ఇంకా వరద నీటిలోనే పాల ఫ్యాక్టరీ!

– సుమారు రూ. 100 కోట్లు నష్టం విజయవాడ, మహానాడు: స్థానిక విజయ డెయిరీ పాల ఫ్యాక్టరీ ఇంకా వరద నీటిలోనే నానుతోంది. దీంతో సుమారు వంద కోట్ల రూపాయలు నష్టం వాటిల్లినట్టు అంచనా వేస్తున్నారు. వారం కింద ఐదు అడుగుల ఉన్న నీరు మంగళవారానికి రెండు అడుగులకు తగ్గింది. ఈ ఫ్యాక్టరీ నగరంలోని పశ్చిమ నియోజకవర్గంలో ఉంది. డెయిరీ లో పాలు, పెరుగు, బటర్‌ ప్రాసెసింగ్ యూనిట్లు పాడైపోయినట్టు […]

Read More

టీడీపీ – వైసీపీ వర్గాల మధ్య ఉద్రిక్తత!

– వెనుదిరిగిన మాజీ ఎమ్మెల్యే నంబూరి అమరావతి, మహానాడు: పల్నాడు జిల్లా, అమరావతి మండలం, 14వ మైలు వద్ద తెలుగుదేశం పార్టీ(టీడీపీ) – వైసీపీ వర్గాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ముంపు ప్రాంతాల్లో పర్యటించేందుకు మంగళవారం బయలుదేరిన వైసీపీకి చెందిన పెదకూరపాడు మాజీ శాసన సభ్యుడు నంబూరు శంకర్రావు ను టీడీపీ శ్రేణులు అడ్డుకున్నారు. అధికారం ఉన్నప్పుడు రైతులు గోడు పట్టని వైసీపీ నేతలు వరదలను రాజకీయానికి వాడుకోవాలని […]

Read More

వైకాపాకు కొత్త సలహాదారొచ్చారు!

– ఆళ్ల సాయిదత్ నియామకం – రాబిన్‌శర్మ టీమ్‌లో పనిచేసిన సాయిదత్ – గతంలో అమిత్‌షా టీమ్‌లోనూ పనిచేసిన అనుభవం – వైసీసీ నిర్మాణ బాధ్యతలు, ఆఫీసు వ్యవహారాలు ఇకపై ఆయనకే – సోషల్‌మీడియా దళపతిగా విజయమ్మ బంధువు యశ్వంత్‌రెడ్డి – జనంలో దూసుకుపోతున్న జగన్ సోషల్‌మీడియా – లోకేష్ టార్గెట్‌గా కొద్దిరోజుల నుంచి సోషల్‌మీడియా పోస్టింగులు – విద్యాశాఖ, హాస్టళ్లపైనే దృష్టి సారించిన వైసీపీ సోషల్‌మీడియా కొత్త దళం […]

Read More

బీజేపీ కార్యాలయంలో వారధి

రాష్ట్రంలోని ప్రజా సమస్యలపై భారతీయ జనతా పార్టీ(బీజేపీ) ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన వారధి కార్యక్రమం సోమవారం విజయవాడ రాష్ట్ర పార్టీ కార్యాలయంలో జరిగింది. పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు, రాష్ట్ర కార్యదర్శిలు ముని సుబ్రహ్మణ్యం, బాలకృష్ణ యాదవ్, వారధి రాష్ట్ర కో ఆర్డినేటర్ కిలారు దిలీప్‌ పాల్గొన్నారు. తదనంతరం వారధి కార్యక్రమానికి విచ్చేసిన రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ కి, 2014 సంవత్సరంలో సత్యవేడు మండలంలో […]

Read More

అయిదేళ్ళ వైసీపీ పాలన… టెర్రరిస్టు పాలన!

– టీడీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు బత్తుల తాతయ్య బాబు అనకాపల్లి, మహానాడు: ప్రజా నాయకుడు తెలుగుదేశం పార్టీ(టీడీపీ) జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడి అక్రమ అరెస్టుకు ఏడాది పూర్తయింది. చంద్రబాబు అభివృద్ధి, సంక్షేమం, సామాజిక న్యాయం ధ్యేయంగా పాలన చేశారు. నీతి, నిజాయితీ, చట్టబద్దత, పారదర్శకత చంద్రబాబు ప్రత్యేకత. అందుచేతనే చంద్రబాబును అక్రమ అరెస్టు చేస్తే వర్గాలకు అతీతంగా రాష్ట్ర ప్రజలందరు ఖండించారని పార్టీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు […]

Read More

సహాయక చర్యల్లో బాధ్యతారాహిత్యం

– వీఆర్వో విజయలక్ష్మికి షోకాజు నోటీసు ఎన్టీఆర్ జిల్లా: వరద ప్రభావిత ప్రాంతాల్లో చేపడుతున్న సహాయక చర్యల్లో నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యంతో వ్యవహరించినట్లు ఫిర్యాదు నేపథ్యంలో 259వ వార్డు సచివాలయం వీఆర్వో విజయలక్ష్మికి షోకాజు నోటీసు ఇచ్చినట్లు జిల్లా కలెక్టర్ డా. జి.సృజన సోమవారం తెలిపారు. అజిత్ సింగ్ నగర్, షాది ఖానా రోడ్ ప్రాంతంలో ఓ వ్యక్తిపై చేయిచేసుకున్నట్లు ఆరోపణలు నేపథ్యంలో షోకాజ్ నోటీసు ఇచ్చినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం […]

Read More

పడవలు ఢీకొట్టిన ఘటనపై దర్యాప్తు

– విచారణలో ఒక్కో అంశం బయటకు వస్తోంది – అందరికీ అన్నం పెట్టే అన్నదాతలకు నష్టం కలిగించాలనుకునే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తప్పవు.. – మా ప్రభుత్వం నిర్మాణం పరంగా దృష్టిసారిస్తుంటే ప్రతిపక్షం విధ్వంసం దిశగా ముందుకెళ్తోంది – ఘటనపై గౌరవ ముఖ్యమంత్రి చాలా సీరియస్ గా ఉన్నారు – కౌంటర్ వెయిట్ల పునరుద్ధరణ పనులను రెండు రోజుల్లో పూర్తిచేస్తాం – మీడియాతో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రివర్యులు […]

Read More

బాధితుల బాధలు తీరుస్తున్న బాబు ‘టెక్నాలజీ’

– వరద విపత్తు సహాయక చర్యల్లో డ్రోన్ల వినియోగం దేశానికే ఆదర్శం – ఆహారం, నీరు, మందులను సుదూర గృహాలకు చేర్చడంలో డ్రోన్ల సేవలు భేష్ – బుడమేరు గండ్లను పూచే పనుల్లోనూ కీలక పాత్ర పోషించిన డ్రోన్ సాంకేతికత – పారిశుద్ధ్య కార్యక్రమాల్లోనూ భాగస్వామ్యం అయిన డ్రోన్లు – డ్రోన్లు, రోబో జాకెట్లు, ఏఐ, డేటా ఆనలిటిక్స్.. సాంకేతికత సహకారంతో సహాయక కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడంలో కార్యదక్షత చూపిన […]

Read More

ఇంటింటికీ వైద్య సేవలు

– వార్డు యూనిట్‌గా వైద్యసేవలు – అంటువ్యాధులు రాకుండా అప్రమత్తం – వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ బాధితులకు బీజేపీ ఎమ్మెల్యేల నెల జీతం విరాళం – బీజేఎల్పీ నేత విష్ణుకుమార్‌రాజు విజయవాడ: వరద ప్రభావిత ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వైద్య సేవలు అందిస్తున్నాం. ఇప్పటికే 32 డివిజన్లలో 131కు పైగా మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నాం. వీటికి అదనంగా […]

Read More

లలితా జ్యువెలిరీ అధినేత వరద బాధితుల కోసం రూ. కోటి విరాళం

లలితా జ్యువెలిరీ మార్ట్ లిమిటెడ్ అధినేత ఎం.కిరణ్ కుమార్ వరద బాధితుల కోసం రూ. కోటి విరాళం అందించారు. సీఎం చంద్రబాబు నాయుడుని విజయవాడ కలెక్టరేట్ లో సోమవారం కలిసి ఈ చెక్కు అందించారు. ఈ సందర్భంగా కిరణ్ కుమార్ ని సీఎం చంద్రబాబు అభినందించారు.

Read More