శ్రీశైలంకు పోటీగా అజేయకల్లాం గుడి! (రాజా రమేష్) అజేయకల్లాం అలియాస్ కల్లం అజేయరెడ్డి జగన్ రెడ్డి సర్కారులో ప్రధాన సలహాదారు. ఆయనకు జగన్ ఓ బహుమతి ఇచ్చారు. అదేమిటంటే.. శ్రీశైలం టెంపుల్కు పోటీగా సొంతంగా గుడి కట్టుకోమని ఆఫర్ ఇచ్చేశారు. అందు కోసం శ్రీశైలం ఆలయానికి సమీపంలో ఉన్న చెరువునే రాసిచ్చేశారు. ఇప్పుడీ వ్యవహారం హైకోర్టుకు చేరడంతో అసలు విషయం వెలుగు చూసింది. జీ సీఎస్, జగన్ ప్రధాన సలహాదారు […]
Read Moreనేతన్నకు చేయూత పథకం కింద 90 కోట్లు నిధులు విడుదల
– గత ప్రభుత్వం నేతన్నకు చేయూత కింద బకాయి పెట్టిన నిధులతో సహా ఎలాంటి బకాయిలు లేకుండా నిధుల విడుదల – గత ప్రభుత్వం నేతన్నలకు చేసింది గోరంత, చెప్పుకునేది కొండత – నేత కార్మికుల సంక్షేమం కోసం మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. అందుకే ఈ రోజు ఎలాంటి బకాయిలు లేకుండా నిధులు మొత్తం విడుదల చేశాము – మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హైదారాబాద్: చేనేత కార్మికులలో పొదుపు […]
Read Moreరాష్ట్రంలో పెసర కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి
– మార్క్ ఫెడ్ కు మంత్రి తుమ్మల ఆదేశాలు హైదరాబాద్: రాష్ట్రంలో పెసర పంటను పండించిన రైతులకు మద్దతు ధర లభించేవిధంగా మార్క్ ఫెడ్ ద్వారా రేపటి నుంచి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి, పెసర పంటను కొనుగోలు చేయాలని మంత్రి మార్క్ ఫెడ్ అధికారులను ఆదేశించడం జరిగింది. ప్రస్తుత వానాకాలంలో 64,175 ఎకరాలలో పెసర పంట సాగయిందని, 17,841 మెట్రిక్ టన్నుల వరకు దిగుబడి రావచ్చని అంచనా వేయడం జరిగిందని […]
Read Moreగోల్డ్ మెడల్ సాధించిన సాధియాకి మంత్రి లోకేష్ అభినందనలు
అమరావతి, మహానాడు: మాల్టా దేశంలో జరిగిన వరల్డ్ పవర్ లిఫ్టింగ్ పోటీలు 57 కేజీల విభాగంలో గోల్డ్ మెడల్ సాధించిన షేక్ సాధియాకు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అభినందనలు తెలిపారు. తమ నమ్మకాన్ని నిలబెట్టినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. మంగళగిరి ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన సాధియా భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. మంగళగిరికి చెందిన అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ క్రీడాకారిణి సాధియా అల్మాస్ […]
Read Moreతెలుగు భాష తియ్యదనం మరువకూడదు
– బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి విజయవాడ, మహానాడు: తెలుగు భాష తియ్యదనం మరువకూడదని భారతీయ జనతా పార్టీ(బీజేపీ) ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. ఈ మేరకు గురువారం తెలుగు భాషా దినోత్సవం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సభకు బీజేపీ టీచర్ సెల్ రాష్ట్ర కన్వీనర్ కొల్లి నాగేశ్వరరావు అధ్యక్షత వహించారు. సినీ గేయ రచయిత జొన్న విత్తుల రామలింగేశ్వర రావు, వామరాజుసత్య మూర్తి, పార్టీ […]
Read Moreసెప్టెంబర్ నెల సామాజిక పెన్షన్లు ఆగస్టు 31 నే పంపిణీ
