జగన్‌ ప్రభుత్వంలో బీసీలకు అన్యాయం

బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గోపి శ్రీనివాస్‌ విజయవాడ, మహానాడు : కేంద్రం బీసీలకు నిధులు విడుదల చేస్తుంటే వాటిని పక్కదారి పట్టించారని బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గోపి శ్రీనివాస్‌ అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 56 కుల కార్పొరేషన్లు పెట్టిన జగన్‌ ప్రభుత్వం ఒక్క రూపాయి నిధులు ఇవ్వకుండా అవమానించారన్నారు. బీసీ సబ్‌ప్లాన్‌ నిధుల మీద వైసీపీ […]

Read More

బీజేపీ పాలనలో ఎస్సీ, ఎస్టీ ఐఏఎస్‌, ఐపీఎస్‌లు లేరు

కాంగ్రెస్‌ వస్తే వారికి రిజర్వేషన్‌ ప్రకారం పోస్టులు టెంపోలలో డబ్బులొస్తే ఎందుకు పట్టుకోలేదు? ఈడీ, సీబీఐ, ఐటీ మీవే కదా…మోదీ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలు హైదరాబాద్‌, మహానాడు : హిందు మహిళల మంగళ సూత్రాలు లాక్కొని ముస్లింలకు పంచుతా… రిజర్వేషన్లు తొలగిస్తా అని మోదీ అంటున్నాడు. బీజేపీ ప్రభుత్వంలో ఐఏఎస్‌, ఐపీఎస్‌లలో ఎస్సీ, ఎస్టీ అధికారులు లేరు. మేము అధికారంలోకి రాగానే రిజర్వేషన్‌ ప్రకారం వాళ్లకు పోస్టులు […]

Read More

విజయవాడలో వైసీపీకి ఎదురుదెబ్బ

టీడీపీలోకి పెద్దఎత్తున ముస్లిం మహిళలు విజయవాడ: విజయవాడ పార్లమెంట్‌ కార్యాలయం ఎన్టీఆర్‌ భవన్‌లో మైనార్టీ సెల్‌ రాష్ట్ర ప్రధా న కార్యదర్శి మహ్మద్‌ పతావుల్లా, రాష్ట్ర తెలుగు మహిళా సంఘం ఉపాధ్యక్షురాలు షేక్‌ ఆషా ఆధ్వర్యంలో వైసీపీ పార్లమెంట్‌ ప్రచార కార్యదర్శి షేక్‌ ఆషా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆమెకు మద్దతుగా 56వ డివిజన్‌ ఆర్‌.ఆర్‌.పేటకు చెందిన దాదాపు 350 మంది మైనార్టీ మహిళలు కూడా చేరారు. వారికి విజయవాడ […]

Read More

ఇప్పటివరకు నగదు జమ ఎందుకు చేయలేకపోయారు?

పోలింగ్‌ తేదీకి ముందే ఎందుకు చేస్తున్నారు? బటన్‌ ఎప్పుడో నొక్కారు..ఈరోజే వేయకుంటే ఏమౌతుంది? రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వివరణ ఇవ్వండి జగన్‌ ప్రభుత్వానికి ఎన్నికల సంఘం సూటి ప్రశ్నలు అమరావతి, మహానాడు : పథకాల నగదు బదిలీకి సంబంధించి జగన్‌ ప్రభుత్వంపై కేంద్ర ఎన్నికల సంఘం ఘాటుగా స్పందించింది. నగదు జమ ఇప్పటివరకు ఎందుకు చేయలేపోయారని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఇవాళే నగదు ఇవ్వాల్సిన పరిస్థితి ఎందుకొచ్చిందని ప్రశ్నించింది. పోలింగ్‌ […]

Read More

రౌడీయిజం, గంజాయి విక్రయాలు ఆపేయాలి

వచ్చేది కూటమి ప్రభుత్వం..ఉక్కుపాదమే గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని తెనాలి, మహానాడు : రౌడీయిజాలు, గల్లీలో గంజాయి విక్రయాలు ఇకనైనా ఆపేయాలి. వచ్చేది టీడీపీ ప్రభుత్వం.. అన్యాయం, అరాచకాలపై ఉక్కుపాదం మోపుతుంది. ఇప్పటిదాకా ఒక లెక్క ఇకనుంచి మరో లెక్క. అని గుంటూరు పార్లమెంట్‌ టీడీపీ అభ్యర్థి డాక్టర్‌ పెమ్మసాని చంద్రశేఖర్‌ వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తెనాలిలోని ఐతానగర్‌ నుంచి గురువారం తన పర్యటన ప్రారంభించారు. తెనాలి […]

