– హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత మంగళగిరి, మహానాడు: నేరస్తులు, నేర చరిత్ర కలిగినవారు అధికార ముసుగులో వ్యవస్థల్ని దుర్వినియాగం చేసిన వారు కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడటం సిగ్గు చేటుని హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత అన్నారు. తెలుగుదేశం పార్టీ(టీడీపీ) కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు. విజనరీ చంద్రబాబునాయుడు తన విజన్తో పోలీస్ వ్యవస్థతో సహా వ్యవస్థలన్నిటినీ పునరిద్ధరిస్తుంటే బాబాయిని చంపించిన […]
Read Moreటిడ్కో ఇళ్లపై ప్రశ్నించినందుకు దోపిడీ చేయించిన భీమవరం మాజీ ఎమ్మెల్యే
• లోకేష్ తో ఫోటో దిగినందుకు డబ్బులు ఎగ్గొట్టి తప్పుడు కేసులు బనాయింపు • ఎన్టీఆర్ విగ్రహం వద్ద కేక్ కట్ చేసినందుకు.. విడదల రజినీకి ఈర్ష్య • విద్యార్థులపై తప్పుడు కేసులు పెట్టించి కక్షతీర్చుకున్న వైనం • ఎన్నికల్లో టీడీపీకి అనుకూలంగా పనిచేసినందుకు నర్సరీలో కలుపుమందు కొట్టిన వైసీపీ నేతలు • పెళ్లికి ఒప్పుకోలేదని చంపేశారు.. విచారణ చేయని పోలీసులు.. బాధితులు గ్రీవెన్స్ లో ఫిర్యాదు మంగళగిరి, మహానాడు: […]
Read Moreవంగవీటి రాధాను పరామర్శించిన మంత్రి నారా లోకేష్
అమరావతి, మహానాడు: ఇటీవల అస్వస్థతకు గురై కోలుకుంటున్న మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పరామర్శించారు. ఢిల్లీ పర్యటన ముగించుకుని విజయవాడ చేరుకున్న మంత్రి.. అనంతరం తాడేపల్లి ప్రాతూరులోని వంగవీటి రాధా ఇంటికి స్వయంగా వెళ్లి ఆయనను పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వంగవీటి రాధాకృష్ణ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
Read Moreత్వరలో ముత్యాలమ్మ ఆలయంలో నూతన విగ్రహ ప్రతిష్ఠ
– మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సికింద్రాబాద్: ఇక్కడి ముత్యాలమ్మ ఆలయాన్ని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సందర్శించారు. అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. పలు ప్రముఖ దేవాలయాలకు చెందిన పండితులతో కలిసి పూజలలో పాల్గొన్నారు. అనంతరం ఆలయ నిర్వహకులు, బస్తీ ప్రజలతో మాట్లాడారు. నూతన విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా కుంభాభిషేకం, మూడు రోజుల పాటు ప్రత్యేక పూజలు ఉంటాయని వెల్లడించారు. ఎలాంటి రాజకీయ […]
Read Moreభారీ వర్షాలు… అప్రమత్తంగా ఉండాలి
– కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అనంతపురం, మహానాడు: జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వాగులు, వంకల కింద ఉన్న లోతట్టు ప్రాంతాల్లో నివాసముంటున్న ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ హెచ్చరించారు. శ్రీ సత్యసాయి జిల్లాలో కూడా భారీ వర్షం కురుస్తుండడంతో ఆ జిల్లా నుంచి జిల్లాకు వచ్చే వాగులు, వంకల చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. అలాగే సోమవారం రాత్రి […]
Read Moreసర్టిఫికెట్ల కష్టాలకు టాటా.. వాట్సప్లో ఇస్తుంది మెటా!
