టీడీపీ ఎస్సీ సెల్ నేత కోడూరి అఖిల్ హర్షం విజయవాడ: ఎస్సీ వర్గీకరణపై దేశ అత్యున్న న్యాయస్థానం చారిత్రాత్మక తీర్పును ఇచ్చింది. ఎస్సీల ఉపవర్గీకరణకు రాష్ట్రాలకు అవకాశం ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పును వెల్లడించింది. ఎస్సీల వర్గీకరణకు చెల్లుబాటుపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది. ఈ తీర్పు పై టీడీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు కోడూరు అఖిల్ హర్షం వ్యక్తం […]
Read Moreహోంగార్డు కాదు.. సైకో
ఈ చిత్రహింసలు భరించలేం చచ్చిపోవాలనిపిస్తోంది కోమాళ్లపూడి దంపతుల ఆక్రోశం (బహదూర్) పోలీసన్నలకు విజ్ఞప్తి. ఒక హోంగార్డుకు ఇంత బలం ఎక్కడిదో? తన సహచర కుటుంబం ఆధీనంలో స్థలాన్ని స్వాధీనం చేసుకోవటానికి.. ఏకంగా సైకో అవతారం ఎత్తటం ఎంత వరకూ సబబు? అధికారులు అతడికే మద్దతు ఎందుకు ఇస్తున్నారు? నిజంగా.. చట్టప్రకారం న్యాయం అతడి పక్కనే ఉంటే.. సాయం చేయటంలో ఎలాంటి అభ్యంతరం లేదు. కేవలం హోంగార్డుగానే ఇంతగా అరాచకం సృష్టించాలా? […]
Read Moreవల్లభనేని వంశీని అరెస్ట్ చేయలేదు
– కృష్ణాజిల్లా ఎస్పీ గంగాధర్ విజయవాడ: హైదరాబాద్ నుండి గన్నవరం లోని తన ఇంటికి వచ్చిన వంశీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అని వార్తలు రావడంతో అలాంటిది ఏం లేదు కృష్ణాజిల్లా ఎస్పీ గంగాధర్ మీడియాకు తెలిపారు. అయితే గన్నవరం టీడీపీ కార్యాలయం దాడి కేసులో వంశీ అనుచరులను ఇద్దరిని అరెస్ట్ చేయునట్లు ఎస్పీ తెలిపారు.వంశీ అనుచరులైన రమేష్ ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరచగా రిమాండ్ కోర్టు […]
Read Moreఫలించిన విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ కృషి
త్వరలో మల్లవల్లి అశోక్ లేలాండ్ ప్లాంట్ పునఃప్రారంభం అంగీకారం తెలిపిన అశోక్ లేలాండ్ ఛైర్మన్ ధీరజ్ జి. హిందూజ విజయవాడ: గత ప్రభుత్వ నిరంకుశ పరిపాలనకి విసిగిపోయి, వారి విధానాలతో ఫ్యాక్టరీ నడపలేక మూసివేసిన అశోక్ లేలాండ్ సంస్థ కృష్ణజిల్లా బాపులపాడు మండలంలోని మల్లవల్లిలో తయారీ ప్లాంట్ ను పునః ప్రారంభించేందుకు సిద్దమవుతుంది. 2019లో జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత మూసివేసిన ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభించాలని కోరుతూ విజయవాడ ఎంపి […]
Read Moreహైదరాబాద్ ఏమైనా దానం నాగేందర్ జాగీరా?
