మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్

ఘనంగా ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ అత్తలూరు, మహానాడు:  ఆంధ్ర రాష్ట్రానికి సంక్షేమాన్ని పరిచయం చేసిన మహోన్నత వ్యక్తి అన్న ఎన్టీఆర్ అని పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ అన్నారు. అమరావతి మండలం అత్తలూరు గ్రామపంచాయతీ పరిధిలో గల నూతలపాటి వారి పాలెం గ్రామంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తితో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ పెట్టిన […]

Read More

అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలి 

ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు  జీవీకి అడ్వాన్సు బర్తడే విషెస్ తెలిపిన తెదేపా నేతలు   వినుకొండ, మహానాడు:  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిందని, ఆయన స్ఫూర్తితో అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని వినుకొండ శాసనసభ్యులు జీవీ ఆంజనేయులు అన్నారు. బుధవారం ఉదయం గుంటూరులో ఉంటున్న వినుకొండ తెలుగుదేశం కుటుంబ సభ్యులు ఆయన నివాసంలో అడ్వాన్సు బర్తడే విషెస్ తెలియజేస్తూ కేక్ కటింగ్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా […]

Read More

నిర్మాణ రంగానికి ఊపిరులూదారు చంద్రబాబు

* ఉచిత ఇసుకతో లక్షల మంది కార్మికులకు మేలు * వైసీపీ చేయలేని పనిని చంద్రబాబు చేశారని కడుపుమంట * ఉచిత ఇసుక పంపిణీపై నీలిమిడియా దుష్ప్రచారం * వైసీపీ అధికారంలో భకాసురులుగా ఇసుకను బొక్కారు * వైసీపీ అబద్ధాలను నిజాలు చేయాలని చూస్తోంది * వైసీపీ ఖచ్చితంగా గత చరిత్రగా మిగిలిపోతుంది మంగళగిరి, మహానాడు: ఉచిత ఇసుకతో లక్షల మంది కార్మికులకు మేలు చేకూర్చి, నిర్మాణ రంగానికి చంద్రబాబు […]

Read More

తారక రాముడి ‘జగన్బాధ’!

( మార్తి సుబ్రహ్మణ్యం) ‘తా దూర సందులేదుగాని మెడకో డోలు’.. బీఆర్‌ఎస్ ఉత్తరాధికారి కేటీఆర్, తాజాగా జగన్ ఓటమిపై చేసిన వ్యాఖ్య విన్నవారికి ఈ వ్యాఖ్య గుర్తుకురాక మానదు. తన గడీలో చేపల పులుసు-రాగి సంకటి నాటు కోడి పులుసు తిన్న ఖాసు దోస్తు, జగన్‌రెడ్డి ఓటమి కేటీఆర్‌కు ఆశ్చర్యం కలిగించిందట. అసలు జగనన్న ఎందుకు ఓడిపోయాడో తారక తమ్ముడికి ఇప్పటికీ అర్ధం కావడం లేదట. 40 శాతం మంది […]

Read More

కేసీఆర్… ముందుంది ముసళ్ల పండగ

మీలా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయలే నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం బీఆర్ఎస్ కు పుట్టగతులుండవ్  మహబూబ్ నగర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  మహబూబ్ నగర్, మహానాడు:  మేం మీలా దొంగ దెబ్బ తీయడం లేదు. మీలా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయలేదు. కేసీఆర్… ముందుంది ముసళ్ల పండగ అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మహబూబ్ నగర్ లో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… […]

Read More

తెలుగు వారందరూ బాగుండాలని కోరుకున్నా 

తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న తెలంగాణ మంత్రులు  విజయవాడ, మహానాడు:  ప్రపంచంలోని తెలుగు ప్రజలందరూ సుఖ సంతోషాలతో చల్లగా ఉండే విధంగా అమ్మవారిని కోరినట్లు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి  భట్టి విక్రమార్క అన్నారు. మంగళవారం విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయాన్ని భట్టి విక్రమార్క తోపాటు, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, సిడబ్ల్యుసి సభ్యులు రుద్రరాజులు సందర్శించారు. ఆలయ ఈవో, జిల్లా రెవెన్యూ […]

Read More

ముజ్రా పార్టీలపై పోలీసుల దాడులు

ఫామ్ హౌస్‌లో రెచ్చిపోయిన ఢిల్లీ అమ్మాయిలు రంగారెడ్డి: మొయినాబాద్‌లోని ఓ ఫామ్ హౌస్‌లో ముజ్రా పార్టీని ఎస్ఓటీ పోలీసులు భగ్నం చేశారు. 12మంది యువకులతోపాటు నలుగురు అమ్మాయిలను అరెస్ట్ చేశారు. ముజ్రా పార్టీ కోసం నలుగురు అమ్మాయిలను ఢిల్లీ నుంచి తీసుకువచ్చిన విచారణలో నిందితులు వెల్లడించారు. వారంతా ఫామ్ హౌస్‌లో అసభ్యకర రీతిలో ఉండగా పోలీసులు దాడులు చేసి పట్టుకున్నారు. పార్టీ పేరుతో అశ్లీలంగా అర్ధనగ్న నృత్యాలు చేస్తున్నారన్న పక్కా […]

Read More

రైతు భరోసాపై ప్రజాభిప్రాయ సేకరణ

డిప్యూటీ సీఎం, మంత్రివర్గ ఉప సంఘం చైర్మన్ భట్టి విక్రమార్క మల్లు ఆధ్వర్యంలో మంత్రులు పర్యటనలు ఉమ్మడి పది జిల్లాల్లో వర్క్ షాప్ లు హైదరాబాద్: ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా రైతు భరోసా పథకాన్ని అమలు చేసేందుకు విధి, విధానాలు రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకుగాను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు చైర్మన్ గా, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ […]

Read More

పాత్రికేయులకు ఇచ్చిన మాట తప్పం

-మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్: పాత్రికేయుల సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా ఉన్నారని, ఎన్నికల సమయంలో జర్నలిస్టులకు ఇచ్చిన మాటను తప్పేది లేదని రాష్ట్ర రవాణా , బీసీ సంక్షేమ శాఖ మంత్రి , హైదరాబాద్ ఇంచార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మంగళవారం నాడు బషీర్ బాగ్ లోని సురవరం ప్రతాప్ రెడ్డి ఆడిటోరియంలో హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ (HUJ) ఆధ్వర్యంలో జరిగిన సీనియర్ […]

Read More

కళ్యాణ కారకం రామ తారక మంత్రం

డాక్టర్ మల్లు వేంకటరెడ్డి అల్లూరు గ్రామంలో ప్రారంభమైన తితిదే ధార్మిక కార్యక్రమాలు నందికొట్కూరు : ఈ దేశంలో పుట్టిన ఎందరో మహనీయులు రామనామాన్ని పట్టుకుని తరించారని అటువంటి తారక మంత్రం నాడు నేడు ఎల్లవేళలా జీవులకు భవబంధాల నుండి విముక్తిని ప్రసాదిస్తుందని తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ […]

Read More