తిరుమల: ఈ నెల 15వ తేదీ నుంచి 17వ తేదీ వరకు పవిత్రోత్సవాలు పలు సేవలను రద్దు చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు తెలిపింది. ఆగస్టు 14వ తేదీన అంకురార్పణ కారణంగా సహస్రదీపాలంకార సేవ, 15వ తేదీన తిరుప్పావడ, 15వ తేదీ నుంచి 17వ తేదీ వరకు కల్యాణోత్సవం, ఊంజల్సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ తెలిపింది. మూడు రోజుల పాటు ఆలయంలోని సంపంగి […]
Read Moreదేవాలయాల్లో ఎమ్మెల్యే జూలకంటి పూజలు
కారంపూడి, మహానాడు: కారంపూడి మండలంలోని పలు దేవాలయాల్లో ఆదివారం మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ప్రత్యేక పూజలు చేపట్టారు. ఈ సందర్భంగా మండలంలోని పేట సన్నిగండ్ల శివారులోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో ప్రత్యేక హోమాలు చేశారు. ఒప్పిచర్ల గ్రామంలోని శ్రీ పోలేరమ్మ తల్లి కొలుపుల జాతర కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అమ్మవారికి పట్టు వస్త్రం సమర్పించి, పూజలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలేరమ్మ […]
Read Moreరైతు సంక్షేమ గురించి మాట్లాడే నైతిక అర్హత జగన్కి లేదు
– ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు చిలకలూరిపేట, మహానాడు: అయిదేళ్లు అధికారం వెలగబెట్టి అన్నివిధాలుగా రైతుల ఉసురు తీసిన జగన్ రెడ్డి మొసలికన్నీళ్లు చూస్తుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందని చిలకలూరిపే ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఎద్దేవా చేశారు. కౌలు రైతుల ఆత్మహత్యల్లో దేశంలో రెండో స్థానం, రైతు ఆత్మహత్యల్లో మూడో స్థానంలో ఏపీని నిలిపిన ఘనుడికి అసలు రైతు సంక్షేమం గురించి మాట్లాడే నైతిక అర్హత ఎక్కడిదని ప్రశ్నించారు. వైకాపా […]
Read Moreదివ్వెల మాధురి ఆత్మహత్యాయత్నం!
– లక్ష్మీపురం టోల్గేట్ వద్ద కారు బోల్తా – ఆస్పత్రికి తరలింపు – చికిత్సకు సహకరించని మాధురి పలాస: టెక్కలికి చెందిన దివ్వెల మాధురి జాతీయ రహదారిపై ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారంలో గత కొన్ని రోజులుగా ఆయన భార్య వాణి తీవ్ర ఆరోపణలు చేస్తున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఆదివారం మధ్యాహ్నం తనే కారు డ్రైవ్ చేసుకుంటూ పలాస మండలం లక్ష్మీపురం టోల్గేట్ […]
Read Moreతాయత్తు మహిమ
(మహి చైతు) తాయత్తు ని మనం చాలా అవహేళన చేస్తున్నాము, వెక్కిరిస్తున్నాం. గతంలో పుట్టిన ప్రతి బిడ్డ ఊడిన బొడ్డు (Umbilical cord) ను ఈ తాయత్తులలో పెట్టి మొలతాడుకు కట్టేవారు., దానికే మరొక పేరు “బొడ్డు తాయత్తు” మందులు లేని, వైద్యానికి అందని ఎన్నో రోగాలు ఈ బొడ్డుని అరగతీసి నాకిస్తే తగ్గేవి. ఎవరి బొడ్డు వారికే పనికొచ్చేది కనుక దాన్ని వారికి అందుబాటులో ఉంచటంకోసం చాలా తేలికైన […]
Read Moreసూపర్ 6 పథకాల అమలు ఎప్పుడు?
