రెండు కోట్లు ఖర్చు పెట్టే నిర్ణయం కోసం 60 కోట్లు పోగొట్టుకోవడం అర్థం లేని పని

శ్రీశైలం హైడల్ జెన్కో నాలుగో యూనిట్ పనులకు టెండర్లు స్వీపర్ నుంచి సి ఈ వరకు ఒక కుటుంబం.. అందరం కలిసి సంపద సృష్టిద్దాం ఏ సమస్య వచ్చినా వినడానికి ప్రజా ప్రభుత్వం సిద్ధంగా ఉంది పరిష్కరించేందుకు ప్రయత్నం చేస్తుంది శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ హైడల్ జెన్కో సమీక్ష సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు శ్రీశైలం: షార్ట్ సర్క్యూట్ ప్రమాదంలో మరమ్మతుకు గురైన యూనిట్ 4 పనులకు […]

Read More

సీఎం అంటే కరెక్టింగ్ మాస్టర్.. కటింగ్ మాస్టర్ కాదు

– మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హైదరాబాద్: బీఆర్ఎస్ నాయకులు వాఖ్యానించినట్టు సీఎం అంటే కటింగ్ మాస్టర్ కాదు, కరెక్టింగ్ మాస్టర్. మా ప్రభుత్వంలో నిరుపేదలకు మరియు అర్హులకే సంక్షేమ పథకాలు. దుబారాకు దూరంగా పథకాల అమలు.కష్టాల్లో ఉన్న రైతాంగానికి భరోసా ఇచ్చి వారి పురోగతికి తోడ్పడటమే కాంగ్రెస్ ప్రభుత్వ బాధ్యత. సంక్షేమ పథకాలు అమలు మరియు రాష్ట్ర అభివృద్ధి రెండు ఈ ప్రభుత్వ ప్రాథమిక సూత్రాలు. రైతు భరోసా అలస్యం […]

Read More

జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ పునరుద్ధరణ

– ఆధునికీకరణ పనుల కారణంగా జూన్‌ 23 నుంచి ఆగస్టు 11 వరకు పలు రైళ్లను ఇటీవల రద్దు విజయవాడ డివిజన్‌లో ఆధునికీకరణ పనుల కారణంగా రద్దు చేసిన రైళ్లలో కొన్నింటిని దక్షిణ మధ్య రైల్వే పునరుద్ధరించింది. జన్మభూమి, విజయవాడ- కాకినాడ పోర్ట్‌ రైళ్లను ప్రయాణికులకు మళ్లీ అందుబాటు లోకి తీసుకొచ్చింది. నిడదవోలు-కడియం మధ్య ఆధునికీకరణ పనుల కారణంగా జూన్‌ 23 నుంచి ఆగస్టు 11 వరకు పలు రైళ్లను […]

Read More

ఎంపిగా ప్ర‌మాణ స్వీకారం చేసిన కేశినేని చిన్ని

ఢిల్లీ: పార్ల‌మెంట్ లోక్ స‌భ‌లో సోమ‌వారం విజ‌య‌వాడ పార్ల‌మెంట్ స‌భ్యుడిగా కేశినేని శివ‌నాథ్ (చిన్ని) ప్ర‌మాణ స్వీకారం చేశారు. విజ‌య‌వాడ ఎంపిగా కేశినేని శివ‌నాథ్ (చిన్ని) తో ప్రొటెం స్పీకర్‌ భర్తృహరి మహతాబ్ ప్ర‌మాణం చేయించారు. త‌న ప్ర‌మాణాన్ని కేశినేని శివ‌నాథ్ అను నేను అంటూ తెలుగులో చేశారు. త‌న పేరు పిల‌వ‌గానే కేశినేని శివ‌నాథ్ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా తో పాటు స‌భ‌లోని […]

Read More

3 కేజీల బియ్యానికి బదులుగా రాగులు

జులై నుంచి రాగులు పంపిణీ సత్యసాయి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో జొన్నలు పంపిణీ రేష‌న్ కార్డుదారుల‌కు శుభ‌వార్త అమరావతి: రేష‌న్ కార్డుదారుల‌కు పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ శుభ‌వార్త . జులై నుంచి రాగులు పంపిణీ చేస్తామని వెల్లడించింది. ప్రస్తుతం రాయలసీమలోని 8 జిల్లాల్లో వీటిని పంపిణీ చేస్తుండ‌గా, మిగతా జిల్లాలకు విస్తరించనున్నారు. 3 కేజీల బియ్యానికి బదులుగా రాగులు పంపిణీ చేస్తారు. అటు జులై నుంచే సత్యసాయి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో […]

