పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌లో ఇంత అయోమయమా?

చాలా మంది జిల్లా కలెక్టర్లకు, ఆర్వోలకు క్లారిటీ లేదు ఓటింగ్‌ ఏర్పాట్లలో ఎన్నికల కమిషన్‌ విఫలం మరో రెండురోజులు గడువు పెంచాలి పోలీసు సిబ్బందికి నోడల్‌ ఆఫీసర్‌పై డీజీపీ స్పందించాలి టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య మంగళగిరి: పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌లో ఇంకా అయోమయం నెలకొందని, ఓటు వినియోగించుకోకుం డా ఉద్యోగులను అధికారులు ఇబ్బంది పెడుతున్నారంటూ టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మండిపడ్డారు. మంగళగిరి టీడీపీ జాతీయ […]

Read More

జగ్గయ్యపేటలో తాతయ్య ప్రచారం

జగ్గయ్యపేట: ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం జగ్గయ్యపేట పట్టణంలో 8వ వార్డు పరిధిలోని తొర్రగుంటపాలెం 70వ బూత్‌ ప్రాంతం, జగ్గయ్యపేట మండలం షేర్‌ మొహమ్మద్‌ పేట క్రాస్‌ రోడ్డులో టీడీపీ అభ్యర్థి శ్రీరాం రాజగోపాల్‌ తాతయ్య పర్యటించారు. రాష్ట్ర అభివృద్ధితో పాటు నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే టీడీపీని గెలిపించాలని కోరారు. ఈ ప్రచారంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Read More

మంగళగిరిని ఆదర్శంగా తీర్చిదిద్దటమే లోకేష్‌ సంకల్పం

మీ బిడ్డలా ఆదరించండి…అభివృద్ధి చేసి చూపిస్తాడు జగన్‌ ఐదేళ్ల పాలనలో విధ్వంసమే తప్ప అభివృద్ధి శూన్యం ఎన్టీఆర్‌ మనవడు గారపాటి శ్రీనివాస్‌ తాడేపల్లి: మంగళగిరిని దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దటమే లోకేష్‌ సంకల్పమని, గెలిపిస్తే రాజధాని ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాడని ఎన్టీఆర్‌ మనవడు గారపాటి శ్రీనివాస్‌ అన్నారు. బుధవారం తాడేపల్లి పట్టణం పొలకంపాడులో నారా లోకేష్‌ కుటుంబ సభ్యులు ముమ్మరంగా ఎన్నికల ప్రచారం నిర్వహించా రు. ఈ సందర్భంగా గారపాటి శ్రీనివాస్‌ […]

Read More

కూటమి గెలుపుతో స్థానిక సంస్థలకు అధికారాలు

పీఆర్‌ చాంబర్‌ రాష్ట్ర అధ్యక్షుడు వై.వి.బి రాజేంద్రప్రసాద్‌ శ్రీకాకుళం అభ్యర్థికి మద్దతుగా ఎన్నికల ప్రచారం శ్రీకాకుళం, మహానాడు : ఏపీ పంచాయతీరాజ్‌ చాంబర్‌ రాష్ట్ర అధ్యక్షుడు వై.వి.బి.రాజేంద్రప్రసాద్‌ బుధవారం శ్రీకాకుళం కూటమి అభ్యర్థి గుండు శంకర్‌కు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే స్థానిక సంస్థలకు నిధులు, విధులు, అధికారాలు పునరుద్ధరిస్తామని తెలిపారు. స్థానిక సంస్థల ప్రతినిధు లకు గౌరవ వేతనం పెంచుతామని మేనిఫెస్టోలో చెప్పినందున 175 […]

Read More

రానున్న ఎన్నికల్లో వైసీపీని పునాదులతో సహా పెకిలించాలి

– జగన్‌ పాలనలో మహిళలకు భద్రత కరువు – యువత నిరుద్యోగంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు – వైసీపీ నేతల దోపిడీకి రాష్ట్ర ప్రజలు బలవుతున్నారు – ప్రజల భూములను దోచుకునేందుకే ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టం – కుప్పం ప్రజలకు చంద్రబాబు ప్రత్యేక మేనిఫెస్టో – ఓటుతో ఫ్యాను రెక్కలు ఊడి కింద పడాలి ` ఎన్నికల ప్రచారంలో నారా భువనేశ్వరి పిలుపు కుప్పం/రామకుప్పం: ఈ ఎన్నికల్లో రాష్ట్రమంతా ఏకమై వైసీపీ […]

