. వీడ్కోలు నేస్తమా’ అని ఆమె ట్వీట్ చేశారు. రతన్ టాటాతో తాను డేటింగ్ చేశానని, ఆ తర్వాత ఇద్దరం విడిపోయినట్లు 2011లో హిందుస్థాన్ టైమ్స్ ఇంటర్వ్యూలో సిమి చెప్పారు. ఓ ఇంగ్లిష్ సినిమాతో తెరంగేట్రం చేసిన ఆమె తర్వాత బాలీవుడ్, […]
Read Moreరతన్ టాటాకు క్యాబినెట్ నివాళి
– రతన్ టాటా మృతి దేశానికే తీరని లోటన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి: దిగ్గజ వ్యాపార వేత్త రతన్ టాటా మృతికి ఎపి క్యాబినెట్ సంతాపం తెలిపింది. రతన్ టాటా దేశానికి చేసిన సేవలను సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా ప్రస్తావించారు. విలువలతో కూడిన వ్యాపారంతో రతన్ టాటా ఒక పెద్ద బ్రాండ్ ను సృష్టించారని ముఖ్యమంత్రి కొనియాడారు. సంపదను సృష్టించడమే కాకుండా…ఆ సంపదను సమాజంలో అన్ని వర్గాలకు […]
Read Moreరతన్ టాటాకు సినీ ప్రముఖుల నివాళులు
వ్యాపార దిగ్గజం రతన్ టాటా మృతి పట్ల సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలిపారు. భారతీయులందరికీ ఇది బాధాకరమైన రోజు: చిరంజీవి “భారతీయులందరికీ ఇది బాధాకరమైన రోజు. తరతరాలకు ఆయన సేవలను మించినవారు లేరు. మన దేశం ఇప్పటివరకు చూసిన గొప్ప దార్శనికులలో రతన్ టాటా ఒకరు. నిజమైన పారిశ్రామికవేత్త, పరోపకారి, అసాధారణమైన వ్యక్తి. టాటా బ్రాండ్లను ప్రపంచ పవర్హౌస్గా నిర్మించడమే కాకుండా మన దేశ నిర్మాణంలోనూ […]
Read Moreరతన్ టాటా అసాధారణమైన వ్యక్తి: ప్రధాని మోదీ
రతన్ టాటాకు ప్రధాని మోదీ, తెలుగు రాష్ట్రాల సీఎంల సంతాపం వ్యాపార దిగ్గజం రతన్ టాటా మృతి పట్ల వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలిపారు. రతన్ టాటా అసాధారణమైన వ్యక్తి: ప్రధాని మోదీ దార్శనికులైన వ్యాపార దిగ్గజం, అసాధారణ మానవతా వాది అయిన రతన్ టాటా మనకు దూరం అయ్యారని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భారీ లక్ష్యాలను ఊహించడం, ఆ ప్రతిఫలాలను […]
Read More