అవకాశం ఉన్న ప్రతి ఫిర్యాదుకు పరిష్కారం చూపాలి

ప్రతి మూడు నెలలకు ప్రజావాణిపై ప్రణాళిక శాఖ సమీక్ష సమావేశం నిర్వహిస్తుంది ప్రభుత్వ పాలసీల్లో మార్పులు చేయాల్సి ఉంటే రాతపూర్వకంగా నివేదిక ఇవ్వండి ప్రజావాణి సమీక్ష సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ప్రజావాణి ద్వారా పరిష్కరించడానికి అవకాశం ఉన్న ప్రతి ఫిర్యాదుకు పరిష్కారం చూపాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కమల్లు అన్నారు. ఆదివారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ చిన్నారెడ్డి తో […]

Read More

కూటమి కళ్లలో ట్రాన్స్‌పోర్టర్ల ‘ఇసుక’

– దేవుడు వరమిచ్చినా కరుణించని పూజారులు – ట్రాన్స్‌పోర్టర్ల వేలరూపాయల దోపిడీతో సర్కారుకు అప్రతిష్ట – ఉచిత ఇసుక ఇచ్చినా ఫలితం దక్కని వైనం – గత సర్కారు కంటే ఎక్కువ రేట్లతో ఇసుక అమ్మకాలు – ఓవర్ లోడింగ్ విధానం సమీక్షించాలంటున్న కూటమి నేతలు – ట్రాన్స్‌పోర్టర్ల ఇష్టారాజ్యంతో కూటమి సర్కారుకు చెడ్డపేరు – టన్ను ఇసుక 750 రూపాయలు – జగన్ హయాంలో 650 రూపాయలు – […]

Read More

ఎసిఏ ఎన్నిక‌ల ఆఫీస‌ర్ గా నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ నియామ‌కం

– ఎసిఏ ప్ర‌త్యేక స‌ర్వ‌స‌భ స‌మావేశానికి హాజ‌రు -ఎంపి కేశినేని శివ‌నాథ్ విజ‌య‌వాడ‌: ఆంధ్ర క్రికెట్ అసోసియేష‌న్ కి జ‌ర‌గ‌బోయే ఎన్నిక‌ల‌కు సంబంధించి ఎన్నిక‌ల అధికారిగా మాజీ ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ కుమార్ ను నియ‌మించిన‌ట్లు విజ‌యవాడ ఎంపి, క‌ర్నూల్ డిస్ట్రిక్ క్రికెట్ అసోసియేష‌న్ వైస్ ప్రెసిడెంట్ కేశినేని శివ‌నాథ్ తెలిపారు. ఎసిఏ ప్ర‌త్యేక స‌ర్వ స‌భ స‌మావేశం ఆదివారం బంద‌రు రోడ్డులోని లెమ‌న్ ట్రీ హోట‌ల్ లో […]

Read More

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి పార్థసారధి

తిరుమల : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల సమస్యలపై అలుపెరగక పోరాడుతూ ప్రజా సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా అహర్నిశలు కృషి చేయుచున్న ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రి లోకేష్ కి తిరుమల ఏడు కొండల స్వామి ఆశీస్సులు అండదండలు ఉండాలని కోరుకున్నా నని సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థ సారథి పేర్కొన్నారు. ఆదివారం ఉదయం విఐపీ విరామ సమయంలో మంత్రి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆలయం […]

Read More

జనం ఛీ కొట్టినా జగన్ మాత్రం తన ఛీటింగ్ బుద్ధి మార్చుకోలేదు

– వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు జనం ఛీ కొట్టినా జగన్ మాత్రం తన ఛీటింగ్ బుద్ధి మార్చుకోలేదు. ఆంధ్రప్రదేశ్ లో ఏదో జరిగిపోతున్నట్లు దుష్ప్రచారం చేస్తున్నారు. గత ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ ను అరాచక ఆంధ్రప్రదేశ్ గా మార్చి రాష్ట్రంలో రక్తపుటేరులు పారించింది మీరు కాదా జగన్ రెడ్డి? హత్యా రాజకీయాలకు కేరాఫ్ వైసీపీ. ఐదేళ్ల వైసీపీ పాలనలో ప్రజల మొదలుకొని ప్రతిపక్ష నేతల వరకు వారిపై దాడులు, […]

Read More

జగన్ ఉండగా…. పరుగులెందుకు దండగ!?

