కూటమితోనే ఎస్సీ వర్గీకరణ సాధ్యం ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ కూటమికి మద్దతు అభినందనీయం: గొట్టిపాటి లక్ష్మి దర్శి, మహానాడు : దొనకొండలో గురువారం సాయంత్రం ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశానికి ప్రత్యేక ఆహ్వానితురాలిగా దర్శి టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి హాజరయ్యారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షు డు మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ చంద్రబాబు మళ్లీ రావాలి…జగన్ రెడ్డి పోవడమే తమ లక్ష్యమని తెలి పారు. ఎన్డీఏ […]
Read Moreహెలిప్యాడ్ స్థలాన్ని పరిశీలించిన గొట్టిపాటి లక్ష్మి
దర్శి: ఈ నెల 4న శనివారం దర్శిలో చంద్రబాబు ప్రజాగళం జరగనున్న దృష్ట్యా దర్శిలోని పొదిలి రోడ్డులో హెలిప్యాడ్ ప్రాంతాన్ని దర్శి టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి, లలిత్సాగర్, మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు, పిచ్చయ్య, చిట్టెం వెంకటేశ్వర్లు, దారం సుబ్బారావు, పుల్లలచెరువు సత్యనారాయణ, కర్ణ శీను, సంగు కొండలు, మాగం సుబ్బారావు, సంగు చంద్ర, నారపుశెట్టి శ్రీను పరిశీలించారు. ఇప్పటికే పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. చంద్రబాబు పొదిలి […]
Read Moreజగన్ దృష్టిలో అభివృద్ధికి తావు లేదు…
అందుకే ప్రజల్లో విశ్వాసం కోల్పోయారు ప్రవాసాంధ్రుల సహకారంతో మంచి చేస్తా తెనాలి అపార్ట్మెంట్ వాసులతో పెమ్మసాని తెనాలి, మహానాడు : తెనాలి చెంచుపేటలో నివసించి అపార్ట్మెంట్ వాసులతో గురువారం జరిగిన ఆత్మీయ సమావేశంలో గుంటూరు పార్లమెంటు టీడీపీ అభ్యర్థి డాక్టర్ పెమసాని చంద్రశేఖర్, జనసేన తెనాలి అభ్యర్థి నాదెండ్ల మనోహ ర్ పాల్గొన్నారు. పెమ్మసాని మాట్లాడుతూ జగన్ పరిపాలనలో రాష్ట్రంలో విచిత్ర స్థితి ఏర్పడిరది. జగన్ దృష్టిలో రోడ్లకు, వంతెనలకు, […]
Read Moreఎన్ని అబద్ధాలు ప్రచారం చేసినా కూటమిదే గెలుపు
ఓటమి భయంతో జగన్ నాటకాలు టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బాబు రాజేంద్రప్రసాద్ పెనమలూరు, మహానాడు : పెనమలూరు నియోజకవర్గం ఉయ్యూరు మండలం ముదునూరు గ్రామంలో నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి బోడె ప్రసాద్తో పాటు టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బాబు రాజేంద్రప్రసాద్ గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహిం చారు. ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ జగన్ ఓటమి భయంతో అబద్ధపు ప్రచారాలకు దిగాడని, అభివృద్ధి అనే పదానికి అర్థం తెలియని ఆయన […]
Read Moreనీ బతుకు చెడ…వీటికి సమాధానం చెప్పు?
