పెనమలూరు: పట్టణంలో ట్రాఫిక్ ఏఎస్సై ద్విచక్రవాహనం చోరీకి గురైంది. తాడిగడపకు చెందిన భగవతి పెనమలూరు పోలీసుస్టేషన్లో ట్రాఫిక్ ఏఎస్సైగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో వారంరోజుల కిందట సమీపంలోని తన కుమార్తె ఇంటికి వెళ్లాడు. అక్కడ తన బైకును నిలిపి తాళం వేసి తర్వాత రోజు ఉదయం వచ్చి చూడగా బైక్ కనిపించలేదు. దాంతో పెనమలూరు పోలీ సులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Moreసమాచార శాఖలో నిధుల దుర్వినియోగం
కమిషనర్పై స్టేషన్లో ఫిర్యాదు నంద్యాల: గత ప్రభుత్వ హయాంలో నిధులను పక్కదారి పట్టించారన్న ఆరోపణ లపై సమాచార శాఖ కమిషనర్ విజయ్కుమార్ రెడ్డిపై నంద్యాల టూటౌన్ పోలీసుస్టేషన్లో సీనియర్ పాత్రికేయుడు చలం బాబు ఫిర్యాదు చేశారు. సీఐ రాజారెడ్డి ఫిర్యాదును స్వీకరించారు. ఎస్పీ దృష్టికి తీసుకుని వెళ్లి కేసు నమోదు చేస్తామని హామీ ఇచ్చారు.
Read Moreసంఘ్ కార్యకర్త నుంచి కిషన్రెడ్డి రాజకీయ ప్రస్థానం
హైదరాబాద్: కేంద్రమంత్రిగా మరోసారి ఎంపికైన కిషన్రెడ్డి రాజకీయ ప్రస్థానం చూస్తే సంఘ్ కార్యకర్త అయిన కిషన్రెడ్డి 1977లో జనతా పార్టీలో చేరారు. 2001లో బీజేపీ రాష్ట్ర కోశాధికారిగా, 2004లో యువమోర్చా జాతీయ అధ్యక్షుడిగా చేశారు. 2004లో హిమాయత్ సాగర్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2009, 2014లో అంబర్పేట నుంచి వరుసగా ఎమ్మెల్యేగా గెలిచారు. 2019లో ఎంపీగా గెలిచి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. 2021లో కేబినెట్ విస్తరణలో […]
Read Moreతెలంగాణ కాషాయ దళపతికి మోదీ పట్టం
బండి సంజయ్కు మంత్రి పదవి సామాన్యుడికి భరోసా కష్టపడే కార్యకర్తకు దక్కిన గౌరవమిది ప్రజల కోసం ఆయన చేసిన పోరాటాలు అసామాన్యం ప్రజాసంగ్రామ యాత్రతో కేసీఆర్ సర్కార్పై ఉద్యమాలు బండి రాజకీయ జీవిత ప్రస్థానమంతా ఒడిదుడుకులే ఎమ్మెల్యేగా ఓడిరచినా వీడని హిందుత్వ వాదం నమ్మిన సిద్ధాంతం కోసం ఎందాకైనా తెగించే మనస్తత్వం కార్యకర్తల పిలుపు కోసం పరితపించే అభిమానధనుడు హిందుత్వ ఐకాన్కు కేంద్రమంత్రి పదవిపై సంబరాలు కార్యకర్తల్లో ఉప్పొంగుతున్న ఉత్సాహం […]
Read Moreలారీలో 70 టన్నుల బూడిద పడుతుందా?
