-జగన్పై ఎంపీ, ఎమ్మెల్సీల తిరుగుబాటు – వైసీపీలో రాజీనామాల పర్వం – ఎమ్మెల్సీ, మహిళా అధ్యక్ష పదవికి పోతుల సునీత రాజీనామా – మండలి చైర్మన్, జగన్కు రాజీనామా లేఖ పంపిన సునీత – నేడు పార్టీ, ఎంపి పదవికి మోపిదేవి రమణ రాజీనామా – 9న టీడీపీలో చేరికకు ముహుర్తం? – టీడీపీ వైపు సునీత చూపు? – అదే బాటలో బీద మస్తాన్రావు, గొల్ల బాబూరావు, రఘునాధరెడ్డి, […]
Read Moreబీఎస్ఎన్ఎల్లో 150 రోజుల వ్యాలిడిటీతో అదిరిపోయే ప్లాన్
రూ. 397 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ కింద 5 నెలలపాటు ఉచిత కాలింగ్ రోజుకు 2జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్ల ప్రయోజనాలు ప్రైవేటు టెలికం సంస్థలు టారీఫ్ రేట్లు పెంచడంతో బీఎస్ఎన్ఎల్ ఆఫర్లకు పెరిగిన ఆదరణ ప్రైవేట్ టెలికం ఆపరేటర్లు అయిన రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్, వీ (వొడాఫోన్ ఐడియా) ఇటీవల మొబైల్ టారిఫ్ రేట్లను గణనీయంగా పెంచిన విషయం తెలిసిందే. దీంతో ప్రభుత్వరంగ ఆపరేటర్ అయిన బీఎస్ఎన్ఎల్ […]
Read Moreజగన్ కృషి వల్లనే పోలవరంకు కేంద్రం నిధులు
రివర్స్ టెండరింగ్ రద్దు నిర్ణయం అసంబద్ధం దాని వల్ల ప్రభుత్వ ఖజానాకు ఎంతో గండం గతంలో మాదిరిగా యథేచ్ఛగా నిధుల దుర్వినియోగం – మాజీ మంత్రి అంబటి రాంబాబు గుంటూరు: పోలవరం ప్రాజెక్టుకు చంద్రబాబు వల్లనే ప్రాజెక్టుకు ఈరోజు ఆ దుస్థితి నెలకొందని మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. నాడు సీఎంగా జగన్గారి కృషి వల్లనే పోలవరంకు కేంద్రం నిధులు ఇస్తోందన్న ఆయన, నిజానికి నాడు ఎన్నికల […]
Read Moreపల్నాడులో లాజిస్టిక్ పార్క్ శుభపరిణామం
– ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ పల్నాడు, మహానాడు: రాజధాని అభివృద్ధిలో భాగంగా పల్నాడు జిల్లాలో లాజిస్టిక్ పార్క్ ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం అడుగులు వేయడం శుభపరిణామమని ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ అన్నారు. ఈ మేరకు ఆయన బుధవారం విలేఖర్లతో మాట్లాడారు. లాజిస్టిక్ పార్క్ ఏర్పాటుకు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకి కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. ఇంకా.. ఆయన ఏమన్నారంటే.. ఔటర్ రింగ్ రోడ్డును ఆనుకుని ఉన్న పెదకూరపాడు, అమరావతి మండలాల్లో లాజిస్టిక్ […]
Read Moreవన మహోత్సవాన్ని విజయవంతం చేస్తాం…
– ఎమ్మెల్యే చదలవాడ నరసరావుపేట, మహానాడు: నరసరావుపేటలో ఈ నెల 30 వ తేదీన నిర్వహించ తలపెట్టిన వన మహోత్సవాన్ని విజయవంతం చేసి చూపిస్తామని నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు అన్నారు. ఈ మేరకు జేఎన్టీయూ వద్ద ఏర్పాట్లను అధికారులతో కలిసి పరిశీలించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పర్యటనను దిగ్విజయం చేస్తామన్నారు. ప్రకృతిని కాపాడుకోవడం కర్తవ్యంగా భావించినపుడే మానవాళికి మనుగడ సాధ్యమవుతుందని, […]