ఈ విధంగా మాట్లాడితే హైదరాబాద్ కు పెట్టుబడులు ఎలా వస్తాయి? జాబ్ క్యాలెండర్ కాస్త జోక్ క్యాలెండర్ అయిపోయింది గన్ పార్క్ వద్ద మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు హైదరాబాద్: తెలంగాణ శాసన సభ దుశ్శాసన సభగా మారింది. ఇందిరమ్మ రాజ్యం అంటే మహిళలకు దక్కే గౌరవం ఇదేనా? నిన్న మహిళ ఎమ్మెల్యేలను అవమానపరిచారు. సభ నాయకుడే మా ఎమ్మెల్యేలను తిట్టేపించే ప్రయత్నం చేస్తున్నాడు. దానం నాగేందర్ మాట్లాడే […]
Read Moreరేవంత్ రెడ్డి మగాడైతే సిటి సెంట్రల్ లైబ్రరీకి రావాలి
దమ్ముంటే రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిలు అశోక్ నగర్ కు రావాలి రేవంత్ రెడ్డి ఒక శాడిస్ట్ రాహుల్ గాంధీ .. నువ్వు ప్రామిస్ చేసిన 2 లక్షల ఉద్యోగాలేవీ ? కాంగ్రెస్ వాళ్లను ఎక్కడికక్కడ కొట్టాలి జాబ్ క్యాలెండర్ పేరుతో ఒక్క ఉద్యోగాన్ని కూడా క్యాలెండర్ ప్రభుత్వం ప్రకటించకపోవటంపై బీఆర్ఎస్ ఆగ్రహం గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్: స్వయంగా రాహుల్ గాంధీ అశోక్ […]
Read Moreఅన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది
పెన్షన్లు స్వయంగా పంపిణీ చేసిన సీఎం గుండుమలలో పెన్షన్ దారుల పరవశం సీఎంతో సెల్ఫీలు దిగేందుకు ఎగబడిన ప్రజలు మడకశిర (గుండుమల), మహానాడు : సమాజంలోని అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. గురువారం శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తి మడకశిర మండలంలోని గుండుమలలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చేతుల మీదుగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథక […]
Read Moreరాయలసీమను రతనాల సీమగా చేస్తా!
మంచి రోజులు వచ్చాయి రాయలసీమలో కరువు లేకుండా చేద్దాం! రూ.69 వేల కోట్లతో సాగునీటి ప్రాజెక్టులు అందరినీ గెలిపించిన ఘనత తెలుగుజాతిది మన పంటలు ప్రపంచం మొత్తం విక్రయించాలి కృష్ణమ్మకు సీఎం జలహారతి శ్రీశైలం ఆలయంలో ప్రత్యేక పూజలు శ్రీశైలం, మహానాడు : సముద్రంలోకి పోయే నీళ్లన్నీ రాయలసీమకు పంపిస్తే, అన్ని రిజర్వాయర్లు పూర్తైతే రాబోయే 5 సంవత్సరాలు కూడా కరువు అనే మాట లేకుండా ప్రణాళికలు తయారు […]
Read Moreబీజేపీ పాలిత రాష్ట్రాలలో రుణమాఫీ చేసి చూపించగలరా?
– 2022 కల్లా రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న వాగ్ధానాలు ఏమయ్యాయి? – వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హైదరాబాద్: బిజెపి నాయకులు మాట్లాడుతూ చాలా మంది రైతులకు రుణమాఫీ జరగలేదు అంటే ప్రకటన విడుదల చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఆరోపణ చేయడం నిజంగా విడ్డూరంగా ఉందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. 2022 కల్లా రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న వాగ్ధానాలు ఏమయ్యాయి? […]
Read Moreఏపీని నెం.1 స్టేట్గా తీర్చిదిద్దుతాం
నీళ్లతో సంపద సృష్టి తద్వారా పేదరిక నిర్మూలన పేదరిక నిర్మూలన నా జీవితాశయం అభివృద్ధి.. సంక్షేమం.. ఆదాయం పెంచుతాం శ్రీశైలాన్ని దివ్యక్షేత్రంగా తయారుచేస్తా సామాజిక న్యాయం కూటమి ప్రభుత్వ సిద్ధాంతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీశైలం, మహానాడు : రాబోయే రోజుల్లో ఏపీని నెం.1 స్టేట్గా తీర్చిదిద్దుతాం… నీళ్లుంటే సంపద సృష్టించవచ్చు. సంపద వల్ల ప్రభుత్వానికి ఆదాయం.. తద్వారా పేదరిక నిర్మూలన జరుగుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. […]
Read More