– నీ ఆస్తులు కావు – నువ్వు గార్డియన్వి మాత్రమే – మోసం చేసింది నువ్వే – నా పోరాటం నా ఆస్తి కోసం కాదు – వైఎస్ కోరిక నెరవేర్చడం కోసం – సీఎం అయిన నెలరోజులకే విడిపోదాం అని ఇజ్రాయిల్ పర్యటనలో ప్రతిపాదన పెట్టారు – రాజశేఖర్ రెడ్డి గారి కుమారుడే సొంత తల్లిని కోర్టుకి ఈడ్చడం, ఆ తల్లికి ఎంత అవమానం? – టీడీపీ హ్యాండిల్ […]
Read Moreవైసీపీ పాపాలే మాకు శాపాలుగా మారాయ్
– వైద్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ అంజనాపురం, మహానాడు: పల్నాడు జిల్లా, దాచేపల్లి మండలం అంజనాపురం డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో వైద్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్, గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అంజనాపురంలో ఒక డయేరియా మరణం కూడా సంభవించలేదని, మంచినీటి బోరులో మురుగునీరు కలిసి నీరు కలుషితమై 18 డయేరియా కేసులు నమోదు అయ్యాయని ఒక ప్రాథమిక […]
Read Moreఆంధ్రా అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉంది
– అమరావతి రైల్వే లైన్ కు కేంద్రం అనుమతి – బీజేపీ రాష్ట్ర ఆఫీసు వద్ద సంబరాలు – ముఖ్యఅతిథిగా మాట్లాడిన రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి విజయవాడ, మహానాడు: అమరావతి రైల్వే లైన్ కు కేంద్రం అనుమతి మంజూరు చేసిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ(బీజేపీ) నేతలు ఇక్కడి పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆనందం పంచుకుంటూ మిఠాయిలు పంచిపెట్టారు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కి ప్రత్యేక రైల్వే […]
Read Moreతానేటి వనిత తన అక్క అంటూ..రూ.10 లక్షలు దోపిడీ!
• వైసీపీ రిగ్గింగ్ ను అడ్డుకున్న టీడీపీ నేతలపై రౌడీషీట్ • ఉద్యోగాలను తొలగించి వైసీపీ తమను రోడ్డున పడేసిందంటూ ఏఎన్ఎంల మొర • వైసీపీ నేతలు పెట్టిన అక్రమ కేసులు తొలగించాలని టీడీపీ కార్యకర్తల విన్నపం మంగళగిరి: తానేటి వనిత తనకు అక్క అవుతుందని చెప్పి సబ్ రిజిస్ట్రర్ యూనియన్ ప్రెసిడెంట్ తనకు బావ అవుతాడని చెప్పి కొవ్వూరు సబ్ రిజిస్ట్రర్ ఆఫీసు వద్ద లేఖరుగా పనిచేస్తున్న దాసరి […]
Read Moreనకిలీ సాఫ్ట్ వేర్ సంస్థ వద్ద మోసపోయాం.. ఆదుకోండి
– గ్రీవెన్స్లో ఎమ్మెల్యే మాధవి వద్ద బాధితుల మొర గుంటూరు, మహానాడు: పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి గురువారం తన క్యాంప్ కార్యాలయంలో ప్రజల నుండి వినతిపత్రాలు స్వీకరించారు. అరండల్ పేటలో ఇటీవల ఉద్యోగాల పేరుతో ఓ సాఫ్ట్ వేర్ సంస్థ తమ వద్ద నుండి లక్షలో వసూలు చేసి మోసం చేసిందని, తమకు న్యాయం చేయాలంటూ బాధితులు ఎమ్మెల్యే వద్ద గోడును వెళ్ళబోసుకున్నారు. సంస్థ నిర్వాహకుడి పై […]
Read More‘ఉగ్ర‘ సాయాన్ని ఉక్కు సంకల్పంతో అడ్డుకుందాం
– ఉగ్రవాదంపై ప్రధానమంత్రి మోడీ కీలక వ్యాఖ్యలు కజాన్: బ్రిక్స్ దేశాల్లో యువతను ఉగ్రవాదంవైపు పురికొల్పడాన్ని అడ్డుకోవడానికి క్రియాశీల చర్య లు చేపట్టాలని, ఉగ్రవాదాన్ని, ఉగ్రవాదులకు ఆర్థిక సాయాన్ని అడ్డుకోవడంలో అందరూ కలిసి పనిచేయాలని, ఈ విషయంలో ద్వంద్వ ప్రమాణాలకు తావు లేదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తేల్చిచెప్పారు. రష్యాలో జరిగిన 16వ బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) సదస్సులో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, ఉగ్రవాదం అనే సవాలును […]
Read Moreఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వైపు పరుగులు
– బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి విజయవాడ: శ్రీకాకుళంలోని రణస్థలంలో 6-లేన్ల ఎలివేటెడ్ కారిడార్ విస్తరణ మరియు విస్తరణ కోసం 252.42 కోట్ల బడ్జెట్ను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వం ఆమోదించింది. కొత్త సామాజిక-ఆర్థిక అవకాశాలను తెరవడంతో పాటు ట్రాఫిక్ రద్దీని తగ్గించడంలో, రహదారి భద్రతను పెంచడంలో మరియు పట్టణ రవాణాను మెరుగుపరచడంలో ఈ చొరవ కీలక పాత్ర పోషిస్తుందని భావిస్తున్నారు.
Read Moreఉచిత ఇసుక విధానానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది
– ఉచితంగా ఇసుక ప్రజలకు అందించడమే ప్రభుత్వ లక్ష్యం – అక్రమంగా రవాణాచేస్తే వాహనాలను సీజ్ చేయడంతోపాటు పిడి యాక్ట్ సైతం అమలుచేస్తాం – ముసునూరు మండలం వలసపల్లిలో ఇసుక రీచ్ ను ప్రారంభించిన రాష్ట్ర మంత్రి కొలుసు పార్ధసారధి ఏలూరు/ముసునూరు: ప్రజలకు పారదర్శకంగా ఎటువంటి అబ్బందులు లేకుండా ఉచిత ఇసుక సరఫరాకు నిర్ధేశించిన ఉచిత ఇసుక పాలసీకి ప్రభుత్వం కట్టుబడివుందని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ, సమాచార పౌర సంబంధాల […]
Read Moreరోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టండి
– ఏపీ & టీఎస్ బస్ ఆపరేటర్స్ అసోసియేషన్స్ సమావేశంలో పాల్గొన్న రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి విజయవాడ: ప్రతి నిత్యం రహదారులపై జరుగుతున్న రోడ్డు ప్రమాదాల నివారణకు బస్సు యజమానులు చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా మరియు క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సూచించారు. రామవరప్పాడు లోని ది కె హొటెల్ లో నిర్వహించిన ఆంద్రప్రదేశ్ మరియు తెలంగాణ […]
Read Moreఆరోగ్యంపై అశ్రద్ధ వద్దు
– వైద్య శిబిరం ప్రారంభోత్సవంలో ఎస్పీ శ్రీనివాసరావు పల్నాడు, మహానాడు: పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం – 2024 సందర్భంగా నిర్వహిస్తున్న కార్యక్రమాలలో భాగంగా గురువారం పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో వైద్య శిబిరం నిర్వహించారు. ఎస్పీ కంచి శ్రీనివాసరావు శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ… శాంతి భద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ లో భాగంగా పోలీసులు ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ఉంటారు. దానిని దృష్టిలో […]
Read More