– మెటా(వాట్సప్)ని ఒప్పించిన ఐటీ, ఆర్టీజీ మంత్రి నారా లోకేష్ – సర్టిఫికెట్ల జారీ, బిల్లుల చెల్లింపు, ఈ గవర్నెన్స్ సేవలు అందించనున్న మెటా – యువగళం పాదయాత్రలో సర్టిఫికెట్ల కష్టాలు తప్పిస్తానని మాట ఇచ్చిన లోకేష్ – హామీ ఇచ్చిన 4 నెలల్లోనే కార్యాచరణ.. మెటాతో ఏపీ సర్కారు ఎంవోయూ – పారదర్శకమైన పౌరసేవలు మరింత సులభతరం ఢిల్లీ: క్యాస్ట్ సర్టిఫికెట్ కావాలంటే మూడు గవర్నమెంట్ ఆఫీసులు, నలుగురు […]
Read Moreరాష్ట్రాలతో కాదు… దేశాలతోనే మాకు పోటీ!
– పరిశ్రమదారులకు అనువుగా టైలర్ మేడ్ పాలసీ రూపకల్పన – 20లక్షల ఉద్యోగాల కల్పనలో ఐటి, ఎలక్ట్రానిక్స్ రంగాలదే కీలకపాత్ర – ఐసీఈఏ సమావేశంలో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ మంత్రి నారా లోకేష్ న్యూఢిల్లీ: ఐటి, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో కేవలం ఇతర రాష్ట్రాలతో మాత్రమే కాకుండా, ఇతర దేశాలతో కూడా తాము పోటీపడుతున్నట్టు రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఇండియన్ సెల్యులర్ […]
Read More‘అమరావతి’కి కోసం ఏపీ సీఆర్డీయే కు రూ. 11,000 కోట్ల రుణం మంజూరుకు హామీ
– ఫలించిన మంత్రి నారాయణ ఢిల్లీ పర్యటన న్యూఢిల్లీ: హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్(హడ్కో) అధికారులతో ఏపీ మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ, మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ సోమవారం ఢిల్లీలో సమావేశమయ్యారు. అమరావతి నిర్మాణం, నెల్లూరులో అభివృద్ధి కార్యక్రమాలకు హడ్కో నుంచి రుణసదుపాయంపై చర్చ జరిగింది. అమరావతి నిర్మాణంలో ప్రభుత్వ ఆలోచన విధానాన్నిహడ్కో అధికారులకు మంత్రి వివరించారు. అమరావతి […]
Read Moreడయేరియా మరణాలకు ప్రభుత్వానిదే బాధ్యత
– మృతి చెందిన 16 మందికి వెంటనే ఎక్స్గ్రేషియా ఇవ్వాలి – బాధిత గ్రామాలను తక్షణమే రెడ్ జోన్గా ప్రకటించాలి – డయేరియా మృతులపై ప్రభుత్వం గందరగోళ లెక్కలు – జిల్లా కలెక్టర్ లెక్క ఒక్కరు కాగా, చంద్రబాబు లెక్క 8 మంది – 10 మంది చనిపోయారని పవన్కళ్యాణ్ అంటున్నారు – ఎందుకీ గందరగోళం? ఎందుకింత అస్పష్టత? – పాలన చేతకాక, అధికారులపై పట్టు లేకనేనా ఇదంతా? – […]
Read Moreశ్రీచైతన్య ఏవోపై చాకుతో విద్యార్థి దాడి!
– గొంతులోకి దిగిన చాకు – ఫీజు చెల్లించలేదని విద్యార్థికి బూతులతో తిట్లు! – సగం చెల్లించినా 80 శాతం కట్టాలని ఏవో డిమాండ్ – సంక్రాంతి తర్వాత మొత్తం కడతామని విన్నపం – అయినా అందరి ముందు ఎగతాళి – హాస్టల్లోకి వెళ్ళనీయకుండా అరగంట పాటు క్యాంపస్లో నిలబెట్టిన వైనం – ఆగ్రహం పట్టలేక దాడి – పోలీసుల అదుపులో ఇంటర్ విద్యార్థి – తిరుచానూరు జూ.కాలేజ్ లో […]
Read More