రైతుల కోసం గ్రీవెన్స్ కు ప్రత్యేక అర్జీ

• కార్పొరేషన్ ద్వారా తీసుకున్న కార్ల రుణ మాఫీ కోసం అభ్యర్థన • భూ కజ్జాలపై వాపోయిన బాధితులు • సాయం కోసం గ్రీవెన్స్ లో నేతలకు అనేకమంది వినతులు మంగళగిరి : గ్రామాల్లో పంటలు పండించుకున్నా సరైన గిట్టుబాటు ధరలేక… ధరలు వచ్చే వరకు పండిన పంటలను దాచుకోవడానికి గోడౌన్లు లేక రౌతులు తీవ్రంగా నష్టపోతున్నారంటూ.. అగ్రికల్చర్ విశ్రాంత డీడీ మైలవరపు సుబ్బారావు ఆవేదన వ్యక్తం చేశారు. మండలాల్లో […]

Read More

టీడీపీ కేంద్ర కార్యాలయంలో వర్ల రామయ్య జన్మదిన వేడుకలు

అమ‌రావ‌తి : ప్రజా నాయకుడు బడుగు బలహీన వర్గాలకు వెన్నుదన్నుగా నిలబడే నేత తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య జన్మదిన వేడుకలను టీడీపీ కేంద్ర కార్యాలయంలో అంగరంగవైభవంగా నిర్వహించారు. అన్న ఎన్టీఆర్ విగ్రహం ముందు భారీ కేక్ ను కట్ చేసి పంచారు. టీడీపీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో ఈ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురి పేదలకు […]

Read More

సామాజిక న్యాయమే టీడీపీ ధ్యేయం : మంత్రి అనగాని

– ఎస్సీ, ఎస్టీ వర్గీకరణపై సుప్రీం కోర్టు తీర్పు హర్షదాయకం అమరావతి: ఎస్సీ, ఎస్టీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్లు రాష్ర్ట రెవిన్యూ, రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు సామాజిక న్యాయం సమపాళ్లలో అందాలన్నదే టీడీపీ ధ్యేయమని అన్నారు. 30 ఏళ్ల క్రితమే చంద్రబాబు ఎస్సీ వర్గీకరణ అమలు చేశారని గుర్తు చేశారు. అప్పట్లో […]

Read More

పింఛన్ల పంపిణీ విజయవంతంగా సాగడం హర్షణీయం

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్   అమరావతి, మహానాడు :  అందరూ హర్షించేలా పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నానని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్  అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీయే కూటమి పాలన ప్రారంభమయ్యాక పెంచిన సామాజిక పింఛన్లను రెండో నెలలోనూ విజయవంతంగా లబ్ధిదారులకు ఇంటి దగ్గరే పంపిణీ చేశారు. 64 లక్షల మందికిపైగా లబ్ధిదారులకు రూ.2737.4 […]

Read More

పేదల పెన్నిధి, ఆత్మ బంధువు చంద్రబాబు 

* ఎన్ని కష్టాలున్నా పేదలకు ఒకటో తేదీనే పెన్షన్ * ఒకే ఇంట్లో ఇద్దరు దివ్యాగులకు కలిపి రూ.21 వేలు * గతంలో పెన్షన్ కోసం మండుటెండలో తిప్పారని ఆగ్రహం * సచివాలయ సిబ్బందితో గంటల వ్యవధిలోనే పూర్తి చేశాం * మచిలీపట్నంలో పెన్షన్ పంపిణీలో మంత్రి కొల్లు రవీంద్ర   మచిలీపట్నం, మహానాడు :  పేదల పెన్నిధి, ఆత్మ బంధువు నారా చంద్రబాబు నాయుడు మాత్రమేనని రాష్ట్ర గనులు, భూగర్భవనరులు  […]