Read More

కేర‌ళ కాదు కేర‌ళం

రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం ఆమోదం కోసం త్వ‌ర‌లో కేంద్రానికి ఆగ‌స్టులో కూడా ఇదే త‌ర‌హా తీర్మానం కేర‌ళ రాష్ట్ర పేరును కేర‌ళంగా మార్చాల‌ని కోరుతూ ఇవాళ ఆ రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానాన్ని ప్ర‌వేశ‌పెట్టారు. ఆ రాష్ట్ర సీఎం పిన‌ర‌యి విజ‌య‌న్ ఆ తీర్మానాన్ని ప్ర‌వేశ‌పెట్టారు. ప్ర‌తిప‌క్షాల‌తో పాటు అంద‌రూ ఏక‌ప‌క్షంగా ఆ తీర్మానాన్ని ఆమోదించారు. పేరు మార్పున‌కు చెందిన తీర్మానాన్ని ఆమోదం కోసం త్వ‌ర‌లో కేంద్రానికి పంప‌నున్నారు. గ‌త ఏడాది […]

Read More

భావితరం భాగ్యరేఖలు నువ్వు మార్చగలవనే నమ్మకం నాకుంది

ఎల్లవేళలా మీకు మా సహకారం ఉంటుంది కంగ్రాట్స్ డియర్ నారా లోకేశ్ – లోకేశ్‌పై నారా బ్రాహ్మణి ఆస‌క్తిక‌ర ట్వీట్‌ అమరావతి ఏపీ ఐటీ, విద్య, ఆర్టీజీ శాఖల మంత్రిగా నారా లోకేశ్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న అర్ధాంగి నారా బ్రాహ్మణి ఆస‌క్తిక‌ర ట్వీట్ చేశారు. “అంతా పల్లెల్లో నుండి అమెరికా వెళితే, అక్కడ చదివి పల్లె గడపల వద్దకు వచ్చి, సిమెంట్ రోడ్లతో, ఎల్ఈడీ వెలుగులతో […]

Read More

26వ తేదీ నుంచి పవన్ వారాహి అమ్మవారి దీక్ష

అమరావతి: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ నెల 26వ తేదీ నుంచి వారాహి అమ్మవారి దీక్ష చేపట్టనున్నారు. 11 రోజులపాటు దీక్ష చేస్తారు. ఇందులో భాగంగా పాలు, పండ్లు, ద్రవాహారం తీసుకుంటారు. గత ఏడాది జూన్ మాసంలో పవన్ కళ్యాణ్ వారాహి విజయ యాత్ర చేపట్టారు. ఆ యాత్ర సందర్భంలోనూ వారాహి అమ్మవారికి పూజలు నిర్వహించి దీక్ష చేపట్టారు.

Read More

పొగాకు అదనపు పంటపై అపరాధ రుసుము రద్దు?

పొగాకు రైతులకు కేంద్రం శుభవార్త సానుకూలంగా స్పందించిన కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ఇది ఏపీ పొగాకు రైతాంగానికి శుభవార్త అని పురందేశ్వరి ట్వీట్ ఢిల్లీ: పొగాకు అదనపు పంట అమ్మకం, అదనపు పంటపై వేసే అపరాధ రుసుము రద్దు గురించి బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తో చర్చించారు. అందుకు సానుకూలంగా స్పందించిన పీయూష్ స్పందించి అనుమతి మంజూరు […]

Read More

డిజిటల్ లైబ్రరీ కు కేటాయించిన రూ.750 కోట్లు సొమ్ములు ఏమయ్యాయి?

– వైసీపీ తొత్తులకు ఉద్యోగాల కోసం కార్పొరేషన్ పెట్టి దోచిపెట్టారు – నాకు నోటీసులు ఇచ్చిన వాసుదేవరెడ్డి అంతా కరెక్ట్ గా చేస్తే ఎందుకు పారిపోయాడు? – చిన్న వాసుదేవరెడ్డి, దేవేందర్ రెడ్డి, ఇంటూరి రవికిరణ్ లాంటి నేతలను డిజిటల్ కార్పొరేషన్ ద్వారా పోషించారు. – గూగుల్ లో “పొలిటికల్ యాడ్స్” ఇవ్వొచ్చా? – యాడ్స్ ను గూగుల్ ఎందుకు తొలగించింది? • గడిచిన ఐదేళ్లలో వ్యవస్థలను, కార్పొరేషన్ లను […]

Read More