– ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు వినుకొండ, మహానాడు: భారీ వర్షాలు, వరద పరిస్థితుల నేపథ్యంలో సహాయక చర్యలపై అన్ని ప్రభుత్వ విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఆదేశించారు. వరద నష్టం, సత్వర సహాయక చర్యలపై ఆదివారం హైదరరాబాద్ నుంచి అధికారులతో ఆయన సమీక్షించారు. వ్యవసాయం, రెవెన్యూ, పంచాయతీరాజ్, జలవనరులు, విద్యుత్, పోలీస్ సహా పలు శాఖల అధికారులతో ఫోన్లో మాట్లాడి ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకున్నారు. రైతులకు […]
Read Moreప్రజా పంపిణీ వ్యవస్థను మెరుగుపరుస్తాం…
– ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు నరసరావుపేట, మహానాడు: పేదల ఆకలి తీర్చే ప్రజా పంపిణీ వ్యవస్థను మరింత పటిష్ఠ పరిచి, ప్రతి ఒక్కరికీ సరుకులు అందేలా చర్యలు తీసుకుంటామని నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదరవాడ అరవింద బాబు అన్నారు. పట్టణంలోనీ ఆరో వార్డలోని రేషన్ షాపుని ఆకస్మికంగా తనిఖీ చేశారు. సరుకుల కోసం రేషన్ షాపుకు వచ్చిన ప్రజలను సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే […]
Read Moreవర్షాల నుంచి ప్రజలను అప్రమత్తం చేయండి
– ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య నందిగామ, మహానాడు: ఏపీలో నిన్నటి నుంచి భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్న దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అంబారుపేట ఐతవరం హైవే పై జలదిగ్బంధంలో చిక్కుకున్న ప్రయాణికులను సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేరవేయాలని ఎన్టీఆర్ జిల్లా నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అధికారులకు ఆదేశించారు. ఆదివారం మధ్యాహ్నం నుంచి అనుకోని వరదతో అంబారుపేట ఐతవరం నేషనల్ హైవే 65 పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుపోయిందని […]
Read Moreనీట మునిగి ముగ్గురు విద్యార్థుల మృతి
– పెద్దారవీడు మండలంలో విషాదం ప్రకాశం, మహానాడు: ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం, కొత్తపల్లి గ్రామంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పంట పొలానికి ఏర్పాటు చేసుకున్న నీటికుంటలోకి దిగిన ముగ్గురు విద్యార్థులు ఊపిరాడక మృతి చెందారు. ఆదివారం సెలవు దినం కావడం.. గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన వాన ఆదివారం మధ్యాహ్నం తర్వాత తగ్గడంతో కొందరు విద్యార్థులు ఆటలాడుకుంటూ గ్రామ సమీపంలోని ఓ రైతు ఏర్పాటు […]
Read Moreఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఆఫీసుకు సీఎం రాక
విజయవాడ, మహానాడు: ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదివారం విచ్చేశారు. విజయవాడలో బుడమేరు మునక ప్రాంతంలో సహాయక చర్యలపై అధికారులతో ఆయన సమీక్షించారు. సమీక్షకు అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం ఏమన్నారంటే.. • బుడమేరు వరద బాధితుల కష్టాలు తీర్చే వరకు విశ్రమించేది లేదు • పాలు, అహారం, నీళ్లు, కొవ్వొత్తులు, టార్చ్ లు వెంటనే అన్ని ప్రాంతాల నుంచి తెప్పించాలి […]
Read Moreభారీ వర్షాలు, వరదలు… రక్షణ నిమిత్తం
100 పునరావాస కేంద్రాలకు 13,227 మంది తరలింపు – రాష్ట్ర హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి అనిత వెల్లడి అమరావతి, మహానాడు: రాష్ట్రంలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ముంపు బారిన పడిన 294 గ్రామలకు చెందిన 13,227 మందిని పునరావాస కేంద్రాలకు తరలించామని రాష్ట్ర హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. తాడేపల్లిలోని విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయంలోని […]
Read Moreరేపు స్కూళ్ళకు సెలవు ఇవ్వండి: చంద్రబాబు
అమరావతి, మహానాడు: రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్ళకు రేపు సెలవు ఇవ్వాలని సీఎం చంద్రబాబు అధికారం ఆదేశించారు. వర్షాలు వరదల్లో తొమ్మిది మంది చనిపోవడం బాధాకరం అని అన్నారు. ఇప్పటికే చాలా వరకు వర్షాలు తగ్గాయని, కానీ వరద ముప్పు ఉందని చెప్పారు. ఎల్లుండి లోగా వర్షాలు తగ్గుతాయని పేర్కొన్నారు. కృష్ణ, గుంటూరు జిల్లాలో అసాధారణ వర్షపాతం నమోదు అయిందని 37 సెం.మీవరకు వర్షం కురిసింది అని సీఎం తెలిపారు.
Read Moreవైసీపీ నేత పెర్ని నాని, ఇంటూరి రవికిరణ్ పై కోడిగుడ్ల తో దాడి!
గుడివాడ, మహానాడు: మహిళలు, తెలుగుదేశం, జనసేన పార్టీ నాయకుల ఫోటోలు మార్ఫింగ్ చేసినట్టు అభియోగాలు ఎదుర్కొంటున్న ఇంటూరి రవికిరణ్ అనే వ్యక్తి ని గుడివాడ పోలీసులు అదుపులోకి తీసుకోగా స్టేషన్ బెయిల్ పై బయటకు వచ్చారు. అతని కోసం మాజీ మంత్రి పేర్ని నాని వెళ్ళారు. ఈ విషయం తెలుసుకున్న ప్రజలు వారిద్దరిపై కోడిగుడ్లతో దాడి చేసి తరిమి కొట్టారు. ఇటువంటి వారికి ప్రజాకోర్టు లోనే గుణపాఠం నేర్పాలని మహిళలు […]
Read Moreఅర్ధరాత్రి వేళ ముంచెత్తిన రామిలేరు వరద!
– ప్రజలను అప్రమత్తం చేసిన ఎమ్మెల్యే చింతమనేని దెందులూరు, మహానాడు: అర్థరాత్రి వేళ రామిలేరు వరద ముంచెత్తింది. ముంచుకొస్తున్న వరద నుంచి ప్రజలను కాపాడటానికి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వేకువజామున రెండు గంటలకు స్వయంగా రంగంలోకి దిగారు. ‘అమ్మా వరద వచ్చేస్తుంది… నిద్ర లేవండి… నేను పడవలు తెప్పిస్తాను… ఈలోపు డాబాల పైకి వెళ్ళండి’ అంటూ రామిలేరువాగు వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను స్వయంగా అప్రమత్తం చేశారు. తాళ్ళమూడి […]
Read Moreజగనాసురుడిపై ‘బెంగళూరు టీడీపీ’ పోరాటం అనిర్వచనీయం
– మంత్రి సవిత * బెంగళూరు, మహానాడు: జగనాసురుడిపై బెంగళూరు టీడీపీ ఫోరం చేసిన పోరాటం అనిర్వచనీయమని, బెంగళూరు టీడీపీ ఫోరం రాజకీయాలే కాకుండా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కూడా కల్పించిందని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత అభినందించారు. బెంగళూరులో ఆదివారం బెంగళూరు టీడీపీ ఫోరం నిర్వహించిన ‘నవశకం-మంచిరోజులు వచ్చాయి’ కార్యక్రమంలో పాల్గొని మంత్రి మాట్లాడారు. ఆమె ఏమన్నారంటే… ఎన్నికల్లో బీసీ బిడ్డయిన […]
Read More