Read More

నేడు ఏపీలో శాంతిభద్రతలపై చర్చాగోష్టి

విజయవాడ, మహానాడు : రాష్ట్రంలో 2014-2024 మధ్య శాంతిభద్రతలు అన్న అంశంపై శుక్రవారం ఉదయం 10 గంటలకు విజయవాడ మొఘలరాజపురంలోని సిద్ధార్థ ఆడిటోరియంలో చర్చాగోష్టి జరగనుంది. ఈ కార్యక్రమానికి మాజీ రాష్ట్ర ఎన్నికల అధికారి, సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసీ కార్యదర్శి నిమ్మగడ్డ రమేష్‌, హైకోర్టు న్యాయవాది పడిరి రవితేజ, జన చైతన్య వేదిక అధ్యక్షుడు వి.లక్ష్మణ రెడ్డి, ఏపీ టుమారో అధ్యక్షుడు నలమోతు చక్రవర్తి, మాలమహానాడు అధ్యక్షుడు మల్లెల వెంకటరావు, […]

Read More

రాజమండ్రి నెక్స్ట్‌ లెవెల్‌ అంటే ఇదేనా?

– అరగంట వర్షానికే నగరం జలమయం ` కమీషన్ల కోసం నాశనం చేశారు – భరత్‌పై కూటమి అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్‌ ధ్వజం రాజమహేంద్రవరం: కమీషన్ల కోసం మార్గాని భరత్‌ రామ్‌ రాజమండ్రి నగరాన్ని నాశనం చేశారని సిటీ నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్ధి ఆదిరెడ్డి శ్రీనివాస్‌ (వాసు) మండిపడ్డారు. తిలక్‌ రోడ్డులోని తన ఎన్నికల ప్రచార శిబిరంలో గురువారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో భరత్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. […]

Read More

ఓట్ల కోసమే బీజేపీ నేతల మత చిచ్చు

విశ్వనగరంపై విషం చిమ్ముతున్నారు ఎన్నికల అధికారులు కేసులు పెట్టాలి సరూర్‌నగర్‌ జనజాతర సభలో సీఎం రేవంత్‌రెడ్డి సరూర్‌నగర్‌, మహానాడు : ఓట్ల కోసమే బీజేపీ మత విద్వేషాలు రెచ్చగొడుతోందని సీఎం రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. ఎన్నికల ప్రచా రంలో భాగంగా గురువారం సరూర్‌ నగర్‌ జనజాతర సభలో ఆయన ప్రసంగించారు. ఈ లోక్‌సభ ఎన్నిక లు దేశ ప్రజలకు జీవన్మరణ సమస్య. ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు దేశంలో రాజ్యాంగం ప్రమాదంలో […]

Read More

భూములు గుంజిన వెంకట్రామిరెడ్డికి బుద్ధి చెప్పండి

వందల కోట్లు ఇవ్వబట్టే ఆయనకు సీటు తిక్కలోడు తిరునాళ్లకు పోయినట్టే కేసీఆర్‌ బస్సు యాత్ర ఓట్ల కోసం బీజేపీ దేవుళ్ల రాజకీయం ఇందిర హయాంలోనే మెదక్‌ పారిశ్రామికాభివృద్ధి పదేళ్ల బీజేపీ, బీఆర్‌ఎస్‌ పాలనలో మగ్గిపోయింది నర్సాపూర్‌ జనజాతర సభలో రేవంత్‌రెడ్డి నర్సాపూర్‌, మహానాడు: ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం జరిగిన నర్సాపూర్‌ జనజాతర బహిరంగ సభలో సీఎం రేవం త్‌రెడ్డి ప్రసంగించారు. మండుటెండల్లో, మంచు కొండల్లో పాదయాత్ర చేసిన నాయకుడు […]

Read More

సీఎం రేవంత్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలి

ఎన్నికల ప్రధానాధికారికి విశ్వహిందూ పరిషత్‌ ఫిర్యాదు హైదరాబాద్‌, మహానాడు : ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్‌రెడ్డి…శ్రీరామచంద్రుడు, సీతమ్మపై చేసిన వ్యాఖ్యలను విశ్వహిందూ పరిషత్‌ తప్పుపడుతోంది. అక్షింతలు అయోధ్య నుంచి వచ్చినవి కాదని, అవి బియ్యంతో తయారుచేసి పంచారని ఆరోపించడాన్ని వ్యతిరేకించింది. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరించిన రేవం త్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఎన్నికల అధికారి వికాస్‌ రాజుకు వీహెచ్‌పీ నేతలు ఫిర్యాదు చేశారు. గతంలో కేసీఆర్‌, కేటీఆర్‌ శ్రీరామ్‌ […]

Read More