ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్‌ ఎత్తివేయాలని క్యాట్‌ ఆదేశం

అమరావతి: జగన్‌ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్‌ను ఎత్తివేయా లని క్యాట్‌ ఆదేశించింది. జగన్‌ ప్రభుత్వం రెండోసారి సస్పెండ్‌ చేయడాన్ని వెంకటేశ్వరరావు క్యాట్‌లో సవాల్‌ చేశారు. గతంలో వాదనలు పూర్తికావడంతో తీర్పు రిజర్వ్‌ చేసింది. ఈ నేపథ్యంలో వెంకటేశ్వర రావును మరోసారి సస్పెండ్‌ చేయడం న్యాయవిరుద్ధమని తీర్పు చెబుతూ సర్వీసులోకి తీసుకుని ఆయనకు ఇవ్వాల్సిన మొత్తం బకాయిలను ఇవ్వాలని ఆదేశించింది. సస్పెండ్‌ చట్టవిరుద్ధమని సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత […]

Read More

గుంపు మేస్త్రిని సాగనంపుదాం

కల్వకుర్తి రోడ్‌షోలో బీఆర్‌ఎస్‌ నేత కేటీఆర్‌ నాగర్‌కర్నూల్‌: బీఆర్‌ఎస్‌కు 10-12 సీట్లు ఇస్తే మళ్లీ కేసీఆర్‌ రాష్ట్ర రాజకీయాలను శాసిస్తారు. గుంపు మేస్త్రి ఇంటికి సాగనంపుదామని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. నాగర్‌కర్నూల్‌ పార్లమెం ట్‌ పరిధిలోని కల్వకుర్తిలో ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ రోడ్‌ షోలో పాల్గొన్నారు. ఇక్కడి ఎమ్మెల్యే ఆరు గ్యారంటీల్లో ఐదు అమలైనయ్‌ అంటుండు. రైతు భరోసా, రుణమాఫీ, […]

Read More

అబద్ధాల్లో కేసీఆర్‌ కుటుంబం, రేవంత్‌కు ఆస్కార్‌

రిజర్వేషన్లపై కాంగ్రెస్‌ దుష్ప్రచారం ఫెయిల్‌ అందుకే ఆయన ప్రసంగాల్లో అసహనం ఎన్నికలకు ముందు రైతుబంధు ఎందుకివ్వలేదు తెలంగాణలో బీజేపీకి అత్యధిక స్థానాలు ఖాయం కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సికింద్రాబాద్‌, మహానాడు : రిజర్వేషన్లపై కాంగ్రెస్‌ దుష్ప్రచారం తమకు అనుకూలంగా మారిందని, వారి ప్రచారాన్ని ప్రజలు ఖండిస్తూ స్వచ్ఛందంగా మద్దతు పలుకుతున్నారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారుప. రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో బుధవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రిజర్వేషన్‌ లబ్ధిదారులే బీజేపీపై విశ్వాసంతో […]

Read More

పెనమలూరులో వైసీపీ ప్రలోభాల పర్వం

జోగి రమేష్‌ ఫ్లాట్‌లో వస్తువుల స్వాధీనం పెనమలూరు, మహానాడు : కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో ఓటర్ల ప్రలోభాల కోసం ఉంచిన వివిధ రకాల వస్తువులను బుధవారం పోలీసులు పట్టుకున్నారు. గంగూరు ప్రాంతంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్‌ను పెనమలూరు వైకాపా అభ్యర్థి జోగి రమేష్‌ అద్దెకు తీసుకున్నారు. అందులో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు గృహోపకరణ వస్తువులు, నగదు దాచి ఉంచారని సీ విజిల్‌ యాప్‌ ద్వారా ఫిర్యాదు రావడంతో ఫ్లయింగ్‌ […]

Read More

చెల్లని చెక్కు..రేవంత్‌ ప్రభుత్వం

రైతుబంధును ఆపింది వారే బీఆర్‌ఎస్‌ నేత రావుల శ్రీధర్‌రెడ్డి హైదరాబాద్‌, మహానాడు : అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఉద్దేశ పూర్వకంగా రైతుబంధును కాంగ్రెస్‌ పార్టీ ఆపిందని బీఆర్‌ఎస్‌ నేత రావుల శ్రీధర్‌రెడ్డి అన్నారు. తెలంగాణ భవన్‌లో ఆయన బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడా రు. కేసీఆర్‌ భయంతోనే రైతు బంధును మళ్లీ మొదలుపెట్టారు. రైతు బంధును ఎన్నికల కమిషన్‌ ఆపమని చెప్పింది. ఆ విషయంలో పొన్నం ప్రభాకర్‌, కోమటిరెడ్డి మాటలు […]

Read More

గొట్టిపాటి లక్ష్మి కోసం ఎన్‌ఆర్‌ఐల ప్రచారం

దర్శి, మహానాడు : దర్శి మండలం మారెడ్డిపల్లి, చందలూరు, పులిమివారిపల్లి, బట్టువారిపల్లి, చందలూరు ఎస్సీ కాలనీ, లింగన పాలెం, తుమ్మెదలపాడు గ్రామాలలో దర్శి టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. చంద్రబాబు రావాలి మా యువతకు భరోసా కావాలి అన్న నినాదంతో రూపొందించిన టీడీపీ ఎన్‌ఆర్‌ఐ విభాగం పోస్టర్‌ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో దాసరి. రమేష్‌ పాల్గొన్నారు. యూఎస్‌, యూకే నుంచి బాబు గెలుపు […]

Read More

గజదొంగ జగన్‌ను తరిమికొట్టాలి

సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ బృగుబండలో ఎన్నికల ప్రచారం సత్తెనపల్లి: సత్తెనపల్లి రూరల్‌ మండలం బృగుబండ గ్రామంలో సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారా యణ బుధవారం న్నికల ప్రచారం నిర్వహించారు. ఆయన వెంట నరసరావుపేట టీడీపీ ఎంపీ అభ్యర్థి శ్రీకృష్ణదేవరాయలు సతీమణి మేఘన కూడా పాల్గొన్నారు. జగన్‌ అనే గజదొంగను తరిమికొట్టడానికి జనం చేతిలో ఆయుధం ఓటుతో బుద్ధి చెప్పాలని కోరారు. బీసీ వర్గాలకు ఏర్పాటు చేసిన […]

Read More

దలైలామాకు పీవీ మెమోరియల్‌ అవార్డ్‌

హైదరాబాద్‌: దివంగత భారత మాజీ ప్రధాని, భారతరత్న పి.వి.నరసింహారావు మెమోరియల్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మక పి.వి.నరసింహారావు మెమోరియల్‌ అవార్డును ప్రపంచ శాంతి దూత దలైలామా కు అందజేశారు. ధర్మశాలలోని దలైలామా నివాసంలో బుధవారం ఉదయం ఈ కార్యక్రమం జరిగింది. పీవీ ఫౌండేషన్‌ అధ్యక్షుడు, ఆల్‌ ఇండియా యాంటీ టెర్రరిస్ట్‌ ఫ్రంట్‌ చైర్మన్‌ మణీందర్‌జీత్‌ సింగ్‌ బిట్టా, పీవీ మనవడు పి.వి.ఆర్‌.కశ్యప్‌, హైదరాబాద్‌కు చెందిన సివిల్‌ సర్వీసెస్‌ ర్యాంకర్‌, సీఎస్‌బీ ఐఏఎస్‌ […]

Read More

హోమ్‌ ఓటింగ్‌లో అంబటి అనుచరుల వీరంగం

వైసీపీకే ఓటు వేయాలని వయోవృద్ధుడికి బెదిరింపులు లేదంటే బయటకు లాగి తంతామని హెచ్చరికలు అధికారుల బృందం కళ్లెదుటే దౌర్జన్యం ప్రశ్నించిన టీడీపీ కార్యకర్తలపై మారణాయుధాలతో దాడి ఐదుగురికి గాయాలు..ఇద్దరి పరిస్థితి విషమం ముప్పాళ్ల మండలం మాదలలో ఘటన సత్తెనపల్లి: పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలంలోని మాదల గ్రామంలో అంబటి రాంబాబు అనుచరులు, వైసీపీ కార్యకర్తలు బరి తెగించారు. హోమ్‌ ఓటింగ్‌ జరుగుతున్న ఇంట్లోకి చొరబడి ఓటు వేస్తున్న వయోవృద్ధుడిపై మీ […]

Read More

ఉత్తుత్తి బటన్లు నొక్కి టీడీపీపై జగన్‌రెడ్డి విషప్రచారం

ఎన్నికల తర్వాత పథకాలకు నిధులు ఇవ్వాలన్న ఎలక్షన్‌ కమిషన్‌ చంద్రబాబు ఆపించాడని తప్పుడు రాతలతో సాక్షి దుష్ప్రచారం టీడీపీ నేత, ఎమ్మెల్సీ అశోక్‌బాబు ధ్వజం మంగళగిరి: ఉత్తుత్తి బటన్‌ లు నొక్కిన జగన్‌ రెడ్డి తప్పుడు ప్రచారాలకు తెరలేపి చంద్రబాబు, టీడీపీపై విష ప్రచారం చేస్తున్నారని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబు మండిపడ్డారు. మంగళగిరి టీడీపీ జాతీయ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పథకాలకు నిధులను ఎన్నిక ల […]

Read More