– జనం చస్తున్నా పాపం అనిపించడం లేదా? – కేసీఆర్ ఫాం హౌజ్ లో, కేటీఆర్ అమెరికాలో జల్సాలు – బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలపై మంత్రి సీతక్క సీరియస్ హైదరాబాద్: జనం చస్తున్నా పాపం అనిపించడం లేదా? వరదల్లోనూ బురద రాజకీయాలేనా? ప్రజలు కష్టాల్లో… కేసీఆర్ ఫాం హౌజ్ లో, కేటీఆర్ అమెరికాలో జల్సాలు. కష్టకాలంలో చేయూతనివ్వాల్సింది పోయి కేటీఆర్, హరీష్ రావులు రాజకీయాలు చేస్తున్నారు. క్షేత్రంలో ఉండి ప్రజల […]
Read Moreభారీ వర్షాలకు కంతేరు అండర్ పాస్ బ్రిడ్జి దెబ్బ తిని రాకపోకలు నిలిచిపోయాయి
డివిజన్ రైల్వే మేనేజర్(డీఆర్ఎం), ఇంజనీరింగ్ సిబ్బంది, స్థానిక నాయకులతో కలిసి తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ బ్రిడ్జిని సోమవారం పరిశీలించారు. త్వరతగతిన నిర్మాణ పనులు చేపట్టాలని, ఇంజనీరింగ్ సిబ్బంది డిజైన్ ను పరిశీలించి మోడిఫికేషన్ చేయాలని డీఆర్ఎంని ఎమ్మెల్యే కోరారు.
Read Moreసమస్యల పరిష్కారానికి కృషి
– ఎమ్మెల్యే చదలవాడ నరసరావుపేట, మహానాడు: నరసరావుపేటలో ఎలాంటి సమస్య ఉన్నా తనకు చెప్పొచ్చని, వాటి పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు అన్నారు. నియోజకవర్గంలో పర్యటిస్తూ..రోడ్డు పక్కన ఉన్న టీ స్టాల్ వద్ద టీ తాగుతూ సామన్యులతో ముచ్చటించారు. గత పాలనకు నేటి పాలనకు తేడా ఏమైన గుర్తించారా అని అడిగారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటానని తెలిపారు. ఎమ్మెల్యే నేరుగా వచ్చి ముచ్చటించడం, […]
Read Moreఖమ్మంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన
– ఖమ్మంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన తర్వాత వరదల విపత్తు పై జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఖమ్మం: వరద విపత్తుల వల్ల నష్టపోయిన ప్రజలు ఆందోళన చెందవద్దు మనది ప్రజా ప్రభుత్వం ప్రజలకు ఏ కష్టం వచ్చినా ప్రజా ప్రభుత్వం అండగా ఉంటుంది. ప్రజల్లోకి వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకోవడం మర్చిపోయినా గత పాలకులు సోషల్ మీడియా వేదికగా […]
Read Moreవరద బాధితులను ఆదుకుంటున్నాం…
– ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు వేమూరు, మహానాడు: వరద బాధితులకు అధికార యంత్రాంగంతో కలిసి సహాయక చర్యలు అందిస్తున్నామని మాజీ మంత్రి, వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు తెలిపారు. లంక గ్రామాలు, వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాలను అధికారులు, నాయకులతో కలిసి ఆయన పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.. ప్రకాశం బ్యారేజ్ కట్టిన తర్వాత ఇంతవరకు కనివిని ఎరుగని రీతిలో ఎక్కువ వరద […]
Read Moreవైఎస్సార్ ఘాట్ వద్ద వైఎస్ జగన్ ఘన నివాళి
– ప్రత్యేక ప్రార్ధనల్లో పాల్గొన్న వైఎస్ కుటుంబ సభ్యులు ఇడుపులపాయ: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డికి ఆయన తనయుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఘనంగా నివాళులర్పించారు. స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 15 వ వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద పూల మాల వేసి శ్రద్దాంజలి ఘటించారు. వైఎస్ జగన్, ఆయన సతీమణి శ్రీమతి వైఎస్ భారతి, తల్లి వైఎస్ విజయమ్మతో పాటు ఇతర […]
Read Moreసీఎం స్వయంగా కష్టాలు తెలుసుకోవడం భేష్
– ఆంధ్రప్రదేశ్ కు రూ.5 వేల కోట్లు ఇవ్వాలి – కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం వెంటనే 5000 కోట్లు మంజూరు చేయాలి.ఏపీలో వరద నష్టం తీవ్రత ఎక్కువగా వుంది. ప్రకృతి విపత్తుతో ప్రజలు అల్లాడిపోతున్నారు. గత రెండు రోజులుగా కురిసిన కుండపోత వర్షాలు కారణంగా గతంలో ఎన్నడూ లేనివిధంగా ఏపీ లో నష్టం జరిగింది. ప్రజలు కష్టాల్లో, తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. […]
Read Moreవిద్యార్థినిలపై లైంగిక వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు
లైంగిక వేధింపులకు గురైన విద్యార్థినికి మంత్రివర్యులు లక్ష రూపాయలు ఆర్థిక సహాయం బాలయోగి గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ సస్పెండ్ రవాణా, యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి లక్కిరెడ్డిపల్లె: విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకొని తీవ్రంగా శిక్షించడం జరుగుతుందని రాష్ట్ర రవాణా, యువజన క్రీడ శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. లక్కిరెడ్డిపల్లె మండలంలోని బాలయోగి గురుకుల పాఠశాలలో ఐదో తరగతి […]
Read Moreఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ లో కర్నూలు జిల్లా టాప్
– వరుసగా రెండు నెలలు పెన్షన్ల పంపిణీలో అగ్రస్థానంలో కర్నూలు జిల్లా కర్నూలు: సెప్టెంబర్ మాసంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ లో 99.47 శాతంతో కర్నూలు జిల్లా రాష్ట్రంలో అగ్రస్థానం లో నిలిచింది.కర్నూలు జిల్లాలో మొత్తం 2 లక్షల 42 వేల 583 పెన్షన్ లు ఉండగా అందులో 2 లక్షల 41 వేల 293 పెన్షన్ లను పంపిణీ చేసి జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచింది. […]
Read Moreసహాయక చర్యల్లో వ్యవసాయ అనుబంధ శాఖలు
మంత్రి ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా 175 వెటర్నరీ అంబులెన్స్ లతో పశువుల వైద్యం, జంతు వైద్య శిబిరాల ద్వారా వైద్య సేవలు 163 బోట్లతో 187 మంది మత్స్యకారులు సహాయక చర్యలు కృష్ణా నదీ పరివాహక ప్రాంతాల్లో రైతులను అప్రమత్తం చేసిన వ్యవసాయ శాఖ వ్యవసాయ, పశుసంవర్ధక, మత్స్య శాఖల అధికారులతో మంత్రి అచ్చెన్నాయుడు సమీక్షలు – ముంపు ప్రాంతాల్లో మంత్రి అచ్చెన్నాయుడు పర్యటన విజయవాడ: భారీ వర్షాలు, పొంగుతున్న […]
Read More