రెవెన్యూ అధికారులకు అధికారంతో సమస్యలు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పి.కృష్ణయ్య గుంటూరు, మహానాడు : రాష్ట్ర ప్రభుత్వం భూ యాజమాన్య హక్కు చట్టాన్ని అమలు చేస్తే ప్రజల పాలిట శాపంగా మారుతుందని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పి.కృష్ణయ్య పేర్కొన్నారు. జనచైతన్య వేదిక హాలులో భూ యాజమాన్య హక్కు చట్టం అమలు పూర్వ పరాలు – సమస్యలు అనే అంశంపై జరిగిన చర్చా గోష్టికి జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు […]
Read Moreనెలరోజుల్లో కూటమి ప్రభుత్వం
సత్తెనపల్లి రూపురేఖలు మార్చేలా అభివృద్ధి పనులు టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ సత్తెనపల్లి, మహానాడు: సత్తెనపల్లి పట్టణం 28వ వార్డులో ఆదివారం టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ ఎన్నికల ప్రచారం నిర్వహిం చారు. భారీ ర్యాలీతో పట్టణ కార్యకర్తలు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కన్నా మాట్లాడుతూ సత్తెనపల్లి పట్టణంలో అభివృద్ధి జరిగిందని స్థానిక నేతలు చెబుతున్నారు. ఎక్కడ అభివృద్ధి జరిగిందో చూపించాలి. డ్రైనేజీ వ్యవస్థలు సరిగ్గా లేవు, ఆయా […]
Read Moreవాలంటీర్లు రాజీనామా చేయొద్దు…
కూటమి వస్తే రూ.10 వేలు జీతం ఈ ఎన్నికల్లో ఎవరి మాటా వినొద్దు పేదల ఇళ్లు, పట్టాలతో వైసీపీ బెదిరింపులు దుర్మార్గం సర్వేపల్లి టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి సర్వేపల్లి, మహానాడు : ఎన్నికల ప్రచారంలో భాగంగా సర్వేపల్లి టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి శనివారం వెంకటాచలం లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైసీపీ నాయకులు వాలంటీర్లను బెదిరిం చి బలవంతంగా రాజీనామాలు చేయిస్తున్నారు. వారంతా […]
Read Moreరాజకీయ లబ్ధి కోసం వృద్ధుల ప్రాణాలు తీస్తారా?
జగన్రెడ్డి, జవహర్రెడ్డి కలిపి చేసిన కుట్ర ఇది మండుటెండలో పెన్షన్దారులు చనిపోతుంటే ఆనందమా? కొంచెమైనా మానవత్వం లేదా..మీకు వారి మరణాలకు మీరే బాధ్యత వహించాలి టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య మంగళగిరి, మహానాడు : జగన్ పాలనలో పెన్షన్దారుల బాధలు వర్ణణాతీతంగా ఉన్నాయని కుంటి సాకులు, జగన్నాటకాలతో జగన్ రెడ్డి, జవహర్ రెడ్డిలు వారి ప్రాణాలు తీస్తున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య మండిప డ్డారు. […]
Read Moreసైకో వేధింపులతో వెళ్లిన పరిశ్రమలను తిరిగి తీసుకువస్తాం
మేనిఫెస్టోలో నాకు నచ్చిన హామీ 20 లక్షల ఉద్యోగాలు వందరోజుల్లో గంజాయి, బ్లేడ్ బ్యాచ్లను జైలుకు పంపుతాం వైసీపీ వేధింపులకు బలైన కుటుంబాలకు న్యాయం చేస్తాం రాజంపేట యువగళం సభలో యువత ప్రశ్నలకు నారా లోకేష్ సమాధానాలు డబుల్ ఇంజన్ ప్రభుత్వం రాబోతోంది. అభివృద్థి, సంక్షేమంలో దూసుకెళతాం. వెళ్లిపోయిన పరిశ్రమలను బతిమిలాడి కాళ్లు పట్టుకుని, చేతులు పట్టుకుని ఏదో ఒకరకంగా తీసుకువస్తాం. పెట్టుబడులు తీసుకువచ్చి యువతకు ఉద్యోగాలు, ఉపాధి కల్పిస్తాం. […]