(భోగాది వేంకట రాయుడు) పత్రికలు, మీడియా లో ( సాక్షి కాదు ) కొన్ని గమ్మత్తయిన విశేషాల్లాంటి వార్తలు వస్తున్నాయి. మైనింగ్ శాఖ ఎం డీ వేంకట రెడ్డి కనపడడం లేదట. ఆ మధ్య కనిపించకుండా పోయిన నరసాపురం ఎంపీడీఓ కోసం పోలీసులు రైలు పట్టాలు, కాలువలు వెదికినట్టు, ఈ వేంకట రెడ్డి కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెదుకుతున్నదట. “మాచర్ల గాంధీ ” పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు 50 రోజుల […]

Read More

ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి చొరవతో వ్వవ్వేరు గ్రామానికి ఆర్ టి సి బస్సు

– ముఫ్ఫై ఏళ్ళ తరువాత వవ్వేరు గ్రామానికి ఆర్ టి సి బస్సు సౌకర్యం – స్వీట్లు పంచి సంబరాలు చేసుకున్న వవ్వేరు వాసులు వవ్వేరు: విద్యార్దులైతే థాంక్స్ ప్రశాంతి మేడం అంటూ అభినందనలు. ఎమ్మెల్యే ప్రశాంతమ్మ సల్లగుండాల ఆ తల్లి దయతో మా ఊరికి బస్సొచ్చిందంటూ గ్రామస్థుల కృతజ్ఞతలు. ముఫ్ఫై ఏళ్ళ నుంచి బస్సు సొకర్యం లేని వవ్వేరు గ్రామంలో ఆర్ టి సి బస్సు హారన్ మోగడంతో […]

Read More

చందమామ దూరమై పోతున్నాడు

‘చందమామ రావే.. జాబిల్లి రావే..’ అంటూ మనం పాటలు కూర్చిన చందమామ భూమికి దూరంగా జరిగిపోతోందట. విస్కసిన్-మ్యా డిసన్ యూనివర్సిటీ పరిశోధకులు ఈ విషయాన్ని కనుగొన్నారు. ఏటా 3.8cm చొప్పున చంద్రుడు దూరమవుతుండటం భూభ్రమణం మీద ప్రభావం చూపిస్తుందని చెబుతున్నారు. 200 మిలియన్ సంవత్సరాల తర్వాత భూ భ్రమణానికి 25 గంటలు పడుతుందని పేర్కొన్నారు. కాగా, 1.4 బిలియన్ ఏళ్ల క్రితం ఓ రోజు 18 గంటల్లో పూర్తయ్యేదని పరిశోధనలో […]

Read More

అనాథగా మిగిలిన బాలికకు రూ.10 లక్షల సాయం

మ‌ట్టి మిద్దె కూలి ఒకే కుటుంబంలో నలుగురు చనిపోయిన ఘ‌ట‌న‌పై చలించిన సీఎం చంద్రబాబు బాలిక సంర‌క్షణ బాధ్యత తీసుకుంటామ‌ని సీఎం ప్రక‌టన నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం చిన్న వంగలి గ్రామంలో ఘటన అమరావతి :- నంద్యాల జిల్లా, చాగలమర్రి మండలం చిన్నవంగలి గ్రామంలో అర్థరాత్రి స‌మ‌యంలో మ‌ట్టి మిద్దె కూలి ఒకే కుటుంబంలో న‌లుగురు మృతి చెందిన ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం […]

Read More

అర్జీదారులకు సీఎం చంద్రబాబు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావుల భరోసా

• ప్రతి అర్జీ పరిష్కారానికి కృషి చేస్తామని హామీ • జిల్లాలు, నియోజకవర్గాల్లోనే ఫిర్యాధులు స్వీకరించి సమస్యలు పరిష్కరించేలా చర్యలు మంగళగిరి: టీడీపీ ప్రధాన కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు సీఎం చంద్రబాబు నాయుడు, రాష్ట్ర అధ్యక్షులు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావులు ప్రజా వినతుల స్వీకరణ కార్యక్రమంలో అర్జీ దారుల నుండి వినతులు స్వీకరించారు. సీఎం స్వయంగా అర్జీలు స్వీకరిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర నలుమూలల నుండి పెద్దఎత్తున్న […]

Read More