Read More

బతికుండగానే డెత్ సర్టిఫికెట్

నిమ్స్ లో దారుణం హైదరాబాద్: ఓ వ్యక్తి చనిపోయాడని నిమ్స్ వైద్యులు డెత్ సర్టిఫికేట్ ఇచ్చారు. కానీ సొంత ఊరికి తీసుకెళ్తుండగా లేచి కూర్చున్నాడు. శ్రీను (50) గుండెకు సంబంధిత వ్యాధితో బాధపడుతూ చికిత్స కోసం నిమ్స్ లో చేరారు. శస్త్రచికిత్స చేస్తుండగా మరణించారని వైద్యులు ప్రకటించి డెత్ సర్టిఫికెట్ కూడా ఇచ్చారు. అంబులెన్స్ లో స్వగ్రామం తీసుకు వెళ్తుండగా లేచి కూర్చున్నాడు. దీంతో వైద్యులపై అతని కుటుంబ సభ్యులు […]

Read More

100 అడుగుల జాతీయ జెండాతో కావలి కి ప్రత్యేక గుర్తింపు

– కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి కావలి: 100 అడుగుల జాతీయ జెండాతో, మహనీయుల చిత్రపటాలతో కావలి కి ప్రత్యేక గుర్తింపు రానుందని కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి తెలిపారు. ప్రతి ఒక్కరిలో జాతీయభావం పెంపొందేలా కావలి పట్టణంలోని ఎంఎం బేకరీ సెంటర్ లో అన్న క్యాంటిన్ ఎదురుగా నిర్మాణం చేపడుతున్న 100 అడుగుల జాతీయ పతాకం కు సంబందించిన పనులను కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట […]

Read More

అడ్డగోలు జి.ఓ లతో సాక్షి మీడియాకి రూ.403 కోట్ల లబ్ది

గత ప్రభుత్వం వెయ్యి రూపాయలు పెన్షన్ పెంపునకు 5 సంవత్సరాలు పడితే, తాము 10 రోజుల్లో పెంచాం-మంత్రి కొలుసు పార్థసారథి ఏలూరు/నూజివీడు, ఆగష్టు, 1 : అడ్డగోలు జిఓ లతో సాక్షి మీడియా కి గత ప్రభుత్వం 403 కోట్ల రూపాయలు ప్రకటనల పేరుతో లబ్ది చేకూర్చారని, ఇటువంటి ఆర్ధిక అవకతవకల కారణంగా రాష్ట్రం ఎంతో నష్టపోయిందని రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు గృహ నిర్మాణం శాఖామంత్రి కొలుసు పార్థసారథి […]

Read More

చిల్లరగా మాట్లాడే చీప్ మినిస్టర్ 

– బీఆర్ఎస్ నేత హరీష్ రావు    హైదరాబాద్, మహానాడు : చీఫ్ మినిస్టర్ గా కాకుండా, చిల్లరగా మాట్లాడే చీప్ మినిస్టర్ గా వ్యవహరిస్తున్నావని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి బీఆర్ఎస్ నేత హరీష్ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి.. నాకు మంత్రి పదవి ఎవరి భిక్ష వల్లనో రాలేదు. సోనియా గాంధీ కోరిక మేరకు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో చేరాము […]

Read More

ప్రజల జేబులు నింపేలా కూటమి పాలన

జగన్ పాలనలో రాష్ట్రం  తిరోగమనం  ప్రజలపై మోయలేని భారాలు  దేశంలోనే అత్యధిక నిరుద్యోగిత  ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ పై  వైసీపాది అవగాహనారాహిత్యం  – తెదేపా పోలిట్‌బ్యూరో సభ్యులు, శాసనమండలి ప్రతిపక్ష నేత యనమల  అమరావతి , మహానాడు :  జగన్‌రెడ్డి ఖాళీ చేసిన ప్రజల జేబులను నింపేలా కూటమి పాలన ఉంటుందని తెలుగుదేశం పార్టీ పోలిట్‌బ్యూరో సభ్యులు, శాసనమండలి ప్రతిపక్ష నేత  యనమల రామకృష్ణుడు అన్నారు. రాజ్యాంగం ప్రకారం శాసనసభ నియమాలకు లోబడి […]

Read More