Read Moreఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలకు విన్నపం
సామవేదం షణ్ముఖశర్మ ఇది ఎన్నికల సమయం. ఎప్పుడైనా ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అత్యంత ప్రధానమైనవి కానీ, ప్రపంచ వ్యాప్త పరిణామాలు గమనిస్తే ఈ ఎన్నికలు మరీ కీలకం. దేశ భవితవ్యాన్ని, ప్రజాస్వామ్య పరిరక్షణను దృష్టిలో పెట్టుకుని ప్రతి పౌరుడు స్పందించవలసిన తరుణమిది. ఎండలెక్కువగా ఉన్నాయనో, ఎవరు ఎన్నికైతే మనకేమనే ఉదాసీనత చేతనో, నేనొక్కడినే ఓటు వేయకపోతే ఏమైంది అనే భావన చేతనో, బద్ధకం చేతనో ఇంట్లో కూర్చోకుండా దేశం పట్ల బాధ్యతతో […]
Read Moreనీకు పరువు కూడా ఉందా ధనుంజయ్ రెడ్డి…
బెదిరించాలన్న ప్రయత్నం మానుకో… ఈసీకి ఫిర్యాదు చేస్తే దావా వేస్తావా వైసీపీ మేనిఫెస్టోతో నీకేం పని టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య మంగళగిరి, మహానాడు : సీఎం ముఖ్య కార్యదర్శి ధనుంజయ్ రెడ్డిపై టీడీపీ నేత వర్ల రామయ్య విరుచుకుపడ్డారు. తనను బెదిరించా లన్న ప్రయత్నాలు మానుకోవాలని హితవు పలికారు. పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియపై అధికారులకు ఇక స్పష్టతనిచ్చి ప్రక్రియను ఈ నెల 6వ తేదీ వరకు పొడగించాలని […]
Read Moreహామీలు నెరవేర్చకుండా జగన్ మోసం
పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షుడు కొమ్మాలపాటి శ్రీధర్ నరసరావుపేట, మహానాడు : తెలుగుదేశం పార్టీ పల్నాడు జిల్లా కార్యాలయంలో శనివారం జిల్లా టీడీపీ అధ్యక్షుడు కొమ్మాలపాటి శ్రీధర్ శనివారం విలేఖరుల సమావేశం నిర్వహించారు. పెదకూరపాడు నియోజకవర్గంలో అమరావతి – బెల్లం కొండ రహదారిలో కల్వర్టులు ఇంకా పూర్తి చేయలేదని, గుంతల రోడ్డుతో ప్రజలు ఇబ్బందులు పడుతు న్నారన్నారు. కృష్ణా నదిపై వారధి నిర్మించిన తర్వాత ఓట్లు అడుగుతానని చెప్పిన జగన్ […]
Read Moreప్రత్తిపాటి సమక్షంలో టీడీపీలో చేరికలు
చిలకలూరిపేట, మహానాడు : చిలకలూరిపేట టీడీపీ అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు క్యాంపు కార్యాలయంలో శనివారం చిలకలూరిపేట 17వ వార్డుకు చెందిన 20 ఎస్సీ కుటుంబాలు, బొప్పూడి నుంచి 20 కుటుంబాలు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరాయి. పుల్లారావు వారికి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎస్, డీజీపీని బదిలీ చేయకుండా రాష్ట్రంలో నిష్పాక్షిక ఎన్నికలు అసాధ్యమని తెలిపారు.
Read Moreతాతముత్తాతల ఆస్తులపై జగన్ ఫొటోలు ఎందుకు?
వినుకొండ టీడీపీ అభ్యర్థి జి.వి.ఆంజనేయులు బొల్లాపల్లి మండలంలో మక్కెనతో కలిసి ప్రచారం వినుకొండ, మహానాడు : ఎప్పుడో తాతముత్తాతల నుంచి వచ్చిన ఆస్తులపైనా జగన్ ఫొటోలు ఎందుకో ఇకనైనా వైకాపా ప్రభుత్వం సమాధానం చెప్పాలని వినుకొండ టీడీపీ అభ్యర్థి జి.వి.ఆంజనేయులు డిమాండ్ చేశారు. శనివారం బొల్లాపల్లి మండలం హనుమాపురంలో మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావుతో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన జనం ఆస్తులపై జగన్రెడ్డి ఫొటో […]
Read More