` తక్షణమే నిందితులపై చర్యలు తీసుకోవాలి ` బాధిత టీడీపీ కార్యకర్తలకు అండగా ఉంటాం ` నరసరావుపేటలో పరామర్శించిన లావు శ్రీకృష్ణదేవరాయలు నరసరావుపేట, మహానాడు : ఈపూరు మండలం ఇనుమెళ్ల గ్రామంలో టీడీపీ కార్యకర్తలపై రాళ్లు, ఆయుధాలతో వైసీపీ మూకలు చేసిన దాడి అరాచకం దారుణమని ఉమ్మడి కూటమి నరసరావుపేట ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు ధ్వజమెత్తారు. బుధవారం సాయంత్రం ఇనిమెళ్ల గ్రామంలో టీడీపీ కార్యకర్తలపై దాడిని ఆయన తీవ్రంగా […]
Read Moreబ్రాహ్మణపల్లిని అభివృద్ధి పథంలో నడిపిస్తా
వైసీపీ దుర్మార్గ పాలనను తరిమికొట్టాలి సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ పల్నాడు జిల్లా సత్తెనపల్లి, మహానాడు : అధికారంలోకి వచ్చిన తర్వాత బ్రాహ్మణపల్లి సమస్యలు పరిష్కరించి అభివృద్ధి పథంలో నడిపిస్తామని సత్తెనపల్లి అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. రాజుపాలెం మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో గురువారం ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ముందుగా పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన ప్రచారంలో తప్పెట్లతో గ్రామస్తులు స్వాగతం పలికారు. […]
Read Moreసంబరాల రాంబాబు ఓటమి తథ్యం
ఆయన చేష్టలతో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది కన్నా ప్రజా పోరాటాలకు మద్దతుతో మేలు జరిగింది టీడీపీ రాష్ట్ర నాయకుడు కొర్రపాటి సురేష్ సత్తెనపల్లి, మహానాడు : ఐదేళ్లుగా వైసీపీ దుర్మార్గాలను అరికట్టేందుకు ఆయా వర్గాలకు ప్రజాగళమై అండగా నిలిచిన కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలో చేరడం వల్ల ఐదు కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మేలు జరిగిందని టీడీపీ రాష్ట్ర నాయకుడు కొర్రపాటి సురేష్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇదే సందర్భంలో అంబటి […]
Read Moreహామీలు విస్మరించిన కాంగ్రెస్కు బుద్ధిచెప్పండి
అధికారం లేదని అధైర్యం వద్దు…నేనున్నా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సికింద్రాబాద్, మహానాడు : సికింద్రాబాద్లోని ఎస్వీఐటీ ఆడిటోరియంలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పద్మారావుగౌడ్కు మద్దతుగా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన సనత్నగర్ నియోజకవర్గ స్థాయి బీఆర్ఎస్ పార్టీ సమావేశం గురువారం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ అలవి కాని హామీలు, మాటలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వాటి అమలును విస్మరిం చిందని అన్నారు. సనత్నగర్ […]
Read Moreనెల్లూరు రూరల్ డీఎస్పీని బదిలీ చేయాలి
ఎన్నికల విధుల నుంచి తపించండి సీఎం ఓఎస్డీ బంధువునంటూ బెదిరిస్తున్నారు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి వర్ల రామయ్య లేఖ విజయవాడ, మహానాడు : నెల్లూరు రూరల్ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డిని వెంటనే బదిలీ చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధి కారి ముకేష్కుమార్ మీనాకు టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య గురువారం లేఖ రాశారు. డీఎస్పీ శ్రీనివాసరెడ్డి ముఖ్యమంత్రి ఓఎస్డీగా పనిచేస్తున్న నీలకంఠరెడ్డికి దగ్గర బంధువని. ఆయన మాట మేరకు […]