Read Moreజ్వరాలు వణికిస్తున్నామత్తు వీడని ఆరోగ్య శాఖ
– కూటమి సర్కారుపై షర్మిల ఫైర్ విజయవాడ, మహానాడు: రాష్ట్ర వ్యాప్తంగా సీజనల్ వ్యాధులు, జ్వరాలు ప్రజలను వణికిస్తున్నా వైద్య ఆరోగ్య శాఖకు నిద్రమత్తు వీడడం లేదని ఎన్డీయే కూటమి సర్కారుపై ఏపీసీసీ చీఫ్ షర్మిల మండిపడ్డారు. ఈ మేరకు ఆమె బుధవారం మీడియాతో మాట్లాడారు. జ్వరాలతో ప్రభుత్వాస్పత్రులు నిండిపోతున్నా.. కూటమి సర్కారుకి కనీసం సూది గుచ్చినట్టయినా లేదని విమర్శించారు. ఇంకా ఆమె ఏమన్నారంటే.. డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యాతో […]
Read Moreమేధావుల సూచన మేరకే సచివాలయం ఎదురుగా రాజీవ్ గాంధీ విగ్రహం
– సోనియమ్మ మాట ఇస్తే అది శిలాశాసనం – తెలంగాణ ప్రజలకు డిసెంబర్ 9 ఒక పండుగ రోజు – సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్: దసరా వరకు మంచిరోజులు లేవని వేదపండితులు సూచించారు. అందుకే ఇవాళ హడావుడిగా కార్యక్రమాన్ని నిర్వహించాల్సి వచ్చింది. సంకల్పం, పట్టుదల ఉంటే సాధ్యం కానిది ఉండదని తెలంగాణ ఉద్యమకారులు నిరూపించారు. సోనియమ్మ […]
Read Moreబడ్జెట్ లో అన్నదాత అభ్యున్నతికి సింహాభాగం
– యూపీ మంత్రికి చెప్పిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హైదరాబాద్: రైతుల అభ్యున్నతికి రాష్ట్ర బడ్జెట్ లో సింహాభాగం కేటాయించామని, అలాగే రైతు రుణమాఫీ కోసం 31,000 కోట్లు కేటాయించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ఉత్తరప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సూర్యప్రతాప్ షాహి కి తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వివరించారు. రాష్ట్ర పర్యటనకు బుధవారం వచ్చిన ఉత్తరప్రదేశ్ మంత్రిని మంత్రి తుమ్మల ఐటీసీ కోహినూర్ లో మర్యాదపూర్వకంగా […]
Read Moreఏకలవ్య పాఠశాలను ఆదర్శంగా తీర్చిదిద్దుతాం
– కొడవలూరు పరిధిలోని ఈఎంఆర్ఎస్ పాఠశాలను పరిశీలించిన ఎంపీ – ప్రతి తరగతి గదిని పరిశీలించిన ఎంపీ వేమిరెడ్డి – పాఠశాలలో వసతులపై ఆరా.. పరిష్కారానికి కృషి చేస్తామని వెల్లడి – ఆదర్శ పాఠశాలగా అభివృద్ధి చేస్తామని హామీ కొడవలూరు : గిరిజనాభివృద్ధికి ఎంతో ఊతమిచ్చే ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ అన్నారు. బుధవారం కొడవలూరు […]
Read Moreతెలుగుదేశం పార్టీకి ధర్మవరం పెట్టని కోట
ఇక్కడ ప్రతి కార్యకర్త ఒక సైనికుడు.. పరిటాల శ్రీరామ్ వారికి అన్ని విధాలుగా పార్టీ న్యాయం చేస్తుంది ధర్మవరంలో పార్టీ కార్యాలయం ప్రారంభం సందర్భంగా శ్రీరామ్ పండుగ వాతావరణంలో పార్టీ కార్యాలయం ప్రారంభం ధర్మవరం: ధర్మవరం అంటే.. తెలుగుదేశం పార్టీకి పెట్టని కోట అని.. నియోజకవర్గ టీడీపీ ఇన్ ఛార్జి పరిటాల శ్రీరామ్ అన్నారు. ధర్మవరంలోని గాంధీ సర్కిల్లో టీడీపీ కార్యాలయాన్ని ఆయన పునఃప్రారంభించారు. గతంలో ఇక్కడున్న పార్టీ కార్యాలయాన్ని […]
Read More