విద్యుత్‌ అధికారులకు చింతమనేని ఫోన్‌

రైతులు ఇబ్బంది పడుతున్నారు…స్పందించండి పొలాల్లో ట్రాన్స్‌ఫార్మర్ల సమస్యను పరిష్కరించాలని వినతి దెందులూరు: మీ వల్ల నారుమళ్లు పోసే సమయంలో రైతులు ఎన్నో అవస్థలు పడుతున్నారు…సత్వరమే చర్యలు చేపట్టాలని దెందులూరు టీడీపీ అభ్యర్థి చింతమ నేని ప్రభాకర్‌ విద్యుత్‌ శాఖ అధికారులను కోరారు. పెదవేగి మండలం దుగ్గిరాల లోని కార్యాలయంలో శనివారం పొలాల్లో ట్రాన్స్‌ఫార్మర్ల చోరీలు – విద్యుత్‌ శాఖ జాప్యంపై పలువురు రైతులు చింతమనేనికి గోడు వెళ్లబోసుకున్నారు. దాంతో విద్యుత్‌ […]

Read More

తెలంగాణ ద్రోహుల పార్టీ కాంగ్రెస్‌

ఎప్పుడైనా జై తెలంగాణ అన్నావా రేవంత్‌? ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ మాజీ చైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌ హైదరాబాద్‌, మహానాడు: తెలంగాణ భవన్‌లో శనివారం ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ మాజీ చైర్మన్‌ డాక్టర్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌ మీడియా సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ సోనియా ఇచ్చింది … కాంగ్రెస్‌ తెచ్చిందని బూటకపు ప్రచారం చేస్తోంది. 1969 ఉద్యమంలో 369 మందిని కాంగ్రెస్‌ ప్రభుత్వం పొట్టన పెట్టుకోలేదా? అని ప్రశ్నించారు. ఆ ఉద్యమం లో […]

Read More

ప్రజలందరూ చల్లగా ఉండాలి

– తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షులు బాబు రాజేంద్రప్రసాద్ ఉయ్యూరు : హనుమాన్ జయంతి సందర్భంగా ఉయ్యూరు 16వ వార్డులోని హనుమాన్ నగర్ లో వేంచేసి ఉన్న ఆంజనేయ స్వామి గుడిలో ప్రత్యేక పూజలు చేసి, భక్తులకు అన్న ప్రసాదం వడ్డించిన రాజేంద్రప్రసాద్ ఇతర నాయకులు. ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ హనుమాన్ నగర్ లో ప్రతి హనుమాన్ జయంతికి భక్తులకు అన్నసంతర్పణ కార్యక్రమం చేయడం శుభసూచకమని, అందరూ కలిసిమెలిసి ఐకమత్యంతో […]

Read More

విద్యుత్ సరఫరా లో ఎటువంటి ఇబ్బందులు ఎదురు కావద్దు

వర్షాకాలంలో అప్రమత్తంగా ఉండండి విద్యుత్ అధికారులు, సిబ్బంది సమీక్ష సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు కొద్దిరోజుల్లో వర్షాకాలం ప్రారంభం కానున్న నేపథ్యంలో యావత్ విద్యుత్తు అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఆదేశించారు. శనివారం సచివాలయం లో సమీక్ష సమావేశం నిర్వహించారు. వర్షాల నేపథ్యంలో ఈదురు గాలుల మూలంగా చెట్లు విరిగిపడడం, స్తంభాలు కూలిపోవడం, విద్యుత్ తీగలు ఊడిపడడం వంటి సంఘటనలు […]

Read More

ట్రావెల్స్ బస్సు బోల్తా

చిలకలూరిపేట : పల్నాడు జిల్లాలో ట్రావెల్స్ బస్సు బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో 20 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ సంఘటన శనివారం ఉదయం చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల వద్ద కామాక్షి ట్రావెల్స్ బస్సు బోల్తా కొట్టింది. కామాక్షి ట్రావెల్స్ బస్సు బోల్తా కొట్టిన తరుణంలోనే… బస్సులో ఉన్న 20 మందికి గాయాలు కాగా, ఇద్దరు పరిస్థితి విషమంగా […]

