జక్కంపూడి కాలనీలో పర్యటించిన ఎమ్మెల్యే వసంత

– ప్రజల కష్టాలు చూసి చలించిన వైనం విజయవాడ: రూరల్ మండలంలోని జక్కంపూడి జె.ఎన్.ఎన్.యు.ఆర్.ఎం కాలనీలో వరదముంపు బారిన పడిన అపార్ట్ మెంట్ నివాసితుల కష్టాలను మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ గురువారం సాయంత్రం స్వయంగా పరిశీలించారు. జేసీబీలో వెళ్లి వారి కష్టాలను స్వయంగా తెలుసుకున్నారు. క్షేత్ర స్థాయిలో బాధితుల దగ్గరకు వెళ్లి, వారి ఇబ్బందులు అడిగి తెలుసుకుని, అక్కడికక్కడే పరిష్కారించారు. కొవ్వొత్తులు, అగ్గిపెట్టలను పంపిణీ చేయించారు. […]

Read More

పశ్చిమంలో ముమ్మరంగా సహాయక చర్యలు

-చురుగ్గా సుజనా ఫౌండేషన్ సిబ్బంది విజయవాడ: పశ్చిమ నియోజకవర్గం లో వరద సహాయక చర్యలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఎమ్మెల్యే సుజనా చౌదరి మొదటి రోజు నుంచి అప్రమత్తంగా వ్యవహరిస్తూ వరద సహాయ కార్యక్రమాలను స్వయంగా సమీక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులతో మాట్లాడుతూ బాధితులకు శరవేగంగా సాయం అందించే ప్రయత్నం చేస్తున్నారు. క్విక్ రెస్పాన్స్ టీమ్ ఏర్పాటుచేసి సోషల్ మీడియా ద్వారా , బాధితులనుంచి వినతులను స్వీకరిస్తూ ముంపు ప్రాంతాల్లో వేగంగా సాయం […]

Read More

తుపాను బాధితులకు సహాయార్థం

మాజీ మంత్రి, సత్తెనపల్లి శాసనసభ్యుడు కన్నా లక్ష్మీనారాయణ పిలుపుమేరకు తెలుగుదేశం పార్టీ(టీడీపీ) నియోజకవర్గ నేత చిగురుపాటి సాంబశివరావు రూ.5 లక్షల చెక్కును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి గురువారం అందజేశారు. విజయవాడ కలెక్టరేట్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో సాంబశివరావు స్వగ్రామం గుడి గ్రామస్తులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. అలాగే, గుడిపూడి గ్రామ టీడీపీ నేతలు లగడపాటి గజానన, గద్దె అప్పారావు, అచ్యుతరావు, కొనకంచి పుల్లారావు, గోపాలం తాతారావు, బండారుపల్లి సాంబశివరావు, […]

Read More

బుడమేరు ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటన

– గండ్లుపడిన స్థలాల పరిశీలన అమరావతి, మహానాడు: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుడమేరు వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. గురువారం ఉదయం కలెక్టరేట్ లో వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు సీఎంను కలిసి ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు ఇచ్చారు. వారి నుంచి విరాళాలు తీసుకున్న అనంతరం సీఎం ఎనికేపాడు వెళ్ళారు. అక్కడ నుంచి పొలాల మీదుగా ప్రయాణించి రైవస్ కాలువ, ఏలూరు కాలువ దాటి వెళ్లి బుడమేరు […]

Read More

ఎమ్మెల్యే ఆదిమూలంపై టీడీపీ వేటు

– పార్టీ నుంచి స‌స్పెండ్ – రాష్ట్ర అధ్య‌క్షుడు ప‌ల్లా శ్రీ‌నివాస‌రావు ఉత్త‌ర్వులు జారీ పార్టీకి చెందిన మ‌హిళా నేత‌ను లైంగిక వేధింపుల‌కు గురిచేశార‌ని ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న స‌త్య‌వేడు టిడిపి ఎమ్మెల్యే ఆదిమూలంపై టిడిపి వేటు వేసింది. ఆయ‌న‌ను పార్టీ నుంచి స‌స్పెండ్ చేస్తూ పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు ప‌ల్లా శ్రీ‌నివాస‌రావు ఉత్త‌ర్వులు జారీ చేశారు. త‌న‌ను లైంగికంగా వేధించార‌ని, ప‌దే ప‌దే ఫోన్లు చేస్తూ బెదిరించార‌ని, త‌న‌తోపాటు ప‌లువురు […]