-సెప్టెంబర్ 1న ఆదివారం సెలవు కావడంతో ఒక రోజు ముందుగానే పెన్షన్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం అమరావతి: ప్రతి నెలా 1వ తేదీన “ పేదల సేవలో” కార్యక్రమం క్రింద పంపిణీ చేసే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను ఈనెల 31వ తేదీనే (శనివారం) పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు నేడు ప్రకటన విడుదల చేసింది. సెప్టెంబర్ 1వ తేదీన ఆదివారం కావడం, ఆ రోజు […]
Read Moreగీత దాటితే వేటు తప్పదు
– కొందరు ఎమ్మెల్యేల వల్ల చెడ్డపేరు – ఇటుక ఇటుక పేర్చి అధికారంలోకి వచ్చాం – పార్టీకి నష్టం వస్తే సహించను – వారిని పిలిచి మాట్లాడతా – నెలలో నామినేటెడ్ పదవుల శుభవార్త – క్యాబినెట్ విషయాలు లీక్ చేయవద్దు – మంత్రుల పనితీరుపై ప్రోగ్రెస్ రిపోర్టు – క్యాబినెట్ భేటీలో చంద్రబాబు ( సుబ్బు) ‘‘కొందరు ఎమ్మెల్యేల తీరు వల్ల పార్టీకి చెడ్డపేరు వస్తోంది. వారి ప్రవర్తనపై […]
Read Moreపోలవరానికి నిధులు కేటాయించిన కేంద్రానికి కృతజ్ఞతలు
రాష్ట్రానికి ఇదొక సుదినం…శుభపరిణామం 2027 మార్చి నాటికి ప్రాజెక్టు పూర్తి చేయాలన్నదే లక్ష్యం కొప్పర్తి, ఓర్వకల్లు పారిశ్రామిక ఇండస్ట్రియల్ పార్కుల అభివృద్ధికి నిధుల కేటాయించడం సంతోషదాయం ఆ రెండు ఇండస్ట్రియల్ పార్కుల ద్వారా లక్ష ఉద్యోగాల కల్పన జగన్ లాంటి వ్యక్తి రాజకీయ పార్టీ నడపడం సమాజానికి చేటు త్వరలో నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తాం -మీడియా సమావేశంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు అమరావతి :- పోలవరం ప్రాజెక్టుకు […]
Read Moreమూడు రాష్ట్రాల తీవ్ర పోటీలో ఫాక్స్కాన్ను ఆంధ్రా పట్టేనా?
(ఏ.బాబు) బీజింగ్ మరియు వాషింగ్టన్ డీసీ మధ్య భూభౌతిక ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో, ఫాక్స్కాన్ తన కార్యకలాపాలను చైనాకు వెలుపల విస్తరించే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగా అది దేశంలో.. దక్షిణాది రాష్ట్రాలలో పెట్టుబడులు పెట్టడానికి వెతుకుతోంది. ఫాక్స్కాన్ను ఆకర్షించడానికి తెలంగాణ, కర్ణాటక & ఆంధ్రప్రదేశ్ లు భూస్థలాలను ఇస్తామన్నాయి. రాష్ట్రంలో “ఫెసిలిటీ సెంటర్” ఏర్పాటు చేయడానికి, ఫాక్స్కాన్ కంపెనీకి 2,000 ఎకరాల భూమిని ప్రభుత్వం ఆఫర్ ఇచ్చిందని తెలంగాణ […]
Read Moreజన్వాడ ఫామ్ హౌస్ వద్ద మరోసారి అధికారుల సర్వే
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం జన్వాడ గ్రామంలోని ఫామ్ హౌస్ వద్ద రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు సంయుక్తంగా సర్వే చేపట్టారు. ఆస్ఐ తేజ, మండల సర్వేయర్ సాయితేజ సహా ఇరిగేషన్ శాఖకు చెందిన ఆరుగురు సభ్యుల బృందం.. నక్ష, డీజీపీఎస్ యంత్రాలతో సర్వే చేస్తోంది. జన్వాడ ఫామ్స్ పక్క నుంచి ఫిరంగి నాలా (బుల్కాపూర్ కత్వా) ప్రవహిస్తోంది. నాలాలో ఫామ్హహౌస్ ప్రహరీగోడ, గేటు నిర్మించారని ఆరోపణలున్నాయి. జన్వాడ ఫామ్ […]
Read More