Read More

ప్రాణం తీసిన ఒక్క రూపాయి పంచాయతీ

వరంగల్ లో దారుణం జరిగింది. ఒక్క రూపాయి విషయంలో ఇద్దరు వ్యక్తుల మధ్య చెలరేగిన చిల్లర ఘర్షణ, ఓ వ్యక్తి నిండు ప్రాణాలను బలి తీసుకుంది. క్షణికావేశంలో మాటామాట పెరిగి తోపులాటకు దారి తీసింది. దీంతో ఓ వ్యక్తి కింద పడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద సంఘటన వరంగల్ మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలోని గాంధీనగర్‌లో జరిగింది.. ప్రేమ్ సాగర్ అనే వ్యక్తి ఆటో నడుపుకుంటున్నాడు. […]

Read More

ప్లీజ్..హైదరాబాద్ లో భవనాలను కొనసాగించండి

తెలంగాణకు ఏపీ సర్కార్ విజ్ఞప్తి రాష్ట్ర విభజన జరిగి జూన్ 2తో పదేళ్లు కావస్తుండడంతో ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం రెండు రాష్ట్రాల మధ్య ఆస్తుల విభజన పూర్తి కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో ఉన్న ఏపీ భవనాలను స్వాధీనం చేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తమకు కేటాయించిన భవనాలను మరికొంత కాలం కొనసాగించాలని ఏపీ ప్రభుత్వం ఇప్పటికే కోరింది. దీనిపై సీఎం రేవంత్ […]

Read More

జూన్ 5లోపు ఏపీలోకి రుతుపవనాలు

నైరుతి రుతుపవనాలు జూన్ 5లోపు రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశం ఉందని ఐఎండి వెల్లడించింది. ప్రీ మాన్సూన్ వల్ల ఏపీ లో ప్రస్తుతం అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని తెలిపింది.2-3 రోజులు రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలు కొనసాగుతాయని పేర్కొంది. ఇక కేరళ, ఈశాన్య రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు విస్తరించాయని చెప్పింది.

Read More

ఎన్నికల్లో ఆ ఇద్దరికీ సేమ్ టెన్షన్

– నాడు టీడీపీ.. నేడు వైసీపీ – ఇద్దరికీ ఎన్నికల్లో అదే టెన్షన్ ( రాజా రమేష్) ఈ నెల రోజులు వైసీపీ బాగా ఇబ్బంది పడింది.. వైసీపీది సేమ్ టిడిపి పరిస్థితి. గత ఎన్నికల్లో అధికార పార్టీగా ఉన్న టిడిపి కోరుకున్నట్టు ఒక్క పని కూడా జరగలేదు. ఎలక్షన్ క్యాంపెయిన్ మొత్తం వైసిపి చెప్పినట్టే జరిగింది. అధికారుల మార్పు ఆ పార్టీ సిఫారసుల మేరకే జరిగింది. పోలింగ్ కూడా […]

Read More

ప్రజల పల్సు పట్టేస్తారా?

ఒపీనియన్ పోల్స్.. ఎగ్జిట్ పోల్స్ (రమేష్) శనివారం(జూన్ 1)తో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగియనుండటంతో అందరి దృష్టి ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్‌పై పడింది. వాస్తవ ఫలితాలు వెలుబడటానికి ముందే సర్వే సంస్థలు, మీడియా చేసే హడావుడే.. ఈ ఎగ్జిట్ పోల్స్‌. వీటిని నమ్మొచ్చా..! అంటే అది చెప్పడం కాస్త కష్టం. అచ్చం వాతావరణశాఖ అంచనాల మాదిరిగానే ఉంటాయి. వర్షం పడొచ్చు.. పడకపోవచ్చు అన్నది ఎంత నిజమో.. ఓటర్ నాడి […]

Read More