Read More

సీఎం సహాయనిధికి ఐఏఎస్ అధికారుల భార్యల సంఘం 5 లక్షల విరాళం

విజయవాడ: రాష్ట్రంలో వరద బాధితుల సహాయార్థం ఐఏఎస్ అధికారుల భార్యల సంఘం ముఖ్యమంత్రి సహాయ నిధికి 5 లక్షల రూపాయల చెక్కును విజయవాడ కలెక్టరేట్ వద్ద రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం అధ్యక్షురాలు సిఎస్ సతీమణి రేష్మ ప్రసాద్ తోపాటు పద్మ వల్లి,ప్రదా భాస్కర్ తదితరులు సియం ను కలిసి చెక్కును అందజేశారు.  

Read More

నిత్యావసర సరుకులు తక్షణమే అందించాలి

– ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు గురజాల, మహానాడు: వరద ప్రభావానికి గురైన ప్రాంతాల్లో ప్రజలకు నిత్యావసర సరుకులు తక్షణమే అందించేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు. పల్నాడు జిల్లా వరద ప్రభావిత ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనితీరుపై గురువారం రివ్యూ మీటింగ్‌ ఏర్పాటు చేసి, ఎమ్మెల్యే మాట్లాడారు. డ్రైనేజ్ వాటర్, మంచినీరు కలిస్తే ప్రజలు అంటువ్యాధుల బారిన పడే అవకాశం ఉంటుందని తక్షణమే పైప్ లైన్లకు లీకేజీలు […]

Read More

టీడీపీ ఆఫీసులో ఉపాధ్యాయ దినోత్సవం

మంగళగిరి, మహానాడు: డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి, ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా తెలుగుదేశం పార్టీ(టీడీపీ) కేంద్ర కార్యాలయంలో గురువారం నేతలు ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి, ఘన నివాళులు అర్పించారు. అక్షరాలు నేర్పడంలో.. ఆదర్శాలు నింపడంలో గురువుల పాత్ర కీలకమన్నారు. సమజానికి ఉత్తమ పౌరులను అందించేది గురువులేనన్నారు. ఉపాధ్యాయ వృత్తిని చేపట్టి.. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పిన మహోన్నత వ్యక్తి సర్వేపల్లి అని ఆయన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ […]

Read More

ప్రతి రైతుకు అండగా నిలబడతాం..

– జనసేన నేత గాదె వెంకటేశ్వరావు ప్రత్తిపాడు, మహానాడు: రాష్ట్రంలోని ప్రతి రైతుకు అండగా ఉంటామని ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరావు భరోసా ఇచ్చారు. ఈ మేరకు ఆయన భారీ వర్షాల వలన ప్రత్తిపాడు నియోజకవర్గ పరిధిలో వట్టిచెరుకూరు మండలం ముట్లూరు, కారంపూడిపాడు గ్రామాల్లో, కాకుమాను మండలం కొల్లిమర్ల గ్రామంలో నీట మునిగిన పొలాలను గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన రైతులతో మాట్లాడారు. […]

Read More

వరద బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుంది

– వైసీపీ ఐదేళ్లలో కరకట్టలను నిర్లక్ష్యం చేసింది – పదేపదే హెచ్చరించినా వైసీపీ పాలకులు కరకట్టలను పట్టించుకోలేదు – నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించి వరద ప్రభావిత ప్రాంతాలు పరిశీలించిన ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ – వరద ముంపు ప్రాంతాల్లో పునర్నిర్మాణ కార్యక్రమాలు ప్రారంభిస్తామని ప్రకటన అవనిగడ్డ: వరద బాధితులను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో ఆదుకుంటుందని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. గురువారం అవనిగడ్డ మండలం దక్షిణ చిరువోలులంక, ఎడ్లంక, […]

Read More