కేంద్రం నుంచి దీర్ఘకాలిక సాయం

-రాష్ట్రం కష్టకాలంలో ఉంది, ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు -ఇటువంటప్పుడు రాజకీయాలు అవసరమా? -వైసీపీ ప్రభుత్వ హయాంలో బుడమేరును పట్టించుకోలేదు -బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి – బీడీసీ గండ్లు పూడ్చివేత పనులను పరిశీలించిన మంత్రి నిమ్మల రామానాయుడు , బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి, ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ కొండపల్లి: ఏపీకి ప్రకృతి విపత్తు వల్ల కలిగిన నష్టం అంచనా వేసిన తర్వాత కేంద్రం నుంచి తక్షణ […]

Read More

సహాయక చర్యలు పర్యవేక్షించిన ఎమ్మెల్యే వసంత

– వరద బాధితులకు కొనసాగుతున్న సహాయక చర్యలు – గొల్లపూడిలో ఎమ్మెల్యే కృష్ణప్రసాదు గారి కార్యాలయం నుంచి భారీగా ఆహారం, తాగునీరు, పాలప్యాకెట్లు, రొట్టెలు కొవ్వొత్తులు, పెట్టెలు పంపిణీ. విజయవాడ రూరల్: వరద బాధితులకు సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. మైలవరం శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ గారు స్వయంగా ఈ సహాయ చర్యలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. వరుసగా ఆరో రోజు శుక్రవారం నాడు మైలవరం నియోజకవర్గ వ్యాప్తంగా నిరాశ్రయులైన వరద […]

Read More

వరద బాధితులకు ఆహార ప్యాకెట్లు అందజేసిన ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య

జగ్గయ్యపేట: ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న జగ్గయ్యపేట మండలం, బూదవాడ గ్రామంలో నాయకులతో కలిసి ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య పర్యటించారు. ఈ సందర్భంగా వరద బాధితులకు పెనుగంచిప్రోలు మండలం & పెనుగంచిప్రోలు గ్రామానికి చెందిన దాసరి కుల సంఘం ఈశ్వరమ్మ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన 400 మందికి ఆహార పొట్లాలను ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య చేతుల మీదుగా బాధితులకు అందజేశారు. ఈ కార్యక్రమానికి దాతలు పెనుగంచిప్రోలు దాసరి […]

Read More

సీఎం చంద్రబాబు నాయుడు ఏరియల్ విజిట్

విజయవాడ, మహానాడు: విజయవాడను ముంచి, శోకసంద్రంలోకి నెట్టేసిన బుడమేరును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం హెలికాప్టర్‌ సాయంతో పరిశీలించారు. ఆ వివరాలు.. • బుడమేరు కట్ట తెగిన ప్రాంతాన్ని హెలికాప్టర్ లో ఏరియల్ విజిట్ ద్వారా పరిశీలన. • బుడమేరు ఏ ఏ ప్రాంతాల మీదుగా ప్రవహించి కొల్లేరు సరస్సులో కలుస్తుందో పరిశీలన. • బుడమేరు ఎక్కడ ఎక్కడ ఆక్రమణలకు గురైందో నిశితంగా పరిశీలించిన సీఎం. • బుడమేరుకు పడిన […]

Read More

దాతృత్వం చాటుకుంటున్న దాతలు…వెల్లువలా విరాళాలు

విజయవాడ : సీఎం సహాయ నిధికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. వరద బాధితులకు సహాయం అందించేందుకు ముందుకు రావాలని సీఎం నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపుతో దాతల నుండి స్పందన పెద్ద ఎత్తున లభిస్తోంది. విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ లో సీఎం చంద్రబాబును రాజకీయ పార్టీల నేతలు, పలు వ్యాపార సంస్థల అధినేతలు, ఉద్యోగులు, ప్రముఖులు, కార్మిక సంఘాల నాయకులు కలిసి విరాళాలను చెక్కు, నగదు రూపంలో అందించారు. […]

Read More

భారీగా తగ్గనున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

లీటర్‌కు 4 నుంచి 6 రూపాయలు తగ్గింపు? పెట్రోల్‌, డీజిల్‌ ధరలను దేశ వ్యాప్తంగా తగ్గించాలని కేంద్రం ప్లాన్ చేస్తోంది. కాగా, చమురు ధరలు ఈ ఏడాది జనవరి నుంచి కనిష్ట స్థాయికి పడిపోయాయి. దీంతోనే పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే, మార్కెట్‌లో ముడిచమురు ధరలు క్రమంగా తగ్గుతున్న సంగతి తెలిసిందే. గత 10 ఏళ్లలో జూన్‌ 2022లో గరిష్ఠంగా బ్యారెల్‌ ధర 115 డాలర్లుగా […]

Read More

వేసవి కాలంలోనే మరమ్మతు చేయకనే ఈ విపత్తు

( టి. లక్ష్మీనారాయణ) కృష్ణా డెల్టా వ్యవస్థలో అంతర్భాగమైన ఏలూరు కాలువను ఎనికేపాడు వద్ద బుడమేరు సొరంగ మార్గంలో దాటుతుంది. ఆ సొరంగ మార్గం సగానికి సగం మూసుకుపోయిందని, వరద ప్రవాహం ఏడెనిమిది వేల క్యూసెక్కులకు మించిలేదని ఒక ఇంజనీర్ నాకు చెప్పడంతో అక్కడికి వెళ్ళి చూడాలనుకొన్నాను. నేను, గోపాలకృష్ణగారు అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నించాం. బోటులో బుడమేరు వరద నీటిలో ఒక గట్టు నుండి మరొక గట్టు వరకు వెళ్ళాం. […]

Read More

జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోండి

-ఎమ్మెల్యే గళ్ళా మాధవి గుంటూరు, మహానాడు: గుంటూరు జిల్లాలో మొట్టమొదటి సారిగా జాబ్ మేళాను నిర్వహించబోతున్నామని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి తెలిపారు. శుక్రవారం గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో మెగా జాబ్ మేళా బ్రోచర్ ను హెచ్ ఆర్ & కో ప్రతినిధులు, ఎన్డీయే కూటమి నేతలతో కలిసి ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు […]

Read More

బాలకృష్ణా రెడ్డి మృతి దిగ్భ్రాంతికరం

– కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి హైదరాబాద్‌, మహానాడు: ప్రముఖ తెలంగాణవాది, మలిదశ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణా రెడ్డి మృతి దిగ్భ్రాంతికరం… వారు మలిదశ తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారని భారతీయ జనతా పార్టీ(బీజేపీ) రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌ రెడ్డి అన్నారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. చిన్నతనం నుంచి జాతీయవాద రాజకీయాలకు, బీజేపీతో సన్నిహితంగా ఉంటూ […]

Read More

గ్రామీణ రహదారుల పునరుద్ధరణ కోసం రూ.24 కోట్లు మంజూరు

– మంత్రి సీతక్క హైదరాబాద్‌: రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో చెరువులు, కుంటలు, వాగులు ఇతర జలాశయాలపై నిర్మించిన అక్రమ కట్టడాలను గుర్తించి, వాటి పూర్తి వివరాలతో వెంటనే నివేదిక ఇవ్వాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, నీటిసరఫరాల శాఖ మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని గ్రామీణ రహదారుల పునరుద్ధరణ కోసం తక్షణావసరంగా రూ.24 కోట్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు.  ఆమె సచివాలయంలో తమ శాఖ కార్యదర్శి లోకేశ్‌కుమార్, కమిషనర్‌ అనితా రామచంద్రన్‌లతో […]

Read More