-వరద పంపు గ్రామాల్లోనీ ప్రజలకు ప్రభుత్వ నిత్యవసర సరుకులు పంపిణీ -మండలంలోని పునరావాస కేంద్రాల పరిశీలన -ఎమ్మెల్యే వెనిగండ్ల రాము నందివాడ11: విపత్కర పరిస్థితుల్లో చరిత్ర చూడని విధంగా వచ్చిన వరద ప్రభావంతో నష్టపోయిన బాధితులకు ప్రభుత్వం అందిస్తున్న సహాయానికి తోడుగా చేయూతనందించిన దాతలు….. స్వచ్ఛంద సంస్థలకు గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము చేతులెత్తి ధన్యవాదాలు తెలియజేశారు. నందివాడ మండలంలో వరద ముంపు గ్రామాల్లో ఎమ్మెల్యే రాము ప్రభుత్వం అందించిన […]
Read Moreపేదలకు సహాయం చేయడం సంతోషంగా ఉంది
-కర్నూలు జిల్లా టిడిపి అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డి -కర్నూలు జిల్లా ఎమ్మెల్యేలు, నాయకులు తో కలిసి వరద బాధితులకు కిట్లు పంపిణీ చేసిన మంత్రి టిజి.భరత్ మొన్న అమరావతి ప్రాంతం లో కురిసిన భారీ వర్షాలకు,వరద బాధితులకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డి , మంత్రి వర్యులు టిజి భరత్ ,పత్తికోండ నియోజకవర్గం ఎమ్మెల్యే కెయి […]
Read Moreదేవరపల్లి రోడ్డు ప్రమాదంపై మంత్రి కందుల దుర్గేష్ దిగ్భ్రాంతి
* దేవరపల్లి రోడ్డు ప్రమాదంలో రోజువారి కూలీలు 7 గురు మరణించడం అత్యంత బాధాకరం * బాధిత కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా మంగళవారం రాత్రి దేవరపల్లి మండలం, చిలకావారిపాకలు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంపై మంత్రి కందుల దుర్గేష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. లారీ బోల్తా పడిన రోడ్డు ప్రమాదం లో నిడదవోలు అసెంబ్లీ నియోజకవర్గము నకు చెందిన రోజువారి కూలీలు 7 గురు మరణించడం అత్యంత […]
Read Moreఏడు నెలలుగా ఆగిపోయిన జీతం విడుదల
* ఉప ముఖ్యమంత్రివర్యులు దృష్టికి రాగానే సమస్య తక్షణ పరిష్కారం * రూ.30 కోట్లు వేతన బకాయిలు విడుదల * శ్రీ సత్యసాయి వాటర్ సప్లై స్కీంలో 536 మంది కార్మికుల సమస్యకు పరిష్కారం ఉమ్మడి అనంతపురం జిల్లాలో శ్రీ సత్యసాయి వాటర్ సప్లై ప్రాజెక్టు బోర్డు ద్వారా గ్రామీణ ప్రాంతాలకు తాగునీరు అందించే పథకం సాగుతోంది. ఇందులో పని చేసే 536 మంది కార్మికులకు 7 నెలలుగా జీతాలు […]
Read Moreఊర్మిళ నగర్లో కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పర్యటన
విజయవాడ: విజయవాడలోని భవానిపురం 43వ డివిజన్ ఊర్మిళ నగర్లో వరద ముంపు బాధితులను పరామర్శించేందుకు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి శుభాష్ పర్యటించారు. వరద ముంపు బాధితుల ఇళ్ళకు స్వయంగా వెళ్లి వారికి భరోసా ఇచ్చారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో నిత్యావసర సరుకుల పంపిణీని మంత్రి పరిశీలించారు. కాలనీ మొత్తం శానిటైజేషన్ చేయిస్తున్నామని, నిలిచిపోయిన వరద నీటిని మోటార్ల ద్వారా బయటికి తోడేస్తామని తెలిపారు. “ప్రతి ఒక్క బాధితునికి […]
Read Moreదేవరపల్లి రోడ్డు ప్రమాదంపై పురంధేశ్వరి దిగ్భ్రాంతి
విజయవాడ: తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం, చిలకావారిపాకలు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాద ఘటన పై బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ రోడ్డు ప్రమాదంలో లారీ బోల్తా పడటం వల్ల ఏడు మంది దుర్మరణం చెందడం పట్ల పురంధేశ్వరి ఆవేదనను వ్యక్తం చేశారు. లారీలో ప్రయాణిస్తున్న కూలీలు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని, వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. […]
Read Moreకాలువ గట్ల ఆక్రమణలను దృష్టి సారించాలి
– – ఉండి శాసనసభ్యులు రఘురామకృష్ణంరాజు ఉండి: కాలువ గట్లను ఆక్రమించుకొని నివాసాలు ఏర్పరచుకున్న వారికి ఇప్పటివరకు ఇళ్ల స్థలాలు ఇవ్వకపోతే, ఇళ్ల స్థలాలిచ్చి గృహ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని రఘురామకృష్ణం రాజు కోరారు. కాలువ గట్లను ఆక్రమించుకొని నివాసాలు ఏర్పరచుకున్న వారికి గతంలో ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది. గతంలో రాష్ట్రవ్యాప్తంగా ఐదు నుంచి ఆరు లక్షలకు మించి ఇళ్లను నిర్మించలేదు. తాను టిడ్కో ఇళ్ల గురించి […]
Read Moreహవ్వ… సీఎం ఇంటిపై దాడి చేసిన వారినే పట్టుకోలేరా?
– ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు ఉండి, మహానాడు: ఒకప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటిపై, తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం పై గత ప్రభుత్వ హయాంలో కొంతమంది దారుణంగా దాడి చేశారని, వారిని పోలీసులు ఇప్పటివరకు అరెస్టు చేయకపోవడం పట్ల ఉండి శాసనసభ్యుడు రఘురామ కృష్ణంరాజు విస్మయం వ్యక్తం చేశారు. ఈ కేసులో కొంతమంది హైకోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ కోసం పిటీషన్ దాఖలు చేయగా, […]
Read Moreటీడీపీ కార్యకర్తల రక్షణ బాధ్యత నాది
– ప్రత్యర్థులు దాడి చేస్తే సహించం – దర్శి ఇన్చార్జి గొట్టిపాటి లక్ష్మి హెచ్చరిక దర్శి, మహానాడు: ప్రజా విశ్వాసం కోల్పోయినా వైసీపీ వారిలో మార్పు రాలేదు… దర్శి ప్రాంతంలో కూటమి కార్యకర్తలపై వైసీపీ దాడులు చేస్తే సహించేది లేదని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) దర్శి నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి హెచ్చరించారు. వినాయక నిమజ్జనం సాకుగా చూపుతూ కురిచేడు మండలం, దేకనకొండ గ్రామంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై వైసీపీ […]
Read Moreపోరాట స్ఫూర్తిని చాటిన చాకలి ఐలమ్మ
– ఎమ్మెల్యే గళ్ళా మాధవి గుంటూరు, మహానాడు: ప్రజావ్యతిరేక పాలనపై ధిక్కారాన్ని ప్రకటించిన చాకలి ఐలమ్మ ప్రతిఘటనా తత్వం ఎల్లవేళలా ఆదర్శమని, భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాడి తెలంగాణ ప్రజల తెగువను, పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటిన నిప్పుకణిక, వీర వనిత చాకలి ఐలమ్మ అని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి పేర్కొన్నారు. టీడీపీ కార్యాలయంలో మంగళవారం చాకలి ఐలమ్మ 39వ […]
Read More