కేసీఆర్‌ నీ పప్పులుడకవ్‌…

రాక్షస పాలనతో తెలంగాణను దోచావు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి కంటోన్మెంట్‌, మహానాడు : తెలంగాణ సెంటిమెంట్‌తో అధికారంలోకి వచ్చిన కేసీఆర్‌ ముఖ్యమంత్రి పదవి చేపట్టగానే ఉద్యమ నినాదాలకు తిలోదకాలిచ్చి నియంత పాలన సాగించారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ధ్వజమెత్తారు. గురువారం ఆయన కంటోన్మెంట్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. నేనే రాజు, నేనే మంత్రిని అనే విధంగా రాక్షస పాలన సాగించి తెలంగాణ సంపదను సర్వం దోచుకున్నారని మండిపడ్డారు. ప్రతిపక్షాలను […]

Read More

రజకులకు దోబీఘాట్లు, విద్యుత్‌ చార్జీల్లో రాయితీలు

చిలకూరిపేట టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రత్తిపాటి చిలకలూరిపేట, మహానాడు : రాష్ట్రంలో తమ ప్రభుత్వం రాగానే రజకుల దోబీఘాట్ల నిర్మాణానికి ప్రోత్సాహం, వారికి విద్యుత్‌ చార్జీల్లో రాయితీలు అందిస్తామని చిలకలూరిపేట కూటమి అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. చిలకలూరిపేట రజక కమ్యూనిటీ హాలులో గురువారం రజకుల ఆత్మీయ సమావేశం ఆయనతో పాటు ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు తండ్రి, విజ్ఞాన్‌ విద్యాసంస్థల చైర్మన్‌ లావు రత్తయ్య ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. ఈసారి […]

Read More

పేదలకు ఇళ్లు కట్టించే బాధ్యత మాది

తెనాలి పద్మశాలీ ఆత్మీయ సమావేశంలో పెమ్మసాని తెనాలి, మహానాడు : పద్మశాలీ పేదలకు రెండు సెంట్ల స్థలంలో ఇల్లు లేదా టిడ్కో నివాసాలు ఇచ్చే బాధ్యత తీసుకుంటామని గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్‌ తెలిపారు. తెనాలి నియోజకవర్గ కేంద్రంలోని స్థానిక ఎన్వీఆర్‌ కళ్యాణ మండపంలో గురువారం జరిగిన పద్మశాలీ ఆత్మీయ సమావేశం కార్యక్రమానికి పెమ్మసాని విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్‌, మాజీ మంత్రి […]

Read More

పల్లెవెలుగు బస్సులో కలెక్టర్‌ ప్రయాణం

ఓటుహక్కుపై ప్రయాణికులు, సిబ్బందికి అవగాహన గుంటూరు, మహానాడు : పల్నాడు జిల్లా కలెక్టర్‌, ఎన్నికల అధికారి లోతేటి శివశంకర్‌ గురువారం ఆర్టీసీ పల్లెవెలుగు బస్సులో ప్రయాణించారు. ముందుగా నరసరావుపేట ఆర్టీసీ బస్టాండ్‌లో డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర సిబ్బందికి ఓటు హక్కుపై అవగాహన కల్పించిన ఆయన అనంతరం సత్తెనపల్లి పల్లె వెలుగు బస్సు ఎక్కారు. ప్రయాణికుల తో ముచ్చటించారు. ప్లకార్డులు ప్రదర్శించి ప్రతిఒక్కరూ ఓటుహక్కు వినియోగించుకోవాలని కోరారు.

Read More

అమరావతి రాజధానితో అభివృద్ధి వైపు అడుగులు

మళ్లీ జగన్‌ను గెలిపిస్తే రాష్ట్రం సర్వ నాశనం సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా, లావు రుద్రమదేవి సత్తెనపలి, మహానాడు : రాజధాని అమరావతితో సత్తెనపల్లి ప్రాంత అభివృద్ధిని ప్రజలు కోరుకోవాలని సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ, లావు శ్రీకృష్ణదేవరాయలు సోదరి లావు రుద్రమదేవి అన్నారు. సత్తెనపల్లి రూరల్‌ మండలం నందిగం, కంటేపూడి గ్రామాలలో గురువారం వారు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. గ్రామస్తులు పెద్దఎత్తున వారికి స్వాగతం పలికారు. ఈ […]

Read More

కూటమి వస్తే ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌ రద్దు

రాష్ట్ర భవిష్యత్‌ కోసం చంద్రబాబు రావాలి దర్శి టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి దర్శి, మహానాడు : తాళ్లూరు మండలం బొద్దికూరపాడు, వెలుగువారిపాలెం గ్రామాలలో దర్శి టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మీ ఆస్తులు కాపాడుకోవాలన్నా, మీకు భద్రత కావాలన్నా చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేసుకోవాలన్నారు. జగన్‌ ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టం మన మెడకు ఉచ్చుగా మారుతుందని, కూటమి రాగానే రద్దు చేస్తానని చంద్రబాబు ప్రకటించిన […]

Read More

ముస్లింల మద్దతు తెలుగుదేశం పార్టీకే

టీడీపీ పాలనలోనే ముస్లింలకు రక్షణ చంద్రబాబును సీఎంను చేసే బాధ్యత ప్రతి ముస్లింపై ఉంది జమాత్‌ ఉలేమా ఏ హింద్‌ తీర్మానం అమరావతి, మహానాడు : టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడును ఉండవెల్లిలోని ఆయన నివాసంలో జమాత్‌ ఉలేమా ఏ హింద్‌ జాతీయ అధ్యక్షుడు మౌలానా సుహైబ్‌ ఖాసిమి కలిశారు. ఈ ఎన్నికల్లో టీడీపీకి అండగా నిలవాలని జమాత్‌ ఉలేమా ఏ హింద్‌ సర్వసభ్య సమావేశంలో తీర్మానించినట్లు చెప్పారు. లౌకికవాదం, […]

Read More

కాంగ్రెస్‌, బీజేపీలకు ఓటేసి మోసపోవద్దు

కిషన్‌రెడ్డి కేంద్రమంత్రిగా చేసింది శూన్యం సనత్‌నగర్‌ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి పద్మారావుగౌడ్‌తో ప్రచారం సనత్‌నగర్‌: కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలకు ఓటేసి మరోసారి మోసపోవద్దని మాజీమంత్రి, సనత్‌ నగర్‌ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ ప్రజలను కోరారు. గురువారం సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి పద్మారావు గౌడ్‌తో కలిసి సనత్‌నగర్‌ నియోజకవర్గ పరిధిలోని పాటిగడ్డ, ఎన్‌బీటీ నగర్‌, వికార్‌ నగర్‌, […]

Read More

మంగళగిరిలో నారా లోకేష్‌కే ప్రజా మద్దతు

భారీ మెజార్టీతో గెలుపు ఖాయం నియోజకవర్గ రూపురేఖలు మారుస్తారు భవిష్యత్‌ తరాల కోసం చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి ఎన్నికల ప్రచారంలో నారా లోకేష్‌ కుటుంసభ్యులు పాల్గొన్న నందమూరి సుహాసిని, గారపాటి శ్రీనివాస్‌ మంగళగిరి టౌన్‌: మంగళగిరి నియోజకవర్గంలో ప్రజా మద్దతు యువనేత లోకేష్‌కే ఉందని, భారీ మెజార్టీతో గెలుపు ఖాయమని నారా లోకేష్‌ కుటుంబసభ్యులు ధీమా వ్యక్తం చేశారు. నారా లోకేష్‌కు మద్దతుగా మంగళగిరి పట్టణం 16, 18 వార్డుల్లో […]

Read More

హత్యలు చేయడానికి అధికారాన్ని వాడుతున్నారు

న్యాయం వైపు ప్రజలు నిలబడాలి పీసీసీ చీఫ్‌ వై.ఎస్‌.షర్మిలారెడ్డి పులివెందుల: ఒక వైపు వైఎస్‌ బిడ్డ..మరోవైపు వివేకా హత్య నిందితుడు. హత్యలు చేయడానికి అధికారం వాడుకుంటున్నారు. ఇది అన్యాయం కాదా? అని పీసీసీ చీఫ్‌ వై.ఎస్‌.షర్మిలారెడ్డి ప్రశ్నించారు. పులివెందుల నియోజకవర్గంలో గురువారం ఆమె ఎన్నికల ప్రచారం కొనసాగుతోంది. వివేకా కుమార్తె డాక్టర్‌ సునీత కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ ప్రపంచం మొత్తం కడప ఎన్నికల వైపు చూస్తుం […]

Read More