తల్లికి వందనం పథకానికి మళ్ళీ వెన్నుపోటు. – డాక్టర్ నర్రెడ్డి తులసి రెడ్డి, షేక్ సైదా. దర్శి, మహానాడు: సూపర్ 6 పథకాలను ఎప్పటినుండి అమలు చేస్తుందని రాష్ట్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ నేతలు డాక్టర్ నర్రెడ్డి తులసి రెడ్డి,షేక్ సైధాలు ప్రశ్నించారు. ఈ మేరకు వారు శనివారం దర్శి లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈసారి ఎన్నికల్లో టిడిపి కూటమి అధికారం లోకి వచ్చేటందుకు సూపర్ 6 పథకాలు ప్రధాన […]
Read Moreభద్రాచలం – మల్కాన్ గిరి నూతన రైల్వేలైన్ కు ఆమోదంపై ప్రధానికి కిషన్ రెడ్డి ధన్యవాదాలు
హైదరాబాద్, మహానాడు: భద్రాచలం – మల్కాన్ గిరి నూతన రైల్వేలైన్ కు ఆమోదంపై ప్రధాన మంత్రి మోదీకి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఆ వివరాలు… నిన్న జరిగిన కేంద్రమంత్రి మండలి సమావేశంలో 7 రాష్ట్రాల మీదుగా వెళ్ళే 8 నూతన రైల్వేలైన్ ప్రాజెక్టులకు ఆమోదం. వీటి పొడవు 800 కి. మీ. లు కాగా అంచనా వ్యయం రూ. 24,657 కోట్లు. ఈ 8 నూతన […]
Read Moreరాహుల్ గాంధీ పౌరసత్వంపై సుబ్రహ్మణ్య స్వామి కేంద్రానికి ఫిర్యాదు!
న్యూఢిల్లీ: ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పౌరసత్వంపై సుబ్రహ్మణ్య స్వామి కేంద్రానికి ఫిర్యాదు చేశారు. 2003లో ఇంగ్లండ్, విన్చెస్టర్ లో రిజిస్టర్ అయిన BACKOPS LIMITED అనే కంపెనీ డైరెక్టర్ గా ఉన్న రాహుల్ గాంధీ పౌరసత్వాన్ని బ్రిటిష్ గాపేర్కొన్న సర్టిఫికేట్ ను తన ఫిర్యాదుకు జతపరిచారు.
Read Moreవిశాఖ రైల్వే జోన్ కోసం కొత్తగా భూమి?
న్యూఢిల్లీ: విశాఖ రైల్వే జోన్ అంశానికి సంబంధించి మరో కీలక అప్ డేట్ వచ్చింది. విశాఖ రైల్వే జోన్ కోసం కొత్తగా భూమి అన్వేషిస్తున్నట్టు తెలుస్తోంది. భూమి విషయమై రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రస్తావించినట్టు సమాచారం. విశాఖ రైల్వే జోన్ అంశమై ఏపీ ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నామని చెప్పారు. ఈ విషయమై కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కూడా తనతో ఎప్పుటికప్పుడు మాట్లాడుతున్నారని రైల్వే మంత్రి తెలిపారు. […]
Read Moreప్రమాదం లేని ప్రయాణం
– నీటి ప్రమాదాలు నుండి ప్రయాణికులకు రక్షణ కల్పించిన లోకేష్ దుగ్గిరాల: కొత్త లాకులు వద్ద బకింగ్ హామ్ కెనాల్ పై ఉన్న ఫుడ్ బ్రిడ్జి సైడ్ వాల్స్ దెబ్బతిన్న కారణంగా గడిచిన నాలుగు ఏళ్లుగా రైతులు, వాహనదారులు, ప్రయాణికులు, ప్రజలు అనునిత్యం భయం భయంతో ప్రయాణం చేశామన్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి, మంగళగిరి శాసన సభ్యుడు, నారా లోకేష్ ఆదేశాలు మేరకు దుగ్గిరాల కొత్త లాకులు […]
Read More