పొన్నర్పై అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదు పాడి కౌశిక్రెడ్డి దుష్ప్రచారం సిగ్గుచేటు ఆరోపణలను నిరూపిస్తే దేనికైనా సిద్ధం ఉద్యమ నాయకుడిపై ఉద్యమ ద్రోహి అక్కసు రవాణా మంత్రిగా ఆయన సేవలు అద్వితీయం ఎస్సీ సెల్ మాజీ జాయింట్ కన్వీనర్ దొంత రమేష్ హైదరాబాద్: రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్పై హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని టీపీసీసీ ఎస్సీ సెల్ మాజీ జాయింట్ […]
Read Moreఅన్న ఎన్టీఆర్ను టచ్ చేస్తే తీవ్ర పరిణామాలు
గుంటూరులో స్టేడియం పేరు మార్పు శిలాఫలకాల కూల్చివేత ఎన్టీఆర్ జిమ్గా నామకరణం చేసిన బ్రాహ్మణ చైతన్య వేదిక పాల్గొన్న వాకింగ్ ట్రాక్ సభ్యులు, ఎన్టీఆర్ అభిమానులు అమరావతి: ఎవరైనా అన్న ఎన్టీఆర్ను టచ్ చేయాలని చూస్తే తీవ్ర పరిణా మాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్శర్మ హెచ్చరించారు. నగరం నడిబొడ్డున బృందా వన్ గార్డెన్స్లో ఎన్టీఆర్ స్టేడియం పేరు మార్చాలని వైసీపీ […]
Read Moreరామోజీకి కడసారి వీడ్కోలు: చంద్రబాబు
హైదరాబాద్: రామోజీరావు అంతిమయాత్రలో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొని పాడె మోశారు. ఈ సందర్భంగా ఎక్స్లో ఆయన ట్వీట్ చేశారు. తెలుగు వెలుగు, అక్షర యోధుని అంతిమ సంస్కార కార్యక్రమంలో పాల్గొన్నాను. తెలుగువారి ఆత్మబంధువు రామోజీ గారికి కడసారి వీడ్కోలు పలికాను. హృదయం బాధతో నిండిపోయింది. ఈనాడు ఆయన మన మధ్య లేకపోయినా..ఆ మహనీయుడు ఇచ్చిన స్ఫూర్తి మార్గదర్శిగా మనల్ని ముందుకు నడిపిస్తుంది. ఉషాకిరణాల్లాంటి ఆయన కీర్తి అనునిత్యం అజరామరమై […]
Read Moreరామోజీ మరణం కలిచివేసింది: మహేష్బాబు
హైదరాబాద్: రామోజీరావు మృతి పట్ల సూపర్ స్టార్ మహేష్బాబు సంతాపం తెలిపారు. దూరదృష్టి ఉన్న రామోజీరావు మరణవార్త తెలిసి చాలా బాధపడ్డా. రామోజీ ఫిలిం సిటీ సినిమాపై ఆయనకున్న అభిరుచికి నిదర్శనం. ఆయన వారసత్వం మనందరికీ స్ఫూర్తినిస్తూనే ఉంటుంది. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా అంటూ ట్వీట్ చేశారు.
Read Moreకట్టుదిట్టంగా చంద్రబాబు ప్రమాణస్వీకార ఏర్పాట్లు
సభా ప్రాంగణం చదును పనులను పూర్తిచేయాలి ప్రధాని, సీఎంలు, గవర్నర్ కాన్వాయ్కు దారి కల్పించాలి పార్కింగ్, అప్రోచ్ రహదారులను బాగుచేయించండి ప్రముఖులకు వసతి, పాసులకు చర్యలు తీసుకోవాలి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రద్యుమ్న ఆదేశం మచిలీపట్నం: ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార ఏర్పా ట్లు కట్టుదిట్టంగా చేపట్టాలని రాష్ట్ర రవాణా, రహదారులు భవనాల శాఖ ప్రధాన కార్యదర్శి ప్రద్యుమ్న అధికారులను ఆదేశించారు. శనివారం మధ్యాహ్నం గన్న వరం విమానాశ్రయంలోని […]
Read Moreజగన్పై మాజీ మంత్రి కొట్టు సంచలన వ్యాఖ్యలు
ఆయన చేసిన తప్పులే పరాజయానికి కారణం ఐ ప్యాక్ ఒక పనికిమాలిన సంస్థ..దానిని నమ్ముకున్నారు ప్రజాప్రతినిధులు, నేతలకు సముచిత స్థానం ఇవ్వలేదు తాడేపల్లిగూడెం: వైసీపీ అధినేత జగన్పై ఆ పార్టీ మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐ ప్యాక్ ఒక పనికి మాలిన సంస్థ అని మండిపడ్డారు. జగన్ ప్రజా ప్రతినిధులకు, నేతలకు సముచిత స్థానం ఇవ్వకుం డా పక్కనపెట్టి ఐప్యాక్ను నమ్ముకోవడం వల్లే ఎన్నికల్లో […]
Read More