Read Moreమోదీని తీసుకువస్తా…
విజయవాడను నెంబర్ వన్గా తీర్చిదిద్దుతా కూటమి రాగానే ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేశాం పశ్చిమ బీజేపీ అభ్యర్థి సుజనాచౌదరి 47వ డివిజన్ కొండ ప్రాంతంలో ప్రచారం విజయవాడ, మహానాడు : విజయవాడను మోదీ సహకారంతో నెంబర్ వన్గా తీర్చిదిద్దుతామని పశ్చిమ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి తెలిపారు.గురువారం 47వ డివిజన్ కొండ ప్రాంతంలో ఆయన ప్రచారం చేశారు. ఈ సందర్భంగా అక్కడి వారు సమస్యలను మొరపెట్టుకున్నారు.ఈ సందర్భంగా ఆయన […]
Read Moreఏపీలో ముగిసిన నామినేషన్ల ఘట్టం
25 ఎంపీ స్థానాలకు 555 మంది 175 అసెంబ్లీ స్థానాలకు 3084 మంది అమరావతి, మహానాడు : రాష్ట్రంలో ఎన్నికల నామినేషన్ ఘట్టం గురువారంతో ముగిసింది. మొత్తం 25 పార్లమెంటు స్థానాలకు 555 మంది అభ్యర్థులు 747 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. 175 అసెంబ్లీ స్థానాలకు 3084 మంది అభ్యర్థులు 4,265 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. జగన్ పోటీచేసే పులివెందుల నుంచి 37, చంద్రబాబు పోటీ చేసే […]
Read Moreఈయన ఆంబోతు రాంబాబు…
`లిక్కర్ డాన్ అట…33 శాతం వాటా ఇవ్వాలట… ` ఇరిగేషన్ మంత్రిగా ఒక్క పనైనా చేశారా? ` ఇలాంటి వారు మనకు అవసరమా? ` సత్తెనపల్లి బహిరంగ సభలో వై.ఎస్.షర్మిలారెడ్డి ఫైర్ సత్తెనపల్లి, మహానాడు : సత్తెనపల్లిలో పీసీసీ చీఫ్ వై.ఎస్.షర్మిలారెడ్డి గురువారం బహిరంగ సభలో ప్రసంగించారు. అంబటి రాంబాబుపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. జగన్ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఎన్నో హామీలు ఇచ్చారట. సాగర్ కాలువల ఆధునీకరణ చేస్తామన్నారు. రబీ […]
Read Moreమోదీ పొత్తు ఒకరు..తొత్తు ఒకరు…
` ఆయనను నిలదీసే దమ్ముందా? ` బాబు, జగన్కు ఓటేస్తే డ్రైనేజీలో వేసినట్లే ` బీజేపీకి బానిసలు మనకొద్దు… ` ఒకరు సింగపూర్..మరొకరు వాషింగ్టన్ అన్నారు… ` అమరావతిని భ్రమరావతి చేసి చేతిలో చిప్ప పెట్టారు… ` కాంగ్రెస్తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం ` పీసీసీ చీఫ్ వై.ఎస్.షర్మిలారెడ్డి విజయవాడ, మహానాడు : ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం విజయవాడలో జరిగిన బహిరంగ సభలో పీసీసీ చీఫ్ వై.ఎస్.షర్మిలారెడ్డి ప్రసంగించారు. […]
Read Moreవైఎస్సార్ వారసులా…చంద్రబాబు వారసులా?
`స్వలాభం, రాజకీయ స్వార్థం కోసం పచ్చ మూకతో కలిసి కుట్రలా? `ఇంతకన్నా దిగజారుడుతనం ఉందా… `చనిపోయాక కేసు పెట్టిన దుర్మార్గమైన పార్టీతో కలుస్తావా… `శత్రువు ఇంటికి పసుపు చీరకట్టుకుని వెళ్లి మోకరిల్లావ్… `ఆయన రాసిన స్క్రిప్టునే చెల్లెమలు చదువుతున్నారు `అవినాష్ తప్పు చేయలేదని నమ్మా… అందుకే టికెట్ ఇచ్చా… `చిన్న పిల్లాడి జీవితాన్ని నాశనం చేసేందుకు పెద్ద పెద్ద కుట్రలు `వివేకాను కుట్రతో ఓడిరచిన వారితో చెట్టపట్టాలా… `మహానేతకు ఎవరు […]
Read More