• వినాయక చవితికి మట్టి వినాయకులను పూజించేలా ప్రజలకు అవగాహన • ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేపట్టిన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖలపై వరుసగా సమీక్షలు చేస్తూ ప్రజా ప్రయోజనాలు, అభివృద్ధి, అటవీ సంరక్షణ, పర్యావరణ పరిరక్షణకు నిర్మాణాత్మక సూచనలు, అందుకు అనుగుణంగా ఆదేశాలు ఇస్తున్నారు. ఈ క్రమంలో స్వచ్ఛంద సంస్థలు, నిపుణులు, వివిధ వర్గాల ప్రజల […]
Read Moreరాష్ట్ర భవిష్యత్తే చంద్రబాబు లక్ష్యం
తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షులు వై.వి.బి.రాజేంద్రప్రసాద్ ఉయ్యూరు, మహానాడు : రాష్ట్ర భవిష్యత్తే చంద్రబాబు లక్ష్యమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ వై.వి.బి.రాజేంద్రప్రసాద్ అన్నారు. ఉయ్యూరు లోని తెదేపా కార్యాలయంలో పట్టణ ఆర్పీలు, డ్వాక్రా సంఘం లీడర్లు, పంచాయతీరాజ్ ఛాంబర్ నాయకులు సోమవారం వై.వి.బి.రాజేంద్రప్రసాద్ ను మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి, జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ… చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లి రాష్ట్రానికి నిధులు, […]
Read Moreరాయపూడి లో భవన సముదాయాలను పరిశీలించిన స్పీకర్
అదనంగా రూ.300 కోట్లు కేటాయింపు త్వరితగతిన పూర్తి చేయాలని సీఆర్డీఏకు స్పీకర్ ఆదేశం అమరావతి, మహానాడు : అమరావతి రాజధాని ప్రాంతంలోని రాయపూడిలో నిర్మాణంలో ఉన్న ఎంఎల్ఏ,ఎంఎల్సిల నివాస సముదాయ భవనాలను శుక్రవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన సభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు సిఆర్డిఏ,అసెంబ్లీ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్బంగా అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ… రాష్ట్ర శాసన సభ, శాసన మండలి సభ్యులందరికీ కలిపి 288 నివాసాలు కల్పించేందుకు రాయపూడి వద్ద 12 […]
Read Moreవరంగల్ లో రాజకీయ దుమారం
హన్మకొండ, మహానాడు : వరంగల్ లో రాజకీయ దుమారం రేగుతోంది. గురువారం బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్, పెద్ది సుదర్శన్ రెడ్డి శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. తమ పార్టీ ఆఫీసు సక్రమమేనని, తమ పార్టీ ఆఫీసు ఇటుక కదిల్చినా.. గాంధీభవన్ కూలుతుందంటూ హెచ్చరించారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి శుక్రవారం కాంగ్రెస్ భవన్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన […]
Read Moreజగన్ రెడ్డి లెవన్ రెడ్డి
లెజెండ్ లను చూసి వణికిపోతున్న జగన్ జగన్ వ్యాఖ్యలను ఎన్నికల సంఘం సుమోటోగా తీసుకోవాలి టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటం రెడ్డి నెల్లూరు, మహానాడు : అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఐదేళ్లుగా అడ్డగోలుగా దోచుకున్న జగన్మోహన్ రెడ్డి చంద్రబాబుపై విమర్శలు చేయడం సిగ్గుచేటని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఆయన జగన్మోహన్ రెడ్డి కాదని.. 11 సీట్లకే పరిమితమైన లెవన్ ( తెలుగులో 11 […]
Read Moreఅప్పుల్లో కూరుకుపోయాం
ఆర్థికంగా ఆదుకోండి ఆర్థిక మంత్రి నిర్మలకు ఏపీ సీఎం వినతి న్యూఢిల్లీ, మహానాడు : గత ప్రభుత్వ నిర్ణయాలు, పనుల కారణంగా రాష్ట్రం పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిందని, ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శుక్రవారం కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు వివరించారు. ఆర్థికంగా తమ రాష్ట్రాన్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన సందర్భంగా.. వివిధ మంత్రులతో […]
Read Moreతెలంగాణలో విద్యుత్ బిల్లుపై క్యూఆర్ కోడ్
హైదరాబాద్, మహానాడు : దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ జారీ చేసే విద్యుత్ బిల్లులపై ఇకపై క్యూఆర్ కోడ్ ను ముద్రించనున్నారు. మొబైల్ ఫోన్ ద్వారా ఈ క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసి వినియోగదారులు తమ బిల్లులు చెల్లించవచ్చు. ఈ క్యూఆర్ కోడ్ తో కూడిన బిల్లులు వచ్చే నెల నుండి వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయి. ఆర్బీఐ కొత్త నిబంధనల వల్ల కొన్ని థర్డ్ పార్టీ యాప్స్ […]
Read Moreజగన్ తీరే వేరబ్బ
* విధ్వంస కారులను పెంచి పోషించాడు • ఐదేళ్లలో రాష్ట్రం సర్వనాశనం * 25 లక్షలు పెట్టి జైల్లో ఖైదీని కలవడం సిగ్గుచేటు * ప్రజలే జగన్ రెడ్డికి బుద్ధి చెప్పారు * ఇకనైనా మార్పు వస్తే బాగుండు * 2029 లో కూడా అధికారం టీడీపీ కూటమికే * టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మంగళగిరి, మహానాడు : బాబాయి చనిపోతే పట్టించుకోని జగన్ రెడ్డి… 25 లక్షలు ఖర్చుపెట్టి మాచర్లలో […]
Read Moreబాబు..బాగా బిజీ!
– మోదీ, అమిత్షా, నిర్మల, పీయూష్, రాజ్నాధ్సింగ్, నద్దాతో భేటీ – రాష్ట్రానికి నిధులు రాబట్టడమే ఏకైక అజెండా – ముగిసిన బాబు ఢిల్లీ పర్యటన ( అన్వేష్) ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఢిల్లీ పర్యటన విజయవంతంగా ముగిసింది. రెండురోజుల బాబు పర్యటనలో ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్షా, పీయూష్ గోయల్, నిర్మలా సీతారామన్,రాజ్నాధ్సింగ్, శివరాజ్సింగ్ చౌహాన్, మనోహర్లాల్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నద్దా, 16వ ఆర్ధిక సంఘం చైర్మన్ […]
Read Moreముద్దాయితో మరో ముద్దాయి మిలాఖత్
* సంఘ విద్రోహక శక్తిని మంచివాడు అనడం జగన్ రెడ్డికే చెల్లు! • మాచర్లలో అరాచకానికి పాల్పడిన ఏ2 ఎక్కడ? * దళితుడు మణిక్యరావుపై దాడికి ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాలి • బోండా ఉమ, బుద్దా వెంకన్నలపై దాడికి హత్యాయత్నం కేసు పెట్టాలి * టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య మంగళగిరి, మహానాడు : జగన్ రెడ్డి ఒక అబద్దాల పుట్ట అని.. నోరు తెరిస్తే […]
Read More