అభిమానులను దోచుకున్న చరిత్ర మెగా కుటుంబానిది కాదా? కాపులను అడ్డం పెట్టుకుని సంపాదించుకోలేదా? హెలికాప్టర్, ప్రత్యేక విమానాలు ఎక్కడివి? పిఠాపురం ప్రచారంలో నీ కుటుంబమేది? పవన్కళ్యాణ్కు పోతిన మహేష్ బహిరంగ లేఖ విజయవాడ, మహానాడు : ఇటీవల టికెట్ రాక జనసేన నుంచి వైసీపీలో చేరిన పోతిన మహేష్ మరోసారి జనసేన అధినేత పవన్కళ్యా ణ్పై పలు ప్రశ్నలు సంధిస్తూ రెచ్చిపోయారు. తన ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటూ గురువారం పవన్క […]
Read Moreఎన్నికల వేళ వైసీపీ మద్యం మాఫియా
అక్రమంగా తరలిస్తున్న 1200 సీసాల స్వాధీనం పిడుగురాళ్లలో అదుపులో ఇద్దరు వైసీపీ కార్యకర్తలు గురజాల/పిడుగురాళ్ల, మహానాడు: పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిడుగురాళ్లలో స్కార్పియో వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 1200 మద్యం సీసాలను, వైసీపీ మేనిఫెస్టో పత్రాలను గురువారం జిల్లా ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారి కల్పశ్రీ పట్టుకున్నా రు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పిడుగురాళ్ల పట్టణంలోని పల్నాడు బార్ నుంచి ఎన్నికల ప్రచారం కోసం మందు తరలిస్తున్నారన్న విశ్వసనీయ […]
Read Moreదొనకొండలో తాగునీటి సమస్య పరిష్కరిస్తా
పారిశ్రామిక అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా కృషి దర్శి టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి దర్శి, మహానాడు : దొనకొండ మండలం ఇండ్లచెరువు, భూమనపల్లి, రుద్రసముద్రం, రామాపురం గ్రామాలలో గురువారం దర్శి టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆమెతో పాటు నియోజకవర్గ టీడీపీ యువ నాయకుడు పమిడి రమేష్ ఉన్నారు. గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ మండలంలో వలసలను నివారించి ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు. దొనకొండ మండలంలో తాగునీటి […]
Read Moreవినుకొండలో ఏటా 2 వేల మందికి ఉద్యోగాలు
ఏడాదికోసారి 20 కంపెనీలతో జాబ్మేళాలు నిరుద్యోగులను మోసగించిన జగన్ను ఇంటికి పంపాలి టీడీపీ అభ్యర్థి జి.వి.ఆంజనేయులు బొల్లాపల్లి మండలంలో విస్తృత ప్రచారం వినుకొండ, మహానాడు : వినుకొండ నియోజకవర్గంలో ఏటా కనీసం 2 వేల మందికి పైగా ఉద్యోగాలు కల్పిస్తామని టీడీపీ అభ్యర్థి జి.వి.ఆంజనేయులు హామీ ఇచ్చారు. ప్రభుత్వం ద్వారా కల్పించే ఉద్యోగాలకు ఇవి అదనమని తెలిపారు. వినుకొండలో ఏడాదికోసారి 20 కంపెనీలు తీసుకొచ్చి ఉద్యోగ మేళాలతో యువతకు అండగా […]
Read Moreబీసీలకు అవకాశాలు కల్పించింది టీడీపీ ప్రభుత్వమే
వారికి అన్నివిధాలా అండగా ఉంటాం జగన్ పాలనలో వారికి ప్రాధాన్యం శూన్యం గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ తెనాలి, మహానాడు : తెనాలి రాధాకృష్ణ కళ్యాణ మండపంలో గురువారం జయహో బీసీ కార్యక్రమం జరిగింది. తెనాలి నియో జకవర్గ నాయకులతో పాటు గ్రామ, మండల స్థాయి టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ ఎన్టీఆర్ పార్టీ పెట్టిన దగ్గర […]
Read Moreసర్వజనుల సంక్షేమమే కూటమి మేనిఫెస్టో ధ్యేయం
ప్రజల ఆస్తులు లాక్కునే మాఫియా ప్రభుత్వాన్ని తరిమికొట్టాలి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో భూములు కబ్జా చేస్తున్నారు సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ సత్తెనపల్లి, మహానాడు : సర్వజనుల సంక్షేమమే ధ్యేయంగా రూపొందించిన కూటమి మేనిఫెస్టోపై ప్రజల్లో విశేష ఆదరణ వస్తోందని సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. సత్తెనపల్లి రూరల్ మండలం పాకాలపాడు గ్రామంలో గురువారం సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ ఎన్నికల ప్రచారం […]
Read More