– మేడిగడ్డను సందర్శించిన మాజీమంత్రి, సూర్యపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి మేడిగడ్డ: కాళేశ్వరం పై కాంగ్రెస్ చేసిందంతా దుష్ప్రచారమే.రైతాంగానికి అందించేందుకు పుష్కలంగా నీళ్లు ఉన్నా.. ఇంత నిర్లక్ష్యమా? ఇప్పుడు నీళ్లు ఇస్తే వాళ్ల బాగోతం బయటపడతదనే భయపడుతున్నరు. ఎన్నికల ముందు కాళేశ్వరం అంతా కొట్టుకుపోయిందని వాళ్ళు చేసిన ప్రచారమంతా తప్పని తెలిపోతుందని పంటలు ఎండపెట్టిండ్రు. ప్రస్తుతం 10 లక్షల క్యూసెక్కుల ప్రవాహం ఉన్నది. గతంలో 28 లక్షల క్యూసెక్కులకు […]
Read Moreరేవంత్ రెడ్డి ద్వంద్వ విధానం బట్టబయలు
-మాజీ మంత్రి హరీష్ రావు ట్వీట్ హైదరాబాద్: పీఎం ఫసల్ బీమా యోజన పూర్తిగా విఫలమైందని, ప్రైవేట్ బీమా కంపెనీలకు లబ్ది చేకూర్చడానికే దాన్ని వాడుకుంటున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ జైరామ్ రమేశ్ విమర్శించారు.అయితే రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం అదే పథకానికి రెడ్ కార్పెట్ పరిచి అమలు చేయడానికి రెడీగా ఉండడం గమనార్హం. బీజేపీ అదానీకి దోచిపెడుతోందని రాహుల్ గాంధీ అంటున్నారు.రేవంత్ రెడ్డి ప్రభుత్వం […]
Read Moreవిభజన కంటే జగన్ పాలనతోనే తీవ్ర నష్టం
• రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభానికి గత ప్రభుత్వమే కారణం • అమరావతి అభివృద్ధిని నిలిపివేయడం వల్ల రాష్ట్రానికి భారీ నష్టం • కేపిటల్ ఎక్స్పెండిచర్ను తగ్గించడం వల్ల ఆదాయం తగ్గింది • ఫండ్స్ డైవర్ట్ చేశారు.. ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టారు • జూన్ 2024 నాటికి రూ.9,74,556 కోట్ల అప్పులు.. ఇంకా పెరిగే అవకాశం. – జీరో పావర్టీ మన లక్ష్యం కావాలి – రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై […]
Read Moreపెండింగ్ బిల్లులు తక్షణమే విడుదల చేయండి
పంచాయతీరాజ్ వ్యవస్థను గాడిలో పెట్టండి – రాష్ట్ర ఉపాధి హామీ మాజీ కౌన్సిల్ సభ్యులు అమరావతి, మహానాడు: గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పంచాయతీలో చేసిన పనులకు, కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చిన నిధులను జగన్ రెడ్డి ప్రభుత్వం కక్ష పూరితంగా నిలిపివేయడంతో 50 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని రాష్ట్ర ఉపాధి హామీ మండలి మాజీ సభ్యులు వీరంకి వెంకట గురుమూర్తి, మొవ్వ లక్ష్మి, సుభాషిని, పోతుగంటి పేరయ్య […]
Read Moreరుణాలపై భారం లేకుండా జాగ్రత్త పడండి
డాలరు-రూపాయి మధ్య తేడాతోనే తంటాలు రుణం-గ్రాంట్లపై కేంద్రాన్ని స్పష్టత కోరండి ప్రపంచబ్యాంకు షరతులను నిశితంగా పరిశీలించండి పర్యావరణ షరతులే ప్రధానం ఎన్జీటీ తీర్పు దృష్టిలో పెట్టుకోండి పర్యవేక్షణ కమిటీని ఏర్పాటుచేయండి సీఎం చంద్రబాబుకు మాజీ ఐఏఎస్ ఈఏఎస్ శర్మ లేఖ విశాఖపట్నం: ఇటీవలి కేంద్ర బడ్జెట్లో అమరావతి అభివృద్ధికి 15వేల కోట్ల రూపాయలు కేటాయించిన నేపథ్యంలో.. సీనియర్ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ , ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు లేఖ రాశారు. […]
Read Moreఢిల్లీలో గళం వినిపించాం
విజయవాడ, మహానాడు : ఢిల్లీ నుండి గన్నవరం విమానాశ్రయానికి మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గురువారం చేరుకున్నారు. ఈ సందర్బంగా మాజీ ఎంపీ మార్గాని భారత్ మాట్లాడుతూ.. ఏపీలో టీడీపీ ప్రభుత్వం చేస్తున్న కక్షపూరిత రాజకీయాలను అరికట్టడానికి ఢిల్లీ వేదికగా జగనన్న సారథ్యంలో ధర్నా నిర్వహించాం. దేశ రాజధాని ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ఏపీలో టీడీపీ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ఫొటోలతో […]
Read Moreభువనేశ్వరిని కలిసిన కుప్పం న్యాయవాదుల సంఘం
కుప్పం, మహానాడు : ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై సంతోషం వ్యక్తం చేస్తూ కుప్పం న్యాయవాదుల సంఘం ప్రతినిధులు నారా భువనేశ్వరిని కలిసి హర్షం వ్యక్తం చేశారు. కుప్పం పీఈఎస్ గెస్ట్ హౌస్ వద్ద భువనేశ్వరిని న్యాయవాదులు కలిశారు. వైసీపీ తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ చట్టంతో సామాన్యులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారని తెలిపారు. సామాన్యుల పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకున్న చొరవను కొనియాడారు. నిజం గెలవాలి పర్యటనలో ల్యాండ్ టైటిలింగ్ […]
Read Moreనేతల వలసలతో వైసీపీ విలవిల
రాజీనామాలతో ఫ్యానుకు ఉక్కపోత (ఎన్.రాజేష్) అధికారంలో ఉంటేనే నేతలు ఆ పార్టీల్లో కొనసాగతారు. లేకపోతే ఎవరి దారి వారు చూసుకుంటారు. ఇది ఎప్పటినుంచో చూస్తున్నదే. కాకపోతే ఇప్పుడు ఆ వైసీపీ వంతు. అంతే తేడా. మిగిలినదంతా సేమ్ టు సేమ్. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెల్లడైన దాదాపు 40 రోజుల తర్వాత వైసీపీలో రాజీనామాల పర్వం మొదలైంది. ఆ పార్టీలో అసంతృప్తిగా ఉన్న నేతలు.. జగన్ నాయకత్వంపై విశ్వాసం లేని […]
Read Moreనిందితుడి జాబితాలో దస్తగిరి పేరు తొలగింపు
– సీబీఐ కోర్టు ఉత్తర్వు – ఇక దస్తగిరి సాక్షి మాత్రమే – వివేకా కేసులో కొత్త మలుపు కడప: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుల జాబితా నుంచి.. నాలుగో నిందితుడిగా ఉన్న దస్తగిరి పేరును సీబీఐ కోర్టు తొలగించింది. తనను నిందితుడిగా కాకుండా సాక్షిగా మాత్రమే పరిగణించాలని సీబీఐ కోర్టులో దస్తగిరి పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ను గురువారం నాడు […]
Read Moreసోషల్ మీడియా కూడా ఆ దయ్యం లాంటిదే!
ఒక చెట్టుకు ఓ గాడిద కట్టేయబడి ఉంది… దాని యజమాని రోజూ దాన్ని అలా కట్టేస్తూ ఉంటాడు… ఓ రాత్రి ఆ చెట్టుపై ఉండే దెయ్యం ఆ కట్లను తెంచేసింది… ఇక ఆ గాడిద గట్టిగా ఒళ్లు విరుచుకుని, మరింత గట్టిగా ఓండ్రపెట్టి లోకంపై పడింది… ముందుగా ఆ పక్కనే ఉన్న పొలాల్లో అడుగుపెట్టి, ఆ చేను అంతా తొక్కి, ధ్వంసం చేసింది… దీంతో చిర్రెత్తిన ఆ రైతు భార్య […]
Read More