Read More

చంద్రబాబు గెలుపు కోసం కృషిచేస్తాం

సౌత్‌ ఇండియన్‌ ముస్లిం పర్సనల్‌ లా బోర్డు వెల్లడి తెలుగుదేశానికి మద్దతు ప్రకటన మంగళగిరి: సౌత్‌ ఇండియన్‌ ముస్లిం పర్సనల్‌ లా బోర్డు సభ్యులు బుధవారం తెలుగుదేశానికి మద్దతు ప్రకటించారు. ఈ మేరకు టీడపీఈ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడును హైదరాబాద్‌ లోని ఆయన నివాసంలో బుధవారం కలిసి మద్దతు తెలిపారు.. ఈ సందర్భంగా బోర్డు ప్రెసిడెంట్‌ రాషిద్‌ షరీఫ్‌ మాట్లాడుతూ 2014 ఎన్నికల్లో టీడీపీకి మద్దతు తెలిపిన విషయాన్ని […]

Read More

అడ్డొచ్చిన వాళ్లను గొడ్డలితో నరకాలి…ఇదేనా మీ వ్యూహం

నరికేయండి…మీరే సింగిల్‌ ప్లేయర్‌గా ఉంటారు భారతిరెడ్డికి వై.ఎస్‌.షర్మిలారెడ్డి చురకలు అవినాష్‌ ఓడితే అరెస్టు ఖాయమని..భయం పట్టుకుంది పారిపోవడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాడని వ్యాఖ్యలు కడప, మహానాడు : అడ్డొచ్చిన వాళ్లను గొడ్డలితో నరకాలి..వారే అధికారంలో ఉండాలి..ఇదే భారతి వ్యూహమంటూ పీసీసీ చీఫ్‌ వై.ఎస్‌.షర్మిలారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కడప జిల్లాలో బహిరంగ సభలో ఈ వ్యాఖ్యలు చేశారు. నేను నాకు ఒక ఓటు, వైసీపీకి ఒక ఓటు […]

Read More

బాచుపల్లి ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి ఆరా

మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని హామీ బాచుపల్లి, మహానాడు : బాచుపల్లి రేణుక ఎల్లమ్మ కాలనీలో నిర్మాణంలో ఉన్న గోడ కూలి ఏడుగురు చనిపోవడంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై పూర్తి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. కుండపోత వర్షంతో ఒక్కసారిగా గోడ కూలిందని, భవనానికి పక్కనే ఉన్న సెంట్రింగ్‌ పనిచేసే కార్మికుల్లో ఏడుగురు మృతిచెందగా మరో నలుగురికి గాయాలయ్యాయని వివరించారు. చనిపోయిన వారు ఒరిస్సా, ఛత్తీస్‌ఘడ్‌ […]

Read More

రైతుబంధు మంజూరైనా కావాలనే ఆపారు…

డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క చౌటుప్పల్‌, మహానాడు : రాష్ట్రంలోని రైతాంగ సోదరులకు అమలులో ఉన్న రైతు బీమా, రైతుబంధు పథకం కింద రూ.7624 కోట్లు మంజూరు చేశాం. కొంతమంది సీఎంపై ఫిర్యాదులతో అవి నిలిచిపోయాయని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క తెలిపారు. చౌటుప్పల్‌లో మంగళవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడా రు. బీజేపీ వ్యాపారుల పార్టీ…ఓటు వేస్తే వృధా అవుతుందని పేర్కొన్నారు. భువనగిరి లోక్‌సభ స్థానం కాంగ్రెస్‌కు కంచుకోట. […]

Read More

అవినాష్‌ను గెలిపిస్తే జైలులో కలవాలి

నన్ను గెలిపిస్తే ఇంట్లో కలవొచ్చు.. కమలాపురం సభలో వై.ఎస్‌.షర్మిలారెడ్డి కమలాపురం, మహానాడు :  ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం కమలాపురం బహిరంగ సభలో పీసీసీ చీఫ్‌ వై.ఎస్‌.షర్మి లారెడ్డి పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ కడప ఎంపీగా నన్ను గెలిపిస్తే ఇదే జిల్లాల్లో నా ఇంటికి వచ్చి కలవొచ్చు..అదే అవినాష్‌ రెడ్డిని గెలిపిస్తే జైలుకి వెళ్లి కలవాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. న్యాయానికి, నేరానికి మధ్య జరుగుతున్న ఎన్నికలని పేర్కొన్నారు. బాబాయిని చంపిన […]

Read More