కార్మికుల వలసలకు జగనే కారణం 

ప్రత్తిపాడు శాసనసభ్యులు బూర్ల రామాంజనేయులు  ప్రత్తిపాడు, మహానాడు: భవన నిర్మాణ కార్మికుల వలసలకు జగనే కారణమని ప్రత్తిపాడు శాసనసభ్యులు బూర్ల రామాంజనేయులు అన్నారు. ఉచిత ఇసుక విధానంపై ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీ ప్రకారం ఉచిత ఇసుక పథకాన్ని ప్రారంభించారన్నారు. 2014 లో ఉచిత ఇసుక వలన 14 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి కలిగింది. కానీ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే […]

Read More

ఇంకా మీ అహంకారం తగ్గలేదా?

– కేటీఆర్ వ్యాఖ్యలకు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి కౌంటర్ బీఆర్ఎస్ పాలనలో తండ్రి ఫామ్ హౌస్ కు, కొడుకు కలెక్షన్ హౌస్ కు పరిమితమయ్యారు. తెలంగాణ ప్రజలు మిమ్మల్ని కాళ్ల కింద పడేసి తొక్కినా, మీ సొంత చెల్లెలు కవిత జైలులో మగ్గుతున్నా, మీలో అహంకారం తగ్గకపోవడం ఆశ్చర్యంగా ఉంది. ఆ అహంకారాన్ని ఆత్మవిశ్వాసంగా భావించడంతో మీ కళ్లకున్న పొరలు ఇంకా తొలగనట్టుంది. ఆ పొగరుతోనే ఆంధ్రప్రదేశ్ నాశనమైపోవాలని కోరుకున్నారు. […]

Read More

జగన్ జమానాలో విద్యుత్ రంగం సర్వనాశనం

విద్యుత్ రంగం అప్పుల కుప్ప విద్యుత్‌సంస్థలకు లక్షా 29 వేల కోట్ల బకాయిలు పోలవరం పవర్ ప్రాజెక్టు ఆలస్యంతో 4,700 కోట్లు నష్టపోయాం ఐదేళ్లలో ప్రజలపై 32,166 కోట్ల భారం గృహ వినియోగదారులపై 8,180 కోట్ల భారం విద్యుత్‌రంగంపై శ్వేతపత్రంలో సీఎం చంద్రబాబునాయుడు విజయవాడ: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యుత్‌పై శ్వేతపత్రం విడుదల చేశారు. విద్యుత్ సంస్థలకు రూ.1 లక్షా 29 వేల కోట్లు బకాయిలు ఉన్నాయని వెల్లడించారు. ఈ […]

Read More

మేం అలగడమేంటి?

– అబ్బే.. అలగ లేదు – అమ్మ వారి భక్తులం.. ఎందుకు అలుగుతాము? – మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్: భాగ్య నగరం లోని బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవంలో ప్రోటోకాల్ రగడ నెలకొనడంతో నానా రచ్చ జరిగినట్లు వార్తలు గుప్పుమన్న సంగతి తెలిసిందే. అమ్మ వారికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి వెళ్లినప్పుడు ఆలయ అధికారులు ప్రోటోకాల్ పాటించ లేదని పొన్నం ప్రభాకర్ దంపతులు, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి లు […]

Read More

ఐదు, రెండొందల నోట్లు రద్దు

డిజిటల్ కరెన్సీ పెట్టండి – బాబు డిమాండ్ అమరావతి: కొందరు గత ఐదేళ్లుగా తమ అవినీతి సంపాదనతో వ్యవస్థలను కొనుగోలు చేయాలని చూస్తున్నారని సీఎం చంద్రబాబు ఆరోపించారు. వీరి వద్ద పోగుబడిన 500, 200 రూపాయల నోట్ల రూపాయలే ఆ వ్యవస్థల కొనుగోలు సాహసానికి కారణమని స్పష్టం చేశారు. అందువల్ల తక్షణమే 500, 200 రూపాయల నోట్లు రద్దు చేసి, డిజిటల్ కరెన్సీని అమలులోకి తీసుకురావాలని బాబు డిమాండ్ చేశారు. […]

Read More

వైసీపీ పార్టీకి చెంపదెబ్బ

ఎమ్మెల్యే గళ్లా మాధవి    గుంటూరు, మహానాడు: ఉచితంగా ఇసుక ఇస్తామన్న వాగ్దానాన్ని చంద్రబాబు అమలు చేయడం వైసీపీ పార్టీకి చెంపదెబ్బ మోగినట్లేనని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్లా మాధవి అన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన రోజుల వ్యవధిలోనే ఇచ్చిన హామీలపై ప్రధానంగా దృష్టి సారించారన్నారు. గుంటూరు నగర మేయర్ కావటి మనోహర్ వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గురించి మాట్లాడటం చూస్తే హాస్యాస్పదంగా ఉందన్నారు. తనతోటి నాయకుడైన వల్లభనేని […]

Read More

టెక్నాలజీని అందిపుచ్చుకోవాలి

మామ్ డైరెక్టర్ దరువూరి శ్రావ్య నరసరావుపేట, మహానాడు: విద్యార్థులు టెక్నాలజీని అందిపుచ్చుకొని ఆకాశమే హద్దుగా సాగాలని మామ్ (MAM) మహిళా ఇంజనీరింగ్ కళాశాల డైరెక్టర్ దరువూరి శ్రావ్య అన్నారు. నరసరావుపేటలోని మామ్ మహిళా ఇంజనీరింగ్ కాలేజీలో “ఛాలెంజెస్ ఇటీ ఇండస్ట్రీ” అనే అంశంపై ఒక రోజు వర్క్ షాప్ నిర్వహించినట్లు  శ్రావ్య తెలిపారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కొత్త టెక్నాలజీ ఎ1 సైబర్ సెక్యూరిటీ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, డేటా […]

Read More

ఉచిత ఇసుక రాష్ట్ర ప్రగతికి బాట

టీడీపీ గుంటూరు నగర అధ్యక్షుడు  డేగల ప్రభాకర్ గుంటూరు, మహానాడు:  ప్రభుత్వం రాష్ట్ర ప్రగతికి బాటలు వేస్తూ ఉచిత ఇసుక పాలసీ తీసుకురావడం అభినందనీయమని తెలుగుదేశం పార్టీ గుంటూరు నగర అధ్యక్షుడు డేగల ప్రభాకర్ అన్నారు. అర్బన్ పార్టీ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఉచిత ఇసుక విధానం వల్ల సామాన్యులకు భారీ ఊరట లభించిందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని చంద్రబాబు అధికారంలోకి వచ్చిన నెల […]

Read More

నిరుద్యోగులపై రేవంత్ సర్కార్ దుర్మార్గపు అణచివేత

– బీఆర్ఎస్ కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ “ఓయూలో తెలంగాణ ఉద్యమం నాటి పరిస్థితులు పునరావృతం అవుతున్నాయి. డీఎస్సీ పరీక్ష వాయిదా వేయాలని శాంతియుతంగా ఆందోళన చేస్తున్న అభ్యర్థుల వెంటపడి మరీ పోలీసులు అరెస్ట్ చేసి ఈడ్చుకు వెళ్తున్నారు. తెలంగాణ బిడ్డలకు ఎన్నికల ముందు ఆశలు చూపి అధికారం లోకి వచ్చిన మరుక్షణం నుండే అణచివేతకు పాల్పడుతున్న రేవంత్ సర్కార్ మీద నిరుద్యోగ యువత భగ్గు మంటున్నారని” బీఆర్ఎస్ పార్టీ […]

Read More

క్రికెటర్ సిరాజ్ కు ఉద్యోగం, ఇంటి స్థలం

– ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి హైదరాబాద్: అంతర్జాతీయ క్రికెట్ లో భారత దేశానికి, మన తెలంగాణ రాష్ట్రానికి గొప్ప పేరు, గౌరవాన్ని తెచ్చిన అల్ రౌండ్ క్రికెటర్ మొహమ్మద్ సిరాజ్ ను ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి అభినందించారు. టీ-20 వరల్డ్ కప్ ను గెలుచుకున్న అనంతరం హైదరాబాద్కు చేరుకున్న సిరాజ్ మంగళవారం ఉదయం ముఖ్యమంత్రిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి సిరాజ్ను ఘనంగా సన్మానించారు. మహ్మద్ […]

Read More