రాష్ట్రం లో ఆటవిక పాలన

– డీజీపీ కార్యాలయం లో అడిషనల్ డీజీ మహేష్ భగవత్ కు మెమోరాండం ఇచ్చిన బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యేలు కె .పి .వివేకానంద, మాధవరం కృష్ణా రావు హైదరాబాద్: రాష్ట్రం లో ఆటవిక పాలన నడుస్తోందనడానికి నిన్న ఖమ్మం లో బీ ఆర్ ఎస్ నేతల పై జరిగిన దాడులే నిదర్శనం. సీఎం రేవంత్ రెడ్డి కనుసన్నల్లో ఖమ్మం లో మాపై దాడి జరిగింది. వరద బాధితులకు బీ […]

Read More

తొలగించిన వారిని తిరిగి నియమించండి

హైదరాబాద్: సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో కాంగ్రెస్ ప్రభుత్వం తొలగించిన సిబ్బందిని తిరిగి నియమించాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్‌రావు డిమాండ్ చేశారు. ఆ మేరకు ఆయన తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి బహిరంగలేఖ రాశారు. సోషల్ వెల్ఫేర్ విద్యాలయాల్లో పనిచేస్తున్న 6,200 మంది పార్ట్ టైమ్ టీచర్లు, పార్ట్ టైం లెక్చరర్లు, డీ.ఈ.వోలను ఏకకాలంలో విధుల నుంచి తొలగించడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాసిన మాజీ […]

Read More

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు పెన్షన్ ఇవ్వమని చట్టం చేయాలి

– బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ తెలంగాణలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించేలా వారిని ప్రోత్సహించాలి. వారిని ప్రలోభాలకు, బెదిరింపులను లోను చేసి పార్టీ ఫిరాయింపులకు పాల్పడేలా చేయాలి. అదే హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయిస్తే మాత్రం వారిపై చర్యలు అంటూ హంగామా చేయాలి. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు పెన్షన్ ఇవ్వమని చట్టం చేయాలి. దేశవ్యాప్తంగా ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా కాంగ్రెస్ చేస్తున్న […]

Read More

సీఎంఆర్‌ఎఫ్‌కు విజయనగరం జిల్లా సమాఖ్య 10 లక్షల విరాళం

విజయవాడ: బుడమేరు వరద బాధితుల సహాయార్థం రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధుల సాధికారిక మరియు సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో విజయనగరం జిల్లా స్వయం సహాయక సంఘాల సమాఖ్య ముఖ్యమంత్రి సహాయ నిధికి పది లక్షల రూపాయల విరాళం ఇచ్చారు. ఇటీవల సంభవించిన వరదల్లో సర్వసం కోల్పోయిన బాధితుల సహాయార్థం విజయనగరం జిల్లా సమాఖ్య నాయకులు 10 లక్షల […]

Read More

బీమా కంపెనీలు 10 రోజుల్లో క్లెయిమ్స్ పూర్తి చేయండి

– వరదల్లో దెబ్బతిన్న వాహనాలకు త్వరితగతిన బీమా ఇచ్చే విషయంపై బీమా కంపెనీ ప్రతినిధులతో చర్చించిన సీఎం చంద్రబాబు – ప్రజలు కొనుగోలు చేసిన వస్తువులపై ఈఎంఐపై బ్యాంకర్ల నుంచి ఒత్తిడి చేయకుండా చూసే ప్రయత్నంలో ప్రభుత్వం – విజయవాడ కలెక్టరేట్ లో బ్యాంకర్లు, బీమా కంపెనీల ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ – విజయవాడలో వరదలతో ప్రజలు తీవ్రంగా నష్టపోయిన పరిస్థితుల్లో సాయం చేసేందుకు బ్యాంకర్లు, ఇన్సూరెన్స్ […]

Read More

ఫైర్ టెండర్ల ద్వారా నగరంలో రహదార్లు శుభ్రత

విజయవాడ: బుడమేరు వరద కారణంగా విజయవాడ నగరంలో బురద మయంగా మారిన వివిధ రహదారులను రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుండి 43 అగ్నిమాపక కేంద్రాలకు చెందిన ఫైర్ టెండర్లను విజయవాడ నగరానికి తీసుకు వచ్చి పెద్ద ఎత్తున క్లినింగ్ చర్యలు చేపట్టారు. అదే విధంగా వరదలతో ఇళ్ళలో పేరుకుపోయిన బురదను తొలగించి ఇళ్ళ పరిసరాలను శుభ్రం చేసుకునేందు ఈఫైర్ టెండర్లను వినియోగించుకో వచ్చును. వివిధ ఫైర్ టెండర్లను వార్డుల […]

Read More

వరద బాధితులను ఆదుకుంటాం

– మంత్రి కొలుసు పార్థసారథి పెనమలూరు: వరద బాధితులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి హామీ ఇచ్చారు. మంత్రి బుధవారం తాడిగడప మున్సిపాలిటీలో యనమలకుదురు, పెనమలూరు మండలం కరకట్టపై పెదపులిపాక శ్రీనగర్ కాలనీ ప్రాంతాల్లో, పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ స్థానిక నాయకులతో కలిసి పర్యటించి మంత్రి ముంపు ప్రాంతాలను పరిశీలించారు. బాధితులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి […]

Read More

బాధితుల నుంచి డబ్బులు వసూలు చేస్తే జైలుకు పంపుతాం

వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి ఎక్కడా ఎలాంటి అవసరమొచ్చినా అండగా ఉంటా బుడమేరు వద్ద గండ్లు పూడ్చే చర్యలు కొనసాగుతున్నాయి ప్రైవేట్ బోట్లకు ప్రభుత్వమే డబ్బు చెల్లిస్తుంది విజయవాడకు బుడమేరు చాలా సమస్యగా తయారైంది..చిన్న చిన్న వాగులన్నీ కలిసి బుడమేరు పెద్దదిగా మారింది ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే వైసీపీ నేతలు అమరావతి మునిగిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ప్రజల కోసం నేను యజ్ఞం చేస్తుంటే.. వైసీపీ […]

Read More

వరద సహాయక చర్యల్లో ఎమ్మెల్యే బలరాముడు

విజయవాడ, మహానాడు: జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం ఆదేశాల మేరకు అలాగే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధక్షుడు పల్లా శ్రీనివాస్ ఆదేశాల మేరకు రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ విజయవాడలోని వరద ముంపు ప్రాంతాల్లో సేవలందిస్తున్నారు. మోకాల్లోతు నీటిలో నడిచి మరి బాధితుల వద్దకు వెళ్లి అండగా నిలుస్తున్నారు. ట్రాక్టర్, జెసిబి లతో విజయవాడలోని సింగ్ నగర్ లో గల 58, 59 డివిజన్ లలో ఎమ్మెల్యే, ఆయన అభిమానులు, […]

Read More

సహాయక చర్యల్లో 1,800 మంది టీడీపీ శ్రేణులు నిమగ్నం

– పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ వెల్లడి విజయవాడ, మహానాడు: విజయవాడలో నెలకొన్న విపత్కర పరిస్థితి దృష్ట్యా సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందించేందుకు 1,800 మందికి పైగా తెలుగుదేశం పార్టీ(టీడీపీ) కార్యకర్తలు, నేతలు అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ వెల్లడించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పార్టీ కార్యకర్తలకు విజయవాడలోని వేర్వేరు చోట్ల సహాయ కార్యక్రమాలను అప్పగించామని, చంద్రబాబు నిరంతరం ఇస